Constable bike stunts | ఒక పోలీస్ కానిస్టేబుల్ బైక్పై స్టంట్స్ (Police bike stunts) చేశాడు. అంతేగాక వీడియో క్లిప్ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పోలీస్ అధికారుల దృష్టికి ఇది వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ను సస్పెండ్ చే�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. మధ్యప్రదేశ్లో దళితులు, గిరిజనులపై వరుసగా జరుగుతున్న అకృత్యాలను మరువకముందే... యూపీలో మరో ఘటన బయటపడింది. ఓ వ్యక్తిని ద్విచక్ర వాహనానికి కట్టేసి అతి
Kerala Governor Mohammad Khan | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ (Kerala Governor Mohammad Khan) కాన్వాయ్లోకి ఒక కారు వేగంగా దూసుకెళ్లింది. రెండుసార్లు ఇలా జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కారులో ఉన్న ఇద్దరిని అరెస్ట్ చేశారు.
Woman Kills Husband | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో ఓ మహిళ దారుణానికి పాల్పడింది. కట్టుకున్న భర్తను గొడ్డలితో నరికి చంపేసింది (Woman Kills Husband). ఆపై బాడీని ఐదు ముక్కలు చేసి కాలువ (canal)లో పడేసింది.
Power Outage | ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుక
యూపీలో మత గురువుపై హిందూత్వవాదులు రెచ్చిపోయారు. బాగ్పట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇమామ్ హఫీజ్ ముసుబుర్ రెహమాన్ మసీదులో ప్రార్ధనలు చేసుకుని వస్తుండగా, ముగ్గురు వ్యక్తులు అడ్డగించి తుపాకితో బెదిరించ
వివిధ అంశాల ప్రాతిపదికన ప్రజల జీవన నాణ్యతను లెక్కిస్తున్న నీతి ఆయోగ్ 2015-16 నుంచి 2019-2021 వరకు దేశంలో వచ్చిన మార్పులు, తగ్గిన పేదరికాన్ని తెలియజేస్తూ మల్టీ డైమన్షనల్ పావర్టీ ఇండెక్స్ చాప్టర్-2ను ఇటీవల విడు�
యూట్యూబ్ వీడియోలతో కోటి రూపాయలకు పైగా సంపాదించిన ఓ యూట్యూబర్పై ఐటీ దాడులు జరిగాయి. ఉత్తరప్రదేశ్లోని బరేలీకి చెందిన తస్లీమ్ ఇంట్లో రూ.24 లక్షల నగదు లభ్యమైందని ఐటీ శాఖ సోమవారం పేర్కొన్నది.
YouTuber | ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానెల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ద్వారా ఏడాదికి కోటికిపైగా సంపాదించాడు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. రూ.24 లక్షల నగదును గుర్తించి స్వాధీ�
అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకీ సంస్కృతి శాంతి భద్రతలను ప్రశ్నార్ధకం చేస్తూ అక్కడి పోలీసులకు సవాల్గా మారింది. ఆ తుపాకీ సంస్కృతి ఇప్పుడు క్రమంగా భారత్లోకి పాకుతున్నది. దేశంలో అత్యధికంగా లైసెన్స్�
దేశంలో వరద భీభత్సాలకు మానవ తప్పిదాలే కారణం. ఈ విషయాలు తెలిసి కూడా తెలియనట్టు ఇంకెంతకాలం నటిద్దాం. ఇది ఒకరకంగా ఆత్మహత్యాసదృశమే. ప్రస్తుతం దేశంలో వరదల వల్ల ఇప్పటికే 550 మందికిపైగా జనం తమ ఊపిరి కోల్పోయారు.