Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగిన మహిళలపై పోలీసులు విచక్షణ రహితంగా దాడిచేశారు.
ఆరు రాష్ర్టాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం ఉప ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. వీటిలో తెలంగాణలోని మునుగోడుతో పాటు హర్యానా-ఆదమ్పూర్, బీహార్-మోకామా, గోపాల్ఘంజ్, ఉత్తరప్రదేశ్-గోలా గోరఖ్
దుకాణం ఎప్పుడు తెరుస్తారా! అని ఎదురుచూడటం.. ఎవరైనా అందులోంచి సరుకు తీసుకొని బయటకు రాగానే మీద ఎగబడి తస్కరించటం.. చటుక్కున చెట్టో.. గోడనో ఎక్కి గటగటా తాగేయటం
మానవత్వం మంటగలిసింది. ఇటీవల ఉత్తరప్రదేశ్లో రక్తపు మడుగులో కొట్టిమిట్లాడుతున్న బాలిక తనను రక్షించాలంటూ వేడుకున్నా కనికరించకుండా వీడియోలు తీసిన ఘటన మరువకముందే అలాంటి సంఘటన మరొకటి చోటుచేసుకున్నది.
Viral News | ఉత్తరప్రదేశ్లోని ఓ ఏటీఎమ్లో నకిలీ నోట్లు కలకలం రేపుతున్నాయి. దీపావళి సందర్భంగా ప్రజలు ఏటీఎమ్లో డబ్బులు డ్రా చేసుకోగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అమేథిలోని ఓ ఏటీఎమ్ నుంచి కొందరు స్థాని�
Biryani | తృణమూల్ కాంగ్రెస్ లీడర్, కుచ్బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయ�
mosambi juice | ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రయాగ్రాజ్ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించారు. డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్
ఓ మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక దాడికి పాల్పడి, క్రూరంగా చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకొన్నది. రెండురోజుల పాటు నరకయాతన పెట్టి, ఆమె ప్రైవేట్ భాగంలో ఇనుప రాడ్డు జొప్పించారు. చేతులు,
Uttar Pradesh | ఓ పోలీసు దొంగగా మారాడు. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్. ఓ కరెంట్ బల్బ్ను దొంగిలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ �
King Cobra | కింగ్ కోబ్రా.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషసర్పం. ఇది కాటు వేస్తే క్షణాల్లో మనిషి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అలాంటి విషసర్పం ఓ మనిషిని కాటు వేసి మృతి చెందింది. ఇదేంటి కింగ్ కోబ్రా మనిషిని క�
Bullet bike | ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. తల్లి తనకు కొత్త బుల్లెట్ బైకు (Bullet bike), ఫోను కొనివ్వడంలేదన్న క్షణికావేశంలో
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకులు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్యాదవ్కు కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు అశ్రునయనాల మధ్య తుది వీడ్కోలు పలికారు. ఆయన స్వగ్రామమైన సైఫైలో మంగళవారం స�
ఉత్తరప్రదేశ్లో మరో పోలీసు కస్టడీ మరణం చోటుచేసుకున్నది. ఫతేపూర్ జిల్లాలో 28 ఏండ్ల సత్యేంద్రకుమార్ అనే దళిత యువకుడు మృతిచెందాడు. పోలీసులే తన కుమారుడిని తీవ్రంగా కొట్టి హింసించారని, దీంతో మరణించాడని బాధ
Cm Kcr | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ పార్థివదేహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉత్తరప్రదేశ్ చేరుకున్న సీ�