Silkyara tunnel | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాధితులను బయటికి తీసుకొచ్చేందుకు గత 13 రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ అపరేషన్కు అడుగడుగు
ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదంలో చిక్కుక్కున్న 41మంది కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్కు తుది దశలో అనుకోని అవాంతరం ఎదురైంది. అయితే సొరంగం లోపులున్న కార్మికులు సురక్షితంగా ఉన�
Uttarakhand Tunnel Collapse | ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావాలని దేశం యావత్తు కోరుకుంటున్నది. టన్నెల్లో ప్రమాదవశాత్తు కార్మికులంతా చిక్కుకొని.. ఇప్పటికే 10 రోజు�
ఉత్తరాఖండ్లోని ఉత్తకాశీలో కూలిన టన్నెల్ (Uttarkashi tunnel) రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) భారీ పురోగతి కనిపించింది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది కార్మికులు సుమారు 240 గంటలతర్వాత తొలిసారిగా కెమెరాకు చిక్కారు.
MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) ఖాళీ సమయాన్ని కుటుంబంతో గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లెజెండరీ క్రికెటర్ తాజాగా తమ పూర్వీకుల ఇంటికి వెళ్లాడు. భార్య సాక్షి సింగ్(Sakshi Singh)తో కలిసి ఉత�
ఉత్తరాఖండ్ సొరంగం కూలిన ఘటనలో బాధితుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నది. ప్రమాదం జరిగి ఇప్పటికే నాలుగు రోజులు గడిచిపోయాయి. వంద గంటలు ముగిసినప్పటికీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉన్నది.
ఉత్తరఖండ్లోని ఉత్తరకాశి (Uttarkashi) జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగమార్గం (Tunnel) కూలిపోయింది. దీంతో 36 మంది కార్మికులు (Workers) అందులో చిక్కుకుపోయారు.
Uniform Civil Code: ఉమ్మడి పౌర స్మృతి(Uniform Civil Code)ని ఉత్తరాఖండ్లో అమలు చేయనున్నారు. దీంతో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలువనున్నది. వచ్చే వారం నుంచి యూనిఫాం సివిల్ కోడ్ను ఉత్తరాఖండ్ అమలు