చార్ధామ్ యాత్ర నవంబర్ 18న ముగియనున్నది. ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ దేవాలయాన్ని నవంబరు 18న మధ్యాహ్నం 3.33 గంటలకు మూసివేయడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ఈ వివరాలను శ్రీ బద్రీనాథ్-కేదార్నాథ్ దేవాలయాల కమిటీ చైర
Earthquake | ఉత్తరాది రాష్ట్రాలను గత కొన్ని రోజులుగా వరుస భూకంపాలు (Earthquake) వణికిస్తున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ (Uttarakhand)లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. సోమవారం ఉదయం 9:11 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గురువారం ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో ఉన్న బద్రీనాథ్ దేవాలయంలో, రుద్ర ప్రయాగ్ జిల్లాలోని కేదార్నాథ్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
డెహ్రాడూన్లోని లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీలో ఆదివారం జరిగిన ఇండియా డే ఉత్సవాలలో తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబమైన బోనాలు, బతుకమ్మతో పాల్గొన్న తెలుగు ఐఏఎస్ ప్రొబేషనర్లు.
వివాహం చేసుకోవాలని అడుగుతున్నదని ఒత్తిడి చేస్తుండటంతో ఆర్మీ అధికారి ఓ నేపాలీ మహిళను హత్యచేసిన ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ (Lieutenant Colonel Ramendu Upadhyay) మూడ�
Rain Alert | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాలన�
ఉత్తరాఖండ్లోని (Uttarakhand) రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న సుమేరు పర్వతాన్ని (Sumeru Mountain) భారీ హిమపాతం (Avalanche) ఢీకొట్టింది. ఆదివారం ఉదయం భారీ మంచుగడ్డ ఒక్కసారిగా సుమేరు పర్వతంపై పడింది.
Tapkeshwar Temple | ఉత్తరాది రాష్ట్రమైన ఉత్తరాఖండ్ (Uttarakhand)ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి డెహ్రాడూన్ (Dehradun) లోని ప్రసిద్ధ తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం (Tapkeshwar Mahadev Temple) ఒక భా�