ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
six killed | ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన డంపర్ పలు వాహనాలను ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు సహా �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే
కలుషిత నీరు తాగడం వల్ల గత వారం ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జంతుప్రేమికులు తమ పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది.
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. కొందరు యువత పెడచెవిన పెడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రహదారిపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ.. ప్రజలను ఇ�
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీకి జైలు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సూరత్ అనే 98 వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో క