Bus Accident: ఉత్తరాఖండ్లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగనాని వద్ద బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి�
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.
ఉత్తరాఖండ్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. రాష్ట్రంలోని ఐదు లోక్సభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో 2014 లోక్సభ ఎన్నికల నుంచి 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటివరకు కాంగ్రె�
Dehradun | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గంగోత్రి మార్గంలోని జాతీయ రహదారిపై దబ్రానీ (Dabrani) సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నా
ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో (Shahjahanpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్ల
15 రోజుల క్రితం ప్రారంభమైన చార్ధామ్ యాత్రలో ఇప్పటివరకు 50 మందికి పైగా భక్తులు మృతి చెందారు. గుండెపోటు కారణంగా అధిక మరణాలు సంభవించాయని, మృతుల్లో 60 ఏండ్లు పైబడిన వారే ఎక్కువని గర్హాల్ కమిషనర్ వినయ్ శంకర�
Chardham Yatra Advisory | చార్ధామ్ యాత్ర కొనసాగుతున్నది. భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సర్కారు యాత్రకు వచ్చే వారికి అడ్వైజరీని జారీ చేసింది. రిజిస్ట్రేషన్ లేకుండా యాత్రకు వచ్చే వారిని వెనక్�
Uttarakhand Forest Fires | ఉత్తరాఖండ్ అడవుల్లో రాజుకున్న మంటలను నియంత్రించలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు మండిపడింది. అటవీ శాఖ సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయిం
Brahmotsavam | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.
Big Phython | సాధారణంగా పాముల్లో అనకొండ తర్వాత అతిపెద్ద పాములు కొండచిలువలే. ఈ కొండ చిలువలు ఎక్కువగా 5 నుంచి 8 అడుగుల పొడవుతో ఉంటాయి. బరువు దాని పొడవు, లావును బట్టి 10 నుంచి 50 కిలోల వరకు ఉంటుంది. కానీ ఉత్తరాఖండ్లోని హర�
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్లో కేదరనాథునికి ఆదివారం నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. భక్తులకు ఈ నెల 10 నుంచి దర్శనానికి అనుమతి ఇస్తారు. ఉఖిమఠ్లోని ఓంకారేశ్వర దేవాలయంలో భైరవనాథునికి ఆదివారం �
Wildfires | ఉత్తరాఖండ్ (Uttarakhand) అడవుల్లో (forest) చెలరేగిన కార్చిచ్చు నెలలు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ఈ మంటలకు నాలుగు రోజుల్లో సుమారు ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.