డీఆర్డీఓ లాంటి ప్రతిష్ఠాత్మక రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. ఇక్కడ డిఫెన్స్ కారిడార్కు అవసరం ఉన్నంత మేర భూమి అందుబాటులో ఉన్నది. అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఈ నగరంలో డిఫెన్స్ కారిడార్ పెట్టమని రాష్�
Woman Suicide | రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి ఆ కుటుంబానిది. అలాంటి కుటుంబంపై కరోనా విరుచుకుపడింది. అత్తను, భర్తను కరోనా బలి తీసుకుంది. ఇక కోడలు, ఆమె కూతురు పరిస్థితి మరింత దిగజారింది. కుటుంబ పో�
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైందని, అన్ని సౌకర్యాలు నిలిపేశారని ఆ రాష్ట్ర రైతు ఉద్యమ నేత బాదరి పర్వీన్ తెలిపారు. �
Shivpal Yadav | ప్రగతిశీల సమాజ్ వాదీ పార్టీ (లోహియా) వ్యవస్థాపకుడు శివ్పాల్.. యాదవ కమ్యూనిటీ కోసం కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. సామాజిక న్యాయం కోసం పోరాడుతామని పేర్కొన్నారు. యాదవ పునరుజ్జీవన
లక్నో : ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్నారు. అందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. అత్యాశకు వెళ్లిన వారు అడ్డంగా బుక్కయ్యారు. వారి మోసం వెలుగులోకి రావడంతో గ్�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పరువు హత్య వెలుగుచూసింది. ప్రేమికులైన ముస్లిం యువతి, దళిత యువకుడ్ని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. యూపీలోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుధౌలీ ప్రాంతంలోని గ్రామానికి చెందిన 19
నీళ్లలో ఉండే మొసలి మీ ఇంటి ముందు ప్రతక్ష్యమైతే ఎలా ఉంటుంది? వామ్మో అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని శివకుటి గ్రామస్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల కురిసిన వర్షాలకు నివాస ప్రాం
Tractor | ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.
యూనిఫామ్ ధరించలేదనే సాకుతో మాజీ గ్రామ పెద్ద దుశ్చర్య బీజేపీ పాలిత యూపీలో ఘటన భదోహి (యూపీ), ఆగస్టు 23: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో దళితులపై ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. యూనిఫామ్ ధర�
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత వ్యక్తిని గ్రామ పెద్ద చెప్పుతో కొట్టాడు. మరో వ్యక్తి కూడా అతడ్ని కొట్టాడు. అంతే గాక కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని అతడ్ని
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)