ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో 13 ఏండ్ల దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసి గొంతునులిమి చంపేశారు. బుధవారం రాత్రి బాలిక ఇంటిబయట నిద్రపోతున్న సమయంలో నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్�
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మంకీపాక్స్ కలకలం రేగింది. ఐదేండ్ల బాలిక నమూనాలను మంకీపాక్స్ పరీక్ష కోసం పంపారు. దీంతో ఆ పాపకు మంకీపాక్స్ సోకిందన్న ప్రచారం జరిగింది
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్�
Monkeypox | ఉత్తరప్రదేశ్లో మంకీపాక్స్ కలకలం రేపింది. ఘజియాబాద్కు చెందిన ఓ ఐదేండ్ల బాలిక మంకీపాక్స్ లక్షణాలతో బాధపడుతున్నది. దీంతో అధికారులు ఆమె నుంచి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఐసీయూలో చికిత్స పొందుతున్న మూడు రోజుల చిన్నారి చీమలు కరవడంతో మృతి చెందింది. యూపీలోని మహోబా జిల్లా
ఆయన ఓ ప్రభుత్వ అధికారి.. అవినీతికి ఆస్కారం ఇవ్వకుండా.. పారదర్శకంగా పాలన సాగించిన ఓ మంచి అధికారి.. ఓ కుంభకోణాన్ని బయటపెట్టినందుకు ఆ అధికారిపై గూండాలు ఏడుసార్లు విచక్షణారహితంగా కాల్పులు జరి
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధిన కేసులో ముఖ్య సాక్షి, భారతీయ కిసాన్ యూనియన్ జిల్లా అధ్యక్షుడైన దిల్బాగ్ సింగ్పై మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. దిల్బాగ్ సింగ్ కారులో వ
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుని వస్తున్న ఆరుగురు ఆ ప్రమ�
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది