మాది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. పుట్టింది, పెరిగింది అక్కడే. ప్రస్తుతం బీకామ్ చదువుతున్నా. తొలిసారిగా తెలుగు సీరియల్లో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచీ హీరోయిన్ అవ్వాలనే కోరిక. అనుకోకుండానే �
Uttar Pradesh | ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతన�
Uttar Pradesh | కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్ను తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ ఆవుపై కుక్క దాడి చేసింది. ఆవు నోటి భాగాన్ని కుక్క తన పండ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ రెండు జంతువులను
Badaun death sentence:ఉత్తరప్రదేశ్లోని బద్వాన్ జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి మరణశిక్షను విధించింది. 2017లో జరిగిన ఓ మర్డర్ కేసు విషయంలో కోర్టు ఆ తీర్పును ఇచ్చింది.
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
అప్పటికే ఐదుగురు కలిసి లైంగిక దాడి చేస్తే సగం కుంగిపోయిందా బాలిక.. బట్టలు కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో పాలుపోక, ఇంటికి బయల్దేరింది.. ఒంటి మీద నూలు పోగు లేదు, అక్కడక్కడా రక్తపు మరకలు, కండ్ల నిండా నీళ్లు.. పట్�
Minister KTR | బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు
Wall collapsed | ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
Nitish Kumar | బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కిడ్నాపైన తన కూతుళ్లు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి.. బిడ్డలిద్దరూ విగతజీవులుగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండె ముక్కలైంది. నా బిడ్డల్ని ఏం చేశారు? ఎందుకు చంపేశ
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�