Privatization | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే (మానిటైజేషన్) లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) పెట్టుబడులను ఉపసం�
భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు చేసినా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహ�
PM Modi: ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి తమ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాల్లో ఆ రెండూ మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. �
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన జరిగిన 10 నెలలు దాటుతున్నది. ఈ ఘటనలో అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), బ్లాక్బాక్స్ డాటాను బహిర్గతం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున�
తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
PM Modi : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్లో నిర్వహించిన ఎన్ని�
Air India crash : గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ డాటాను విడుదల చేయాలన�
పశ్చిమాసియా యుద్ధం, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప�
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
PM Modi : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో జరగనుంది.
మోదీ సర్కార్ పాలనలో సైనికులకూ సకాలంలో జీతాలు అందడం లేదు. సైనిక దవాఖానాల్లో అంతులేని లోపాలు, సైనిక సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యాలు, రక్షణ మౌలిక సదుపాయాల నిర్వహణలో వైఫల్యాలను తెలియచేస్తూ కంప్ట్రో�
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయం అందించిన గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ధన్యవాదాలు తెలిపా�
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ రహిత భారతదేశం గడువు మార్చి 31తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్కు పెట్టిన డెడ్లైన్ మరో రెండు రోజులే మిగిలి ఉన్నది.