ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అస్సాం, జమ్మూ కశ్మీర్లో భారీ వర్షాలు జన జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయి. రోడ్లు, వంతెనలు దెబ్బతినడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సామాన్య ప్రజలకు తాగునీరు కరువైం
మైనర్ బాలికలతో డేటింగ్ చేసే మైనర్ బాలురను అరెస్ట్ చేయడం న్యాయమేనా? మైనర్ బాలికల తల్లిదండ్రులు ఆ బాలురపై ఫిర్యాదు చేయాలా? ఇటువంటి కేసుల్లో అరెస్టులను నివారించగలమా? అని ఉత్తరాఖండ్ హైకోర్టు ఆ రాష్ట్�
దొంగ పెళ్లి చేసుకుని నగలు, నగదుతో పరారై పెండ్లి కొడుకులను మోసం చేసిన నిత్య పెళ్లి కూతురికి హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అధికారులు ఆమెను గతంలో పెండ్లి చేసుకున్న వారి కోసం వేట ప్రారంభించారు.
BJP Expels Leader | బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో బీజేపీ నేతను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది. బీసీ కమిషన్లో నామినేటెడ్ సభ్యుడైన అతడ్ని ఆ పదవి నుంచి కూడా త
Chardham Yatra | చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్లో ఇద్దరు, యమునోత్రి ధామ్లో మరో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటి వరకు యాత్రలో ప్రాణాలు కోల్పోయిన భక్తుల సంఖ�
ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 23 మంది ప్రయాణికులతో వెళ్తున్న టెంపో అదుపుతప్పి లోయలోకి జారి కింద ప్రవహిస్తున్న అలకానంద నదిలో పడిన ప్రమాదంలో 14 మంది మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. రిషి�
Rudraprayag Accident | ఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో ట్రావెలర్ అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. కాగా, మరరో 13 మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన
Bus Accident: ఉత్తరాఖండ్లో ఓ బస్సు ప్రమాదానికి గురైంది. గంగోత్రి జాతీయ హైవేపై ఉన్న గంగనాని వద్ద బస్సు లోయలో పడింది. డ్రైవర్ కంట్రోల్ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి�
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.
ఉత్తరాఖండ్లో బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. రాష్ట్రంలోని ఐదు లోక్సభ స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పర్వత ప్రాంత రాష్ట్రంలో 2014 లోక్సభ ఎన్నికల నుంచి 2017, 2022 అసెంబ్లీ ఎన్నికలు సహా ఇప్పటివరకు కాంగ్రె�
Dehradun | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గంగోత్రి మార్గంలోని జాతీయ రహదారిపై దబ్రానీ (Dabrani) సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
Kedarnath | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు (Devotees) పోటెత్తుతున్నారు. ఆలయ ద్వారాలు తెరిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 5 లక్షల మందికిపైగా భక్తులు బాబా కేదార్ను దర్శించుకున్నా
ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో (Shahjahanpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్ల