Abdullah Azam | ఎస్పీ నేత ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సెక్రెటేరియట్ అబ్దుల్లా ప్రాతినిథ్యం వహిస్తున్న సువార్ నియోజకవర్గాన్ని ఖాళీగా ఉన్నట్లు ప్రకటించ�
వాళ్లిద్దరు చుట్టాలు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజును ఓ మధుర స్మృతిగా మలుచుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పర్యాటకుల స్వర్గధామమైన గోవాకు వెళ్లారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
Migratory Birds | ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు మన దేశంలో సందడి చేస్తుంటాయి. నదులు, సరస్సులకు కొత్త అందాలను తీసుకొస్తాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణంలో వలస పక్షుల సందడి కొనసా�
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Couple Kills Daughter | అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయి
దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా