కలుషిత నీరు తాగడం వల్ల గత వారం ఐదుగురు చిన్నారులు చనిపోయారు. మరో 9 మంది పిల్లలతోపాటు సుమారు 20 మంది స్థానికులు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జంతుప్రేమికులు తమ పెంపుడు శునకాలకు ఘనంగా పెళ్లిళ్లు చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో చాలా చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ప్రదేశ్లో చోటు చేసుకుంది.
యావత్తు భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఆలయం నిర్మాణానికి సంబంధించిన చాలా పనులు ఇప్పటికే పూర్తైనట్లు దేవాలయ నిర్మా�
రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు, అధికారులు ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. కొందరు యువత పెడచెవిన పెడుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రహదారిపై ప్రమాదకరంగా ప్రయాణిస్తూ.. ప్రజలను ఇ�
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీకి జైలు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సూరత్ అనే 98 వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో క
2022 నాటికి భారతదేశ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2016, ఫిబ్రవరి 28న ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో జరిగిన రైతు యాత్రలో ప్రకటించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిన సందర్భంగా 2022లో అ�
ఉత్తర ప్రదేశ్లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం పెళ్లైన గంటకే భార్యకు విడాకులిచ్చి.. ఆమెకు తన సోదరుడితో వివాహం జరిపించాడు. ఈ ఘటన సంభోల్ జిల్లా అస్మో�
Uttar pradesh | దేశ రాజధాని ఢిల్లీలోని కాంజావాలాలో 20 ఏండ్ల యువతిని కారు 12 కిలోమీటర్ల మేర ఈడ్చుకెళ్లిన ఘటన మరువక ముందే ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకున్నది. యూపీలోని బాందా జిల్లా
ఉత్తరప్రదేశ్లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో టవల్ పెట్టి మరిచిపోయి కుట్లు వేసేశారు. వివరాల్లోకి వెళితే..
Rahul Gandhi | కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర ఇవాళ ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించనుంది. బీజేపీ పాలనకు వ్యతిరేకంగా దేశ ప్రజలను
2021లో వెలుగుచూసిన రోడ్డు ప్రమాదాల్లో 40 శాతం ఘటనలు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల్లోపు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.