నడిరోడ్డుపై కారు పార్కింగ్ చేయడంతో.. ఆ దారిలో అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్ ముందుకు పోయే పరిస్థితి లేక ఓ వ్యక్తి మరణానికి కారణమయ్యాడో బీజేపీ నేత. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో చోట
తన భూమి ఆక్రమణకు గురైందని ఓ రైతు ఎంత వేడుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విసిగి వేసారిన ఆ రైతు ఉన్నతాధికారుల ముందే చేయి మణికట్టు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదే�
ఇటీవల కురిసిన వడగండ్ల వానతో తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నాశనమయ్యాయి. దీంతో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సీఎం కేసీఆర్.. బాధిత రైతు�
Ashraf Ahmed | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)కు చెందిన పేరుమోసిన నేరగాడు, గ్యాంగ్స్టర్ (gangster), సమాజ్వాది పార్టీ మాజీ ఎంపీ అతీక్ అహ్మద్(Atiq Ahmed) సోదరుడు అష్రాఫ్ అహ్మద్(Ashraf Ahmed) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రెండు వారాల్లో తనని చంపేస్తా
ఓ చీరను విశ్వ కళా జగత్తు గుర్తించింది. ఆరుగజాల స్ఫూర్తి సంకేతమని కొనియాడింది. నమూనాగా ఒక చీర పంపమంటూ భారత్లోని ఓ మహిళా సంఘానికి సమాచారం ఇచ్చింది. లండన్లోని ఇండియన్ మ్యూజియంలో త్వరలో ఓ ఎగ్జిబిషన్ ప్ర�
Viral News | ఉత్తర్ప్రదేశ్ (Uttar Pradesh) కు చెందిన ఓ యువకుడు పోలీసులకు చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘దోమలు కుట్టి నా భార్య, కూతురు ఇబ్బంది పడుతున్నారు. మస్కిటో కిల్లర్ (Mosquito killer) కావాలి’ అంటూ అభ్యర్థించాడు.
బీజేపీ నేతలు పదేపదే వల్లించే మాట ‘డబుల్ ఇంజిన్'. అయితే ఆ డబుల్ ఇంజిన్ అనేది ట్రబుల్ ఇంజినే అని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది.
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ‘బిజిలీ వ్రతాన్ని’ ఆదివారం ప్రకటించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభ సమస్య పరిష్కారమయ్యే వరకు జనరేటర్లు వంటి ప్రత్యామ్నాయ విద్
strike | విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె (strike) వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు, చక్కా జామ�
ఓ ఖైదీని వెంటబెట్టుకొని షాపింగ్ మాల్కు వెళ్లిన ఉత్తరప్రదేశ్ పోలీసుల ఘనకార్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రిషబ్ రాయ్ అనే వ్యక్తిని అక్రమ ఆయుధాల కేసులో గత జూన్లో అరెస్టు చేసి జైలుకు ప�
ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కార్మికుల సమ్మెపై అలహాబాద్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమ్మె వల్ల విద్యుత్తు ఉత్పత్తి తగ్గడం జాతీయ ప్రయోజనాలను ఫణంగా పెట్టడమేనని పేర్కొంది.
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు సంస్థల ప్రైవేటీకరణను నిరసిస్తూ విద్యుత్తు ఉద్యోగులు 72 గంటల సమ్మెకు దిగడంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.
Cold Storage | నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్), జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు 8 మంది మృతద�