Boy Rapes 9 Months Girl | ఒక బాలుడు అశ్లీల వీడియోలకు బానిస అయ్యాడు. మద్యం కూడా సేవించిన అతడు తల్లి పక్కన నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని ఎత్తుకెళ్లాడు. పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. దర్యాప్తు చేసిన ప�
New Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరంలో దారుణం జరిగింది. రైలులో సీటు కోసం జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. తోటి ప్రయాణికులే అతడిని కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీ, షహదరా రైల్వే స్టేషన్లో యోగా ఎక్స్ప్రెస
woman dies by suicide | ఒక వ్యక్తి అదృశ్యంపై అతడితో సంబంధం ఉన్న మహిళను బహిరంగంగా అవమానించారు. మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహంతో నిరసన తెలిపారు.
Uttar Pradesh | బంగారు రుణాల కోసం బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు (Gold packets) మాయమవడం కలకలం రేపింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని(Uttar Pradesh) ఫిరోజాబాద్ జిల్లాలో గల భారౌల్ శాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(Bank of India) వ�
Uttar Pradesh : ఉత్తర ప్రదేశ్లోని బదౌన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ఈ రిక్షా.. ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో ఆరుగురు మహిళలు మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర ప్రదే
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లో భారీ చీలక వస్తుందన్న ఉత్తరప్రదేశ్ మంత్రి ఓం ప్రకాష్ రాజ్భర్ వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఈ వ్యవహారం ఇంకెంత కాలం కొనసాగుతుంది? అని ప్రశ్నించార�
మద్యం పార్టీలో కాళ్లు మర్దన చేయడానికి నిరాకరించాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తులు ఒక దళితుడి(33)ని చచ్చేలా బెల్ట్తో, ఇనుప కడ్డీతో కొట్టారని యూపీ పోలీసులు ఆదివారం తెలిపారు.
భారత ఆర్మీ బ్రిగేడియర్గా నటిస్తూ పలువురిని మోసగిస్తున్న 21 ఏండ్ల యువకుడిని యూపీలోని షాజహాన్పూర్ జిల్లాలో పోలీసులు అరెస్ట్ చేశారు. షాజహాన్పూర్ స్టేషన్ హెడ్క్వార్టర్స్, స్థానిక మాజీ సైనికులు ని
పోలీస్ నియామక పరీక్ష రాయడానికి ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు బయల్దేరిన నలుగురు అభ్యర్థులు గూగుల్ మ్యాప్స్ను నమ్ముకొని లబోదిబోమన్నారు. పరీక్ష కేంద్రానికి బదులు అడవిలోకి వెళ్లిపోయారు.
Court Ends 27 Year Old Case | సుమారు 27 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును కోర్టు ముగించింది. రోజంతా కోర్టులో నిల్చోవాలని, రూ.1,000 జరిమానా చెల్లించాలని నిందితుడికి ఆదేశించింది. అతడు ఆ మేరకు శిక్ష అనుభవించి జరిమానా చెల్లించడంతో కేసు
man marries mother-in-law | పెళ్లైన వ్యక్తికి తన అత్తతో సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల తర్వాత వారిద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇళ్ల నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు.
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్ను ఎండలు ఠారెత్తిస్తున్నాయి. దీంతో తీవ్రమైన వడగాల్పుల వల్ల గత ఐదు రోజుల్లో 8,056 మంది మరణించినట్లు అంచనా. ఈ నేపథ్యంలో ఈ వేసవిలో దేశంలోనే అత్యంత ప్రాణాంతకమైన రాష్ట్రంగా యూపీ నిలిచింది.