స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Couple Kills Daughter | అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయి
దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా