Umesh Pal murder case | ప్రయాగ్రాజ్లోని నెహ్రూ పార్క్ వద్ద నిందితుడు అర్బాజ్ను స్పెషల్ ఆపరేషన్స్ పోలీసులు సోమవారం గుర్తించారు. ఈ సందర్భంగా జరిగిన ఎన్కౌంటర్లో అతడ్ని కాల్చి చంపారు.
Akhilesh Yadav's Video Attack | సీఎం యోగి ఆదిత్యనాథ్ పాలనలో ఉత్తరప్రదేశ్లోని శాంతిభద్రతల పరిస్థితిపై అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘యూపీలో శాంతిభద్రతలకు బీజేపీ అంత్యక్రియలు నిర్వహించింది’ అంటూ ఒక వీడియో క్లిప్ను పోస్ట
బీజేపీ సర్కారు అనుసరిస్తున్న బుల్డోజర్ పాలసీతో దేశంలోకి పెట్టుబడులు రావని ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘
Mumbai | ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన పని చేస్తున్న రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం ముంబైలోన�
సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో చెలరేగిపోతున్నారు. ఇప్పటివరకు కార్డు నంబర్లు, ఓటీపీలు తెలుసుకొని నగదు కాజేసిన ముఠాలు.. ఇప్పుడు బ్యాంకు ఖాతాదారుల వేలిముద్రల క్లోనింగ్తో ఖాతాలను కొల్లగొడుతున్నారు.
ఆక్రమణల పేరిట పేదల ఇళ్లను తొలగిస్తున్న బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్ రాష్టంలో పేదలైన తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన బృందాన్ని ఎందుకు పంపలేదని పశ్చిమ బెంగాల్ ము�
Abdullah Azam | ఎస్పీ నేత ఆజంఖాన్ తనయుడు అబ్దుల్లా ఆజం అసెంబ్లీ సభ్యత్వం రద్దయ్యింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ సెక్రెటేరియట్ అబ్దుల్లా ప్రాతినిథ్యం వహిస్తున్న సువార్ నియోజకవర్గాన్ని ఖాళీగా ఉన్నట్లు ప్రకటించ�
వాళ్లిద్దరు చుట్టాలు. వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ప్రేమికుల రోజును ఓ మధుర స్మృతిగా మలుచుకుందామని అనుకున్నారు. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పర్యాటకుల స్వర్గధామమైన గోవాకు వెళ్లారు.
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. మీరట్లో వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా కారును మూడు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లింది.
Migratory Birds | ప్రతి శీతాకాలంలో విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు మన దేశంలో సందడి చేస్తుంటాయి. నదులు, సరస్సులకు కొత్త అందాలను తీసుకొస్తాయి. తాజాగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ పట్టణంలో వలస పక్షుల సందడి కొనసా�
స్వరాష్ట్రం సిద్ధించాక తెలంగాణలో సాగు పండుగలా మారింది. బీడు భూములన్నీ సాగులోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి పారుదల రంగంలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతో బంజరు భూముల్లో కూడా పంటలు పండుతున్నాయి. �
Couple Kills Daughter | అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పంజాబ్ మెయిల్ రైలుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. పంజాబ్ మెయిల్.. పశ్చిమబెంగాల్లోని హౌరా నుంచి అమృత్సర్ వెళ్తున్నది. ఈ క్రమంలో బీహార్ దాటి ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించింది.
ఢిల్లీలోని కాంజావాల్ తరహాలో ఉత్తర ప్రదేశ్లో మరో ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కారు ఏకంగా పది కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. ప్రమాదంలో కారు కింద ఇరుక్కున్న వ్యక్తి మృతదేహం గుర్తుపట్టలేనంతగా మారిపోయి