Road Accident | ఉత్తరాఖండ్లోని తెహ్రీలో బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ఉత్తరకాశి జిల్లా మోరీ ప్రాంతం నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న కారు తెహ్రీలోని నైన్బాగ్ యమునా వంతెన సమీపంలోని కాలువలో పడిపోయింది.
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ధామ్ను మే 12న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర్మన్ అజేంద్ర అజయ్ బుధవారం తెలిపారు. మే 12న ఉదయం 6 గంటల నుంచి భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు
Uttarakhand Violence: ఓ మదర్సాను కూల్చివేయడంతో హల్ద్వానిలో హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే అక్కడ విధించిన కర్ఫ్యూను ఎత్తివేశారు. కానీ ఇవాళ కొన్ని చోట్ల షాపులు తెరువగా, స్కూళ్లను మాత్రం మూసివేశారు
Haldwani violence: హల్ద్వానిలో వివిధ ప్రదేశాల్లో ఆక్రమణకు గురైన ప్రాంతాల్లో డెమోలిషన్ డ్రైవ్ చేపట్టినట్లు జిల్లా మెజిస్ట్రేట్ వందనా సింగ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నోటీసులు ఇచ్చామని, స్పందించే
Uttarakhand Violence: మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో హింస జరిగింది. ఆ హింసలో నలుగురు మృతిచెందారు. 250 మంది గాయపడ్డారు. దీంతో వంద మంది వరకు పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. అక్రమంగా నిర్మించిన మదరసాను క
ED Raids: ఉత్తరాఖండ్ మాజీ మంత్రి హరక్ సింగ్ రావత్ ఇండ్లల్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోదాలు చేస్తున్నది. ఫారెస్ట్ స్కామ్తో లింకు ఉన్న మనీ ల్యాండరింగ్ కేసులో ఈ సోదాలు జరుగుతున్నట్లు ప్ర�
Snow Fall | ఉత్తరాదిని మంచు దుప్పటి (Snow Fall) కప్పేసింది. జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్లోని చాలా ప్రాంతాల్లో మంచు వర్షం కురుస్తోంది. ఆయా ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో ఆకట్టుకుంటున్నాయి.
Heart Stroke | గుండెపోటు.. ఇప్పుడు విరివిగా వినిపిస్తున్న పదం. పసి పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు అందర్నీ గుండెపోటు వెంటాడుతోంది. ప్రతి రోజు ఏదో ఒక చోట, ఎవరో ఒకరు గుండెపోటుకు గురై చనిపోతున్నారు.
Blood Cancer | నాగరిక సమాజంలో అనాగరిక చర్యకు పాల్పడింది ఓ కుటుంబం. బ్లడ్ క్యాన్సర్తో పోరాడుతున్న ఓ బాలుడిని మూఢనమ్మకానికి బలి చేసింది. గంగా నదిలో ముంచితే క్యాన్సర్ నయమవుతుందని భావించిన ఓ మహ�
Liquor Shops | ఈ నెల 22న అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరంలో శ్రీరాముడికి ప్రాణప్రతిష్ఠ జరగనుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంతో ఉత్తరప్రదేశ్లోని అయోధ్య న�
ఇంటింటికీ నల్లా నీటిని అందించటంలో తెలంగాణ ముందున్నదని కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. దేశంలో అతిఎక్కువ కుటుంబాలు ముందుగా ఇంటింటికీ నల్లా నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
Viral Video | అడవుల్లో గజరాజు.. జనావాసాల్లో ప్రత్యక్షమైంది. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఏనుగు హల్చల్ చేసింది. అక్కడున్న కోర్టు గేట్లను తోసేసి, ప్రాంగణంలోకి ప్రవేశించింది.