ఈ గ్రామస్తులు ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నింటిలో సాధారణంగా ఉంటారు. రాక్షస రాజు రావణాసురుడ్ని వారు ఆరాధిస్తారు. సుమారు 5,500 మంది గ్రామస్తులు రావణుడి వారసులుగా చెప్పుకుంటారు.
Mulayam Singh Yadav | సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వి�
Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలి�
నేరం చేసినవారు జైలుకు వెళ్లి చిప్పకూడు తినడం సాధారణం. కానీ కొందరు ఉత్తరాది రాజకీయ నాయకులు జైలులో పెట్టే చిప్పకూడు ఇంటికి తెప్పించుకొని లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తున్నారట.
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు
Uttar Pradesh | ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ల�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లా బిల్గ్రామ్ పట్టణంలో నడిరోడ్డుపై ఓ రెండు ఎద్దులు బీభత్సం సృష్టించాయి. ఆ రెండు ఎద్దులు భీకరంగా పొట్లాడుకున్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి �
మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులో
ఉత్తరప్రదేశ్లో మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నిందితుల్లో ఒకడు ప్రయాగ్రాజ్-అయోధ్య హైవేలోని గంజేర్హా అటవీ సమీపంలోని