మద్యం పార్టీలో కాళ్లు మర్దన చేయడానికి నిరాకరించాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక దళితుడి(33)ని చచ్చేలా బెల్ట్తో, ఇనుప కడ్డీతో కొట్టారని యూపీ పోలీసులు ఆదివారం తెలిపారు.
భారత ఆర్మీ బ్రిగేడియర్గా నటిస్తూ పలువురిని మోసగిస్తున్న 21 ఏండ్ల యువకుడిని యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజహాన్పూర్ స్టేషన్ హెడ్క్వార్టర్స్, స్థానిక మాజీ సైనికులు ని
పోలీస్ నియామక పరీక్ష రాయడానికి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు బయల్దేరిన నలుగురు అభ్యర్థులు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని లబోదిబోమన్నారు. పరీక్ష కేంద్రానికి బదులు అడవిలోకి వెళ్లిపోయారు.
Court Ends 27 Year Old Case | సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును కోర్టు ముగించింది. రోజంతా కోర్టులో నిల్చోవాలని, రూ.1,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి ఆదేశించింది. అతడు ఆ మేరకు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించడంతో కేసు
man marries mother-in-law | పెళ్లైన వ్యక్తికి తన అత్తతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇళ్ల నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది.
ఉత్తరప్రదేశ్ కాన్పూర్లోని ఓ బంక్లో జరుగుతున్న ఇంధన అక్రమాలు వెలుగు చూశాయి. 45 లీటర్ల సామర్థ్యం కలిగిన కారు ట్యాంకు లో 52 లీటర్లకుపైగా పెట్రోల్ నింపినట్లు అక్కడి సిబ్బంది బిల్లు వేయడంతో కారు యజమాని చరణ
UP Woman : భర్తపై యాసిడ్ దాడి చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. అంతేకాదు.. ఆమెకు రూ.1.75 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లోని శంభల్ జిల్లాలో జరిగింది.
Man Rapes 80 Year Old Woman | పొరుగున నివసించే వ్యక్తి, 80 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు రావడం చూసి అతడు పారిపోయాడు. రక్తస్రావంతో ఉన్న ఆ వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ఫిర్యా
cop suspended | ఒక పోలీస్ కానిస్టేబుల్ వీధి వ్యాపారుల నుంచి ఉచితంగా ఆహారం డిమాండ్ చేస్తున్నాడు. చిరుతిండ్లు, ఐస్క్రీం వంటివి తీసుకుని తినసాగాడు. వ్యాపార సంఘ సభ్యులు దీనిని వీడియో రికార్డ్ చేశారు. సోషల్ మీడి
ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో ఒక కోతి చేసిన పని చూసి జనం విస్తుపోయారు. ఓ న్యాయవాది సంచిని లాక్కొన్న ఓ కోతి చెట్టు పైకెక్కి రూ.2 లక్షల విలువైన రూ.500 నోట్లను జార విడచడంతో ఆశ్చర్యపోయారు.
Ghaziabad : ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో సూర్యప్రతాప్ చౌహాన్ అనే యువకుడు బక్రీద్ సందర్భంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అసద్ ఎన్కౌంటర్లో హతమయ్యాడు.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లో దారుణం జరిగింది. తల్లిని పెళ్లి చేసుకోవాలని ఆశించిన వ్యక్తి.. ఆమె చిన్నారి కొడుకును అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటన ఫిరోజాబాద్ నగరంలో జరిగింది.
UP DGP : ఉత్తర ప్రదేశ్ నూతన డీజీపీగా రాజీవ్ కృష్ణ నియామకమయ్యారు. నాలుగేళ్ల తర్వాత యూపీకి పర్మినెంట్ డీజీపీ నియామకమవ్వడం విశేషం. 2022 వరకు యూపీలో పర్మినెంట్ డీజీపీనే ఉండేవారు.