రీల్స్తో పాపులర్ కావాలన్న పిచ్చితో కొందరు పిల్లలు చేసిన ప్రయత్నం ప్రాణాంతకంగా మారింది. ఉత్తరప్రదేశ్ సిద్ధార్థ్నగర్లో శనివారం ఐదుగురు పిల్లలు 60 అడుగుల ఎత్తులో ఉన్న వాటర్ట్యాంక్ ఎక్కి.. ఊహించని ప�
Vinesh Phogat : గతంలో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్గా ఉన్న బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ తనను కూడా లైంగికంగా వేధించాడని రెజ్లర్ వినేష్ ఫోగట్ అన్నారు. ఆయన వేధింపులు ఎదుర్కొన్న ఆరుగురిలో తాను కూడా ఒకరిని అని ఆమె వె�
siblings found murdered | తోబుట్టువులైన నలుగురు పిల్లలను ఇటుకలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఇంటి లోపల నుంచి లాక్ వేసి పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పరారీలో ఉన్న పిల్లల తల్లిపై అనుమ�
Air Force Rescues Teens | రీల్ కోసం ఐదుగురు యువకులు పురాతన నీటి ట్యాంక్పైకి ఎక్కారు. కిందకు దిగుతుండగా దాని మెట్లు విరగడంతో ముగ్గురు కిందపడ్డారు. వీరిలో ఒకరు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. వాటర్ ట్యాంక్పై చిక్కుకున్న
Son suicide, mother hangs | తల్లితో గొడవ కారణంగా ఒక వ్యక్తి విషం తాగి చనిపోయాడు. అయితే కుమారుడి మరణాన్ని తల్లి తట్టుకోలేకపోయింది. చీరతో ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుక
Woman kills live-in partner | సహజీవనం చేస్తున్న వ్యక్తి వేధింపులను మహిళ భరించలేకపోయింది. ఈ నేపథ్యంలో అతడ్ని తుపాకీతో కాల్చి చంపింది. బుల్లెట్ గాయాలతో మృతదేహం పడి ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దర్యాప్తు చేసిన పోలీస
Uttar Pradesh : తన భర్తకు ఇతర పురుషులతో వివాహేతర, అసహజ సంబంధాలున్నాయని, అలాగే, అతడు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Groom Shot Dead | ఒక వరుడు తన బంధువులతో కలిసి ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు బయలుదేరాడు. మార్గమధ్యలో కొందరు వ్యక్తులు అతడిపై కాల్పులు జరిపి పారిపోయారు. బుల్లెట్ గాయాలైన వరుడు కారులోనే కుప్పకూలి మరణించాడు.
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్పై కేసు నమోదు చేసి దర్యాప్�
‘పర్వతాలు అధిరోహించాలన్నది ఇప్పటి కోరిక కాదు. చిన్నప్పటి ఆశయమ’ని చెబుతున్నది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ ఉపాధ్యాయిని దివ్యా సింగ్! తను ఏడో తరగతి చదివేటప్పుడు ‘ఎవరెస్ట్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన �
ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో పెండ్లి ఊరేగింపులో పెట్టిన డీజే సౌండ్ను తట్టుకోలేక 140 కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీఫామ్ యజమాని ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు డీజే ఆపరేటర్పై కేసు నమోదు చేసి దర్యాప్�
Ganga Expressway: 600 కిలోమీటర్లు.. 6 లేన్లు.. 6 గంటల్లో జర్నీ.. ఇదీ గంగా ఎక్స్ప్రెస్వే. యూపీలోని 12 జిల్లాల మీదుగా ఆ రూట్ వెళ్తుంది. ప్రధాని మోదీ ఇవాళ ఆ ఎక్స్ప్రెస్వేను ప్రారంభిస్తున్నారు.
BJP MLA Anupama Jaiswal | మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంపై బీజేపీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అయితే మంటలు అంటుకుని బీజేపీ మ�