Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెండ్లై ఆరేండ్లయినా పిల్లలు కావడంలేదని భార్య ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడిచేశాడు షాడిస్ట్ భర్త. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం
jail warden beaten ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జైలులో ఓ వార్డెన్ను తొలి సిబ్బంది కొట్టారు. ఆ జైలు మెస్ ఫుడ్ విషయంలో వార్డెన్ల మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. తమ క్యాంటీన్ వ్యాపారంపై ప్రభావం పడుత
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్థంగా తయారైంది. యోగి సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆర్నెల్లుగా వేతనాలు చెల్లించడం లేదు.
Beggar | అతనో బిచ్చగాడు. చెవులు వినపడవు. రోడ్లపై అడుక్కుంటూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సడెన్గా అతనికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన జేబుల్లో ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా
Uttar Pradesh | ఉత్తరప్రదేశక్షలని జలౌన్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో పాటు అతని భార్య(8 నెలల గర్భిణి)పై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడికి సంబంధించిన వీడియో