తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
అప్పటికే ఐదుగురు కలిసి లైంగిక దాడి చేస్తే సగం కుంగిపోయిందా బాలిక.. బట్టలు కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో పాలుపోక, ఇంటికి బయల్దేరింది.. ఒంటి మీద నూలు పోగు లేదు, అక్కడక్కడా రక్తపు మరకలు, కండ్ల నిండా నీళ్లు.. పట్�
Minister KTR | బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు
Wall collapsed | ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు
Nitish Kumar | బీహార్లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar).. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీని దెబ్బకొట్టడానికి వేగంగా అడుగులు వేస్తున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో విషాదం చోటుచేసుకున్నది. నగరంలో కురిసిన భారీ వర్షానికి దిల్కుషా ప్రాంతంలో గోడకూలి తొమ్మిది మంది దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కిడ్నాపైన తన కూతుళ్లు ఎక్కడున్నారో అంటూ వెతుక్కుంటూ వెళ్లిన ఆ తల్లికి.. బిడ్డలిద్దరూ విగతజీవులుగా, చెట్టుకు వేలాడుతూ కనిపించారు. ఆ దృశ్యం చూడగానే ఆమె గుండె ముక్కలైంది. నా బిడ్డల్ని ఏం చేశారు? ఎందుకు చంపేశ
ఐఏఎస్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి బ్యాంకు నుంచి భారీ మొత్తంలో రుణం పొందాడో బీజేపీ నేత. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ప్రతాప్గఢ్ జిల్లాలో చోటుచేసుకొన్నది. తన మేనమామ, బీజేపీ నేత అయిన రవి ప్రతా�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. 16 ఏండ్ల దళిత బాలికపై ఇద్దరు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై డీజిల్ పోసి నిప్పంటించారు. దీంతో బాలిక తీవ్ర గాయాలపాలై చావు బతుకుల మధ్య కొట్�
Modi sarkar | ఉత్తరప్రదేశ్, బీహార్ కలిస్తే కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని ఎలా దించొచ్చని అనుకుంటున్నారా.. అవును ఆ రెండు రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడంతోనే బీజేపీ ఎన్డీయే సర్కార్ను
Primary school | డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కొలువై ఉన్న ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకున్నది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు.. విద్యార్థులతో టాయిలెట్ను కడిగించిన ఘటన ఆలస్యంగా