Woman Harass | లక్నో : నీ భార్య నీకు సరిపోదు.. మాకైతే ఓకే.. ఒక వేళ నీ భార్యను మాకు అప్పగించకపోతే, చంపేస్తామని బెదిరింపులకు గురి చేశారు ఇద్దరు దుండగులు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బందాలో వెలుగు చూసింది.
Secunderabad | హైదరాబాద్ : సొంతూరు వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకున్న దంపతులిద్దరూ మద్యం మత్తులో మునిగారు. దీంతో వారి ఏడు నెలల బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించింది. బాలుడి ఆచూక
దేశంలోనే తొలిసారిగా ప్రాంతీయ రైలు సేవలు ఈ నెలలో ప్రారంభంకానున్నాయి. తొలి విడుతలో దాదాపు 17 కిలోమీటర్ల దూరం రైలు ప్రయాణించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.
Uttar Pradesh | మంచంపై పరిచిన నోట్ల కట్టలతో తన భార్య, పిల్లలతో కలిసి సెల్ఫీ తీసుకుని ఓ పోలీసు అధికారి చిక్కుల్లో పడ్డాడు. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో అధికారులు సదరు పోలీసుపై చర్యలు చే�
ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) బాందా (Banda) జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాందా జిల్లాలోని పరాయియాదయీ గ్రామ సమీపంలో వేగంగా దూసుకొచ్చిన బొలేరో.. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్ర�
ఉత్తరప్రదేశ్లోని మీరట్ డివిజనల్ కమిషనర్, ఐఏఎస్ అధికారిణి సెల్వా కుమారికి చెందిన పెంపుడు కుక్క ఆచూకీ కోసం పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. కేవలం 36 గంటల వ్యవధిలో 500లకుపైగా ఇండ్లను తనిఖీ చేశారు.
ఉత్తరప్రదేశ్లో ఓ రైలు ప్రయాణికుడికి ఐఆర్సీటీసీ అందించిన ఆహారంలో బొద్దింక వచ్చిన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఆలూ కూరలో బొద్దింక కనిపించడంతో షాకైన ప్రయాణికుడు దాన్ని ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టి ‘నా డబ
Mobile charger | మొబైల్ చార్జర్ ఓ కానిస్టేబుల్ ప్రాణం తీసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఎటా జిల్లాలో చోటు చేసుకున్నది. సైనికుడు తన బ్యారక్లోని బోర్డు నుంచి మొబైల్ చార్జర్ తీసున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్
తనపై జరిగిన లైంగిక దాడి కేసులో కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పాల్సిన 16 ఏండ్ల దళిత బాలిక చెట్టుకు ఉరేసుకొన్న ఘటన ఉత్తరప్రదేశ్లోని హైదర్గర్గ్లో చోటు చేసుకొంది.
Man Pours Petrol | ప్రియురాలు తన మొబైల్ నంబర్ను బ్లాక్ చేయడంపై ఒక వ్యక్తి కలత చెందాడు. సుమారు 250 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆమె చదువుతున్న కాలేజీకి వెళ్లాడు. అక్కడ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు (Man Pours Petrol). నిప్పంటించ
Taffic Rules | దేశంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల రక్షణ కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు కఠినతరం చేశారు. అలా కాదని ట్రాఫిక్ రూల్స్ ను ఎవర�