ఉత్తరప్రదేశ్ వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం శంకుస్థాపన చేశారు. రూ.450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ మైదానాన్ని శివతత్వం ప్రతిబింబించేలా తీర్చిదిద్దనున్నారు.