liquor | బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మద్యం ప్రియులకు నిలయంగా మారింది. రెండేళ్ల కిందట ఆ రాష్ట్రంలో ప్రతిరోజూ రూ.85 కోట్ల లిక్కర్, బీర్ విక్రయాలు జరిగేవి. అయితే ప్రస్తుతం రోజువారీ మద్యం అమ్మకాలు రూ.115 కోట్లకు పెర�
ఉత్తరప్రదేశ్లో మరో గ్యాంగ్స్టర్ హతమయ్యాడు. పశ్చిమ యూపీకి చెందిన కరుడుగట్టిన నేరస్థుడు అనిల్ దుజానాను యూపీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం ఎన్కౌంటర్ చేశారు. అనిల్ దుజానాపై హత్య, దోపిడ
UP Gangster Anil Dujana | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో మరో సంచలన చోటు చేసుకుంది. ఇటీవల యూపీలో పేరుమోసిన గ్యాంగ్స్టర్ (Gangster) అతీక్ సోదరులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా మరో గరుడుగట్టిన గ్యా�
బీజేపీ నేతలు ఇకనైనా కండ్లు తెరిచి తెలంగాణ అభివృద్ధిని చూడాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ హితబోధ చేశారు. తెలంగాణ అనతికాలంలోనే తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదిగిందని తె�
Supreme Court | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నేత అతీక్తో పాటు అతని సోదరుడి హత్యలపై మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన
ఉత్తరప్రదేశ్లోని (Uttarpradesh) అయోధ్యలో (Ayodhya) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లక్నో-గోరఖ్పూర్ (Lucknow-Gorakhpur highway) జాతీయ రహదారిపై అయోధ్య వద్ద ప్యాసింజర్ బస్సు, ట్రక్కు ఢీకొన్నాయి. దీంతో ఏడుగురు మరణించగా మరో 40 మందికిపైగా గా�
Atiq Ahmed | ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అతను స్థాపించిన వేల కోట్ల నేర సామ్రాజ్యంపై ప్రస్తుతం పెద్దయెత్తున చర్చ నడుస్తున్నది. అతీక్
ఉత్తరప్రదేశ్లో మాఫియాను లేకుండా చేస్తానని.. ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పెద్దపెద్ద మాటలు మాట్లాడుతుంటారు. కానీ గ్యాంగ్రేప్నకు గురైన దళిత బాలిక ఇంటిని నిందితులు తగలబెడితే మాత్రం ఆయన చేతులు ముడుచ�
NewBorn Baby | మానవత్వం మరచిన ఓ మహిళ పేగు తెంచుకు పుట్టిన శిశువును చెత్త కుప్ప (Garbage) లో పడేసింది. ఆ తల్లికి భారమైన ఆ చిన్నారిని మరో మహిళ అక్కున చేర్చుకుని తన పెద్ద మనసు చాటుకుంది.
Dalit Student Shot Dead | వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కాల్పుల్లో మరణించిన దళిత విద్యార్థిని రోహ్ని మృతదేహం పక్కనే గన్ కూడా పడి ఉన్నది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై
పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఆష్రఫ్ హత్యలతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. వారణాసిలో పోలీ�
ఉమేశ్పాల్ హత్యకేసు నిందితుడు, గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ హత్య నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ( Uttar Pradesh) ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ (144 section) విధించింది.