Purvanchal Expressway | ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై (Purvanchal expressway) ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ఉత్తరప్రదేశ్లోని లక్నో పబ్లో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న యువతులు చితకబాదారు. ఈ ఘటన అన్ప్లగ్డ్ కేఫ్ వెలుపల అర్థరాత్రి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
తెలంగాణకు 10,50 లక్షల మెట్రిక్ టన్నులు నామా ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్
Lightning | ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని
యూపీ సర్కారుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు తదుపరి నిర్ణయం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు ఆదేశాలు న్యూఢిల్లీ, జూలై 18: ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించి
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో 9 వేల మందికి పైగా చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన లబ్ధిదారుల రీవెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్�
జలౌన్: యూపీలోని బుందేల్ఖండ్లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు.
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్క�
ఇంటింటికీ ఓ జవాను ఉన్న యూపీలోని సైద్పూర్ గ్రామంలో కేంద్రంపై ఆగ్రహం ‘కాంట్రాక్టు’ సర్వీసుపై అభద్రతా భావం వేరే ఉద్యోగం వైపు చూడాల్సిన పరిస్థితి ఆర్మీ అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర నైరాశ్యం సైద్పూర్(య�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�