నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు శివాంశ్ మోహిలే కేవలం 18 నిమిషాల్లో యమునా నదిని ఈది రికార్డు సృష్టించాడు. ఈ నెల ప్రారంభంలో ఆరాధ్య శ్రీవాస్తవ 22 నిమిషాల్లో నదిని (సుమారు 250 మీటర్లు
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నాసిరకంగా ఉన్న నిర్మాణ పనులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే బయటపెట్టారు. ఆయన చేతిత�
ఇప్పుడు బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సరిగ్గా మూడు వారాల క్రితం మీటర్లు పెట్టారు.. పెట్టిన పదిహేను రోజులకే బిల్లులు పంపటమూ మొదలుపెట్టారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వే
Pilibhit | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
Maharajganj | ఆమెకు నెలన్నర క్రితమే పెండ్లి అయింది. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో అత్తింటివారు అవాక్కైన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. రాష్ట్రంలోని మహారాజ్కు చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుల్తాన్పూర్ వద్ద ఓ మినీ బస్సు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా
ఉత్తరప్రదేశ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్�