ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు.
House On Fire | భార్య రీతు, సురేష్ మధ్య శుక్రవారం గొడవ జరిగింది. ఆగ్రహం చెందిన సురేష్, చంపుతానని తన భార్యను బెదిరించాడు. అంతటితో ఆగక వంట గదిలోని స్టవ్కు ఉన్న గ్యాస్ సిలిండర్ పైప్ను బయటకు తీశాడు. దీంతో గ్యాస్ �
విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కంటే, రాజకీయ ప్రత్యర్థులను జైల్లో పెట్టడం సులభమని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి చురకలంటించారు ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.
HIV | అభం శుభం ఎరుగని ఏడాది వయసున్న చిన్నారికి డాక్టర్లు నిర్లక్ష్యంగా ఇన్ఫెక్షన్ సోకిన సిరంజితో ఇంజెక్షన్ ఇవ్వడంతో హెచ్ఐవీ బారిన పడింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. దీనిపై వెంటనే విచారణ జరపాలని డిప్య�
క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి ప్రజలతో మమేకం కావడం ద్వారా ఎంతో విలువైన సమాచారం లభిస్తుందని, అనుభవం వస్తుందని, ఇది ప్రాజెక్ట్ వర్కు ఎంతో దోహదపడుతుందని మెదక్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
Umesh Pal murder case | ప్రయాగ్రాజ్లోని నెహ్రూ పార్క్ వద్ద నిందితుడు అర్బాజ్ను స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు సోమవారం గుర్తించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో అతడ్ని కాల్చి చంపారు.
Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘