ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు.
Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)ని ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నారు. దీంతో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. వచ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ను ఉత్తరాఖండ్ అమలు
Droupadi Murmu | ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రం చమోలీ జిల్లాలోని బద్రినాథ్ ఆలయాన్ని (Badrinath Temple) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) బుధవారం సందర్శించారు.
బంగాళాఖాతంలో (Bay of Bengal) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. దీంతో అలలు తీరప్రాంతాలకు పోటెత్తాయి. మంగళవారం తెల్లవారుజామున 5.32 గంటలకు బంగాళాఖాతంలో భూమి కంపించింది.
చార్ధామ్ యాత్ర నవంబర్ 18న ముగియనున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని నవంబరు 18న మధ్యాహ్నం 3.33 గంటలకు మూసివేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వివరాలను శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9:11 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.