UP CM Yogi : దేశంలోని ముస్లింలంతా బక్రీద్కు సిద్ధమవుతున్న వేళ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. యూపీలోని రోడ్లపై లేదా బహిరంగ ప్రదేశాలలో నమాజ్ చేయడాన్ని, జంతు బలులను నిషేధిస్తూ నిర్ణయం తీస�
మార్కో రూబియో(Mark Rubio) సోమవారం ఆగ్రాలోని చారిత్రిక కట్టడం తాజ్ మహల్ను(Taj Mahal) తన భార్య జీనెట్ రూబియోతో కలిసి చారిత్రాత్మక తాజ్ మహల్ను సందర్శించారు.
Pay Rs 4 lakh, pass SSC | కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షలకు సంబంధించిన స్కామ్ బయటపడింది. ఎస్ఎస్సీ ఎగ్జామ్ పాస్ కోసం ఒక్కో అభ్యర్థి నుంచి రూ.4 లక్షలను ఒక ముఠా వసూలు చేస్తున్�
Woman body in Box | రైలు స్లీపర్ కోచ్లో వదిలేసిన పెట్టెలోని యువతి మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితులను గుర్తించారు. ఒక యువకుడితో సంబంధం నేపథ్యంలో కుమార్తెను ఆమె తండ్రి హత్య చేస�
man swept away by crocodile | అత్త మరణించడంతో అంత్యక్రియల తర్వాత స్నానం కోసం ఒక వ్యక్తి నదిలోకి దిగాడు. అయితే ఒక మొసలి అతడ్ని నోటకరుచుకుని నీటి లోపలకు లాక్కుపోయింది. పోలీసులు, అధికారులు గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకప�
Mayawati | ఉత్తరప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ నేతలకు భంగపాటు ఎదురైంది. బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతిని కలిసేందుకు ఆమె నివాసానికి వెళ్లారు. అయితే అపాయింట్మెంట్ లేకుండా వెళ్లడంతో సెక్యూరిటీ స�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటూ బెయిల్పై విడుదలైన ఓ నిందితుడికి అతని మద్దతుదారులు ఘనస్వాగతం పలకడం సంచలనం సృష్టించింది.
మసీద్లో స్థలం లేదని బహిరంగంగా..రోడ్లపై ప్రార్థనలు చేస్తామంటే కుదరదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. విడతలవారీగా ప్రార్థనలు చేసుకోవాలని..ప్రభుత్వ నచ్చచెబు తున్నదని, వినకపోతే మరో పద్ధతిలో వెళ్తామం�
Yogi Adityanath : రోడ్లపై నమాజ్ చేసే విషయంలో ముస్లింలకు ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక హెచ్చరిక జారీ చేశారు. యూపీలో ఇకపై రోడ్లపై నమాజ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Woman Saves Children, Lost Life | ఒక బిల్డింగ్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ భవనం అంతా పొగలు, మంటలు వ్యాపించాయి. ఒక మహిళ పెద్ద సాహసం చేసింది. తన ముగ్గురు పిల్లలతో పాటు మేనల్లుడిని నిచ్చెన సహాయంతో ఎదురుగా ఉన్న బిల్డింగ్లోకి సుర�
Woman's Chopped Body On Train | రైలు స్లీపర్ కోచ్లో అనుమానాస్పద ఇనుప పెట్టెను పారిశుధ్య సిబ్బంది గుర్తించారు. తాళం పగులగొట్టి దానిని తెరిచి చూడగా మహిళ మృతదేహం భాగాలున్నాయి.
Man Throws Acid On Woman | పెళ్లైన వ్యక్తి వివాహిత మహిళను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. నిరాకరించడంతో నిద్రిస్తున్న ఆమెతో పాటు కుటుంబ సభ్యులపై యాసిడ్ పోశాడు. ఆ మహిళతో పాటు ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి.
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని ఒక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ప్రసాదం తిన్న భక్తుల్లో 62 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన యూపీలోని కన్నౌజ్ జిల్లా, సిమౌపూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది.