By-Elections | సమాజ్వాదీ పార్టీ సుప్రీం ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన మెయిన్పురి లోక్సభ స్థానానికి నేడు ఉపఎన్నిక జరుగుతున్నది. దీంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,
గోదాముల్లో నిల్వ ఉంచిన 500 కిలోల గంజాయిని ఎలుకలు తినేశాయని యూపీ పోలీసులు కోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసుల కథ నమ్మని కోర్టు సాక్ష్యాధారాలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. యూపీలోని మథుర జిల్లాలో రెండు వేర్�
డబుల్ ఇంజిన్ పాలనలో పేదల బతుకులు ఆగమైపోతున్నయి. కరెంటు రాదు. మీటర్లు యోగనిద్రలో ఉంటాయి. కానీ బిల్లుల మాత్రం రూ.వేలల్లో బాదుతున్నారు. వాటిని ఎలా కట్టాలో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇది పశ్చిమ �
Road Accident | ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని..
Uttar Pradesh | దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే.. అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లో వెలుగు చూసింది. ఓ వివాహితను యువకుడు ఆరు ముక్కలుగా నరికేశాడు. అనంతరం
‘మా ఉత్తరప్రదేశ్ల ఇట్లాంటి వైద్య సేవలు లేవు. ఇక్కడ ప్రభుత్వ దవాఖానల అన్ని పరీక్షలు ఉచితంగా చేసి, మందులు ఇస్తున్నరు’ అని ఉత్తరప్రదేశ్ నుంచి ఉపాధి కోసం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలానికి వచ్చిన గర్�
ప్రతి పోక్సో కేసు నేరంలో ముగ్గురు నిర్దోషులుగా బయటపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. చిన్న పిల్లలపై అఘాయిత్యాలను నిరోధించడానికి పోక్సో చట్టాన్ని తీసుకొచ్చి 10 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఈ అధ్యయనం జరిగిం�
Uttar Pradesh | ఓ వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఈ ఘటన నాలుగేండ్ల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసును పోలీసులు ఇప్పుడు ఛేదించారు.
Pakistani woman | ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఆశ్చర్యకరమై విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్కు చెందిన మహిళ పేరు ఓటరు జాబితాలో కనిపించడం వివాదాస్పదమైంది.
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖీరీలో నకిలీ రసాయన ఎరువుల తయారీ కలకలం రేపింది. సూక్ష్మ పోషకాల తయారీకి లైసెన్స్ పొందిన ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో నకిలీ రసాయన ఎరువులను తయారు చేస్తున్నారు.
asaduddin owaisi | ఎంపీ, ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిపిన దుండగులకు బెయిల్ మంజూరు చేస్తూ అలహాబాద్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు సుప్రీం కోర్టు కొట్టివేసింది. నేటి నుంచి