PM Modi | పార్లమెంట్ (Parliament) లో మహిళా రిజర్వేషన్ల బిల్లు (Woman Reservation Bill) కు ఆమోదం కోసం తాము ఎంతగానో ప్రయత్నించామని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. కాంగ్రెస్ (Congress), సమాజ్వాది పార్టీ (Samajwadi Party) లాంటి ప్రతిపక్ష పా�
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీ ఫుల్బాల్ ఆడారు. సిక్కం పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం గ్యాంగ్టక్లో పిల్లలతో కలిసి ఫుట్బాల్ ఆడారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆ గేమ్లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితంగా
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర
PM Modi | అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ప్రధాని మోదీ తలొగ్గారా? అమెరికా కోసం దేశ ప్రయోజనాలను సైతం తాకట్టుపెట్టారా? స్వయంగా బీజేపీ సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్�
ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ ఆర్థికం ఆగమాగమైంది. మొన్నటికి మొన్న అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలో నుంచి దిగజారి ఆరో స్థానానికి పడిపోయిన భారత్.. తాజాగా తలసరి ఆదాయంలోనూ నేలచూపులే చూస్తున్నట్టు తేల�
లెక్కల్లో చూపని రూ. 54,282.32 కోట్ల వ్యయంపై అన్ని వర్గాల నుంచి కేంద్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నది. ఇన్ని వేల కోట్ల వ్యయానికి లెక్కలు చూపెట్టకపోవడాన్ని ఇటీవల కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడు�
PM Modi : పశ్చిమ బెంగాల్లో నమోదైన భారీ పోలింగ్.. రాష్ట్రంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ జంగిల్ రాజ్ పాలనకు అంతం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్లోని డుమ్ డుమ్లో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రచార సభలో మోద�
PM Modi: ప్రధాని మోదీ శుక్రవారం హూగ్లీ నదిలో విహరించారు. ఓ కెమెరాతో ఆయన ఆ నదిలో విహరిస్తూ కొన్ని ఫోటోలు తీశారు. గంగా నదికి ఆయన పూజలు కూడా చేశారు.
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ధీమా వ్యక్తంచేశారు. మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడగా తాము స్వీట్లు పంచుతామని చెప్పారు. బెంగాల్లో రెండు విడతల ఎన�
PM Modi: జార్గ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్నానని, కానీ దాని మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. కృష్ణనగర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ
ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
PM Modi:ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానికి భారత్ తలవంచబోదు అని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంలో ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. పెహల్గామ్ బాధితులన�
తమ పాలనలో దేశ ఆర్థికం పరుగులు పెడుతున్నదన్న బీజేపీ నాయకుల మాటలు అబద్ధాలేనని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్.. అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలోనూ లేకుండా పోయింది.