Modi-Meloni: ప్రధాని మోదీ యూరోప్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఇటలీ వెళ్లారు. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ .. ఆయనకు స్వాగతం పలికారు. ఆ ఇద్దరూ రోమ్లోని కొలోస్సియం వెళ్లారు. అక్క�
PM Modi | ప్రధాని మోదీ స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో సోమవారం జరిగిన సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ పత్�
కష్టాలతో ‘సాగు’తున్న అన్నదాతలపై మరో పిడుగు పడింది. రసాయన ఎరువుల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. సర్కారు నిర్లక్ష్యంతో వడ్లు, మక్కలు, జొన్నలు అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక రైతులు ఇప్పటి�
ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.
Helle Lyng: నార్వే జర్నలిస్టు హెల్లి లింగ్.. ఓ డిప్లమాటిక్ బ్రీఫింగ్లో ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు మోదీ జవాబు ఇవ్వలేదు. దీంతో ఆమె తన ట్వీట్లో ఆ విషయాన్ని రాశారు. పత్రికా స్వేచ్ఛ �
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హ�
National Highways | నిధుల సమీకరణ కోసం ఓవైపు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను ఉపసంహరించుకుంటున్న మోదీ సర్కార్.. మరోవైపు జాతీయ రహదారుల ఆస్తులనూ వదలడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో 28 జాతీయ రహదారులను అమ్మేయాలని చూస్తున్న�
Dharmapuri Arvind | రేవంత్ రెడ్డి మీరు మాతో కలవండి.. పదేళ్లలో గుజరాత్కు ఇచ్చిన దానికంటే రెట్టింపు నిధులు ఇచ్చేందుకు మేం రెడీగా ఉన్నట్టు ఇటీవలే చెప్పారు ప్రధాని మోదీ. ఈ క్రమంలో తాజాగా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ �
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
PM Modi : నెదర్లాండ్స్లో ఉన్న భారతీయ చారిత్రక వస్తువుల్ని ఇండియాకు తిరిగి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకిరించింది. 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి పలకల్ని తిరిగి ఇచ్చేందుకు నెదర్లాండ్స్ అంగీకరించిందని �