2022 నాటికి భారతదేశ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో జరిగిన రైతు యాత్రలో ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా 2022లో అ�
ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఘటన సంభోల్ జిల్లా అస్మో�
Uttar pradesh | దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేసేశారు. వివరాల్లోకి వెళితే..
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెండ్లై ఆరేండ్లయినా పిల్లలు కావడంలేదని భార్య ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడిచేశాడు షాడిస్ట్ భర్త. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం
jail warden beaten ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జైలులో ఓ వార్డెన్ను తొలి సిబ్బంది కొట్టారు. ఆ జైలు మెస్ ఫుడ్ విషయంలో వార్డెన్ల మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. తమ క్యాంటీన్ వ్యాపారంపై ప్రభావం పడుత
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.