ఫిల్బిత్: ఉత్తరప్రదేశ్లో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ నాగిని డ్యాన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ఆ ఇద్దరూ తన్మయత్వంతో నాగిని నృత్యం చేశారు. ఫిలిబిత్లోని పురాణ�
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�
లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉ�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను ఈ నెల 28న కూల్చివేయనున్నారు. ఈ మేరకు కూల్చివేతకు అవసరమైన 325 కిలోల పేలుడు పదార్థాలను శనివారం నోయిడాకు తరలించారు. నోయిడా అథారిటీ పర్యవేక్షణ�
రద్దీగా ఉన్న ఓ రోడ్డు డివైడర్ మీద కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చేతిలో ఓ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. పళ్లెంలోని రోటీ, అన్నం, పప్పుని దారినపోతున్న అందరికీ చూయిస్తూ ఏడుస్తున్నాడు. ‘భాయ్.. ఈ ఫుడ్ను కుక
ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణకు 2,452 కోట్లు,యూపీకి రూ.20,928 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్ట�
లక్నో: కూతురి ప్రేమ వ్యవహారంపై తండ్రి ఆగ్రహించాడు. ఆమె హత్య కోసం ఒక వ్యక్తికి లక్ష సుపారీ ఇచ్చాడు. అయితే ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జ�
మధ్యాహ్న భోజన పథకంపై యోగి సర్కారు శీతకన్ను మూడు నెలలుగా నిధుల విడుదలను నిలిపేసిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లింపు పిల్లల ఆకలి బాధలు చూడలేక సొంత డబ్బు వెచ్చిస్తున్న టీచర్లు లక్�
ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ జిల్లాలో ఉన్న ఇసాన్ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాయిపై హిందీలో ‘రామ్' అని రాసి ఉన్నది. జూలై 30న చేపల వేటకు వెళ్లిన
గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బ�
దేశవ్యాప్తంగా జిల్లాకోర్టుల్లో 4 కోట్ల పెండింగ్ కేసులు కోటి కేసులు ఐదేండ్లకుపైగా పెండింగ్లో లక్ష కేసులు మూడు దశాబ్దాలుగా కోర్టుల్లోనే న్యాయవ్యవస్థలో సిబ్బంది కొరతే కారణం ఉత్తరప్రదేశ్ కోర్టుల్లో అ
Road Accident | ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా – ఆటో ఢీకొట్టుకోగా.. ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులున
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
లక్నో: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను బుధవారం గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. �
ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉత్తరప్రదేశ్లోనూ కలకలం రేపింది. బరేలీ జిల్లా ఫరీద్పూర్లోని ఓ పందుల పెంపక కేంద్రంలో ఈ ఫీవర్తో 20 పందులు మరణించాయి