ఈ రాజకీయ ఉద్ధండులు ఇంత కఠినంగా మాట్లాడారంటే, రాజకీయ వర్గాలలో బీజేపీ పట్ల ఎంత ఏహ్యత ఉన్నదో తెలుస్తున్నది. వీరి మాటల్లో కాఠిన్యం, అంతకు మించిన ఆక్రోశం ధ్వనిస్తున్నది. బీజేపీ అంటే రాజకీయ వర్గాలలో నెలకొన్న అ�
కేంద్ర బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరోసారి మొండిచెయ్యే చూపారు. జిల్లాకు సంబంధించిన కేంద్ర ప్రాజెక్టుల ఊసే లేకుండా పోయింది. పోచంపల్లి ఐఐహెచ్టీ ఏర్పాటు, ఫ్లోరైడ్ మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ డ
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఈదఫా కూడా వికారాబాద్ జిల్లాకు అన్యాయమే జరిగింది. జిల్లాతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలకు సాగు నీరందించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం
రాష్ర్టాలకు వడ్డీ లేని రుణాల పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. వడ్డీలేని రుణాల పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు, వంద మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం రూ.75 వేల కోట్లు
గిఫ్ట్ సిటీకి ఈ పద్దులో పెద్ద ఎత్తునే దన్ను లభించింది. గుజరాత్ రాజధాని గాంధీనగర్లో సింగపూర్కు పోటీగా నిర్మించారంటున్న ఈ ఫైనాన్షియల్ హబ్లోగల వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తూ తాజా బడ్జెట్లో కేంద్�
Union Budget | వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్టు నిర్మలా సీతారామన్ బడ్జెట్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రధాని మోదీకి ఆహ్వానం పంపినట్లు సమాచారం.
Union Budget 2023-24 Highlights | వచ్చే ఆర్థిక సంవత్సరం ( 2023-24) కి సంబంధించిన బడ్జెట్ను కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు.
ప్రధాన మంత్రి కిసాన్ (పీఎం కిసాన్) పథకం ద్వారా 2022-23 ఏప్రిల్-జూలై విడతలో 11.3 కోట్ల మంది రైతులు లబ్ధిపొందినట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.