దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు
PM Modi: సూరత్లో ఉన్న ఎల్ అండ్ టీకి చెందిన ఆర్మ్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ ఇవాళ విజిట్ చేశారు. అక్కడ ఆయన రక్షణరంగ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. సూరత్ ఎల్ అండ్ టీలో అత్యాధునిక ర�
భారత్పై యూఎస్ మళ్లీ టారిఫ్ బాంబులు వేయడానికి రెడీ అవుతున్నది. ఇండియా-యూఎస్ మధ్య ప్రస్తుతం ట్రేడ్ డీల్ మీద చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ టారిఫ్లు వేసేందుకు యూఎస్ సిద్ధమవుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగ�
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలం
PM Modi | భారత అథ్లెట్ (India Athlete) గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narnedra Modi) ప్రశంసలు కురిపించారు. రాంచీ (Ranchi) లో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ఆదివారం మన్కీ బాత్ (Mann Ki Baat)
భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది ప�
Rahul Gandhi | ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపి�
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�