దళితులు, వెనుకబడిన వర్గాలకు బీజేపీ వ్యతిరేకమని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. దళితులు, వెనుకబడిన వర్గాలకు హక్కులను, గౌరవాన్ని ఇవ్వడం ఇష్టం లేకనే కులగణన చేపట్టడం లేదని ఆయన ఆర�
ఉత్తరప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మద్యం అమ్మకాల ద్వారా రూ.45 వేల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని లక్ష్యంపెట్టుకున్నది. దీనికోసం మద్యం ధరలతోపాటు లైసెన్స్ ఫీజులను భారీగా
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లఖీంపూర్ ఖేరీలోని గోలా బెహ్రైచ్ జాతీయరహదారిపై ఓ స్కూటీని కారు ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారులో స్కూటీ
Uttar Pradesh | ఇంటికి తిరిగి రావాలని ప్రాధేయపడిన భర్త నాలుకను భార్య కొరికేసింది. నాలుక పూర్తిగా తెగిపోవడంతో బాధిత వ్యక్తికి తీవ్ర రక్తస్రావం జరిగింది.
ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కనే నిలబడి ఉన్న ముగ్గురిని ఢీకొట్టిన ట్రక్కు.. మరో కారును ఢీకొట్టింది. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు తీవ్రంగా
six killed | ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ జిల్లాలోని లక్నో-కాన్పూర్ హైవేపై ఆజాద్ మార్గ్ క్రాసింగ్ వద్ద అదుపుతప్పిన డంపర్ పలు వాహనాలను ఢీకొట్టింది. రోడ్డు పక్కన ఉన్న వారిపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు సహా �
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దారుణం చోటుచేసుకున్నది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ ప్రేమోన్మాది 15 ఏండ్ల బాలికను నడిరోడ్డుపై కాల్చి చంపాడు. భదోహికి చెందిన అరవింద్ విశ్వకర్మ అనే