పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తిలో తెలంగాణ మరో ఘనత సాధించిందని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్రం 2 వేల మెగావాట్ల టార్గెట్ ఇవ్వగా.. ఈ ఏడాది వరకు తెలంగాణ 5078.73 మెగావాట్ల ప�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో దారుణం జరిగింది. పెండ్లై ఆరేండ్లయినా పిల్లలు కావడంలేదని భార్య ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడిచేశాడు షాడిస్ట్ భర్త. లక్నోకి చెందిన రవీంద్రకు ఆరేండ్ల క్రితం
jail warden beaten ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలి జైలులో ఓ వార్డెన్ను తొలి సిబ్బంది కొట్టారు. ఆ జైలు మెస్ ఫుడ్ విషయంలో వార్డెన్ల మధ్య గొడవ తలెత్తినట్లు తెలుస్తోంది. తమ క్యాంటీన్ వ్యాపారంపై ప్రభావం పడుత
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లా షాపూర్లోని ఓ ఇంట్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనమయ్యారు.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న భోజన పథకం అమలు అస్తవ్యస్థంగా తయారైంది. యోగి సర్కార్ నిధులు విడుదల చేయకపోవడంతో పాటు మధ్యాహ్న భోజన కార్మికులకు గత ఆర్నెల్లుగా వేతనాలు చెల్లించడం లేదు.
Beggar | అతనో బిచ్చగాడు. చెవులు వినపడవు. రోడ్లపై అడుక్కుంటూ జీవనం గడుపుతున్నాడు. ఓ రోజు సడెన్గా అతనికి యాక్సిడెంట్ అయింది. దీంతో ఆయన జేబుల్లో ఏమైనా ఐడెంటిటీ కార్డులు ఉన్నాయా
Uttar Pradesh | ఉత్తరప్రదేశక్షలని జలౌన్లో ఘోరం జరిగింది. ఓ వ్యక్తితో పాటు అతని భార్య(8 నెలల గర్భిణి)పై దుండగులు విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాడికి సంబంధించిన వీడియో
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మైన్పురి జిల్లాలో లలూపూర్ ఒక గ్రామం. జనాభా 2 వేలు. జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది. వ్యవసాయం గ్రామీణుల ప్రధాన వృత్తి. అయితే, గడిచిన 20 ఏ
కోటి రూపాయల కోసం తన ఇంట్లో అద్దెకుండే పీహెచ్డీ విద్యార్థిని చంపి మూడు ముక్కలు చేసి కాలువల్లో పడేశాడు ఓ ఇంటి యజమాని. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వ�
Viral News | మందులోకి ఆమ్లెట్, చిప్స్, చికెన్ తదితర వాటిని మంచింగ్గా తీసుకుంటుంటారు. అయితే, ఉత్తర్ప్రదేశ్లో ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏకంగా కుక్క చెవులు, తోకను మంచింగ్గా తీసుకున్నారు. అదేంటి మందులోకి మంచిగ
Nikah | డీజే మ్యూజిక్ ప్లే చేయడం, బ్యాండ్ వాయించడం సాధారణమే. అయితే ఇక్కడ మాత్రం అలాంటివి ఉంటే పెళ్లిళ్లు జరిపించొద్దని మత సంఘం సూచించింది. ముస్లింల వివాహ వేడుక అయిన నిఖాలో డీజే,