మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగమేనని ఇటీవలి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో తేటతెల్లం కాగా.. తాజాగా ఫోర్బ్స్ ఇండియా అధ్యయనం దేశంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వెల్లడించింది.
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ ఏడాది డిసెంబర్లో భారత్ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్పై యుద్ధం కొనసాగుతున్నప్పటికీ భారత్-రష్యా బంధం బలపడుతున్న వేళ జరగనున్న పుతిన్ భారత పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
Union Cabinet | ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
PM Modi: ప్రధాని మోదీ విద్యాభ్యాసం అంశంలో కొనసాగుతున్న కేసుపై ఇవాళ ఢిల్లీ హైకోర్టు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తన అభ్యంతరాలను దాఖలు చేసేందుకు ఢిల్లీ యూనివర్సిటీకి మూడు వారాల సమయాన్ని ఇచ్చి�
Ayodhya | ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 25న అయోధ్యలో పర్యటించనున్నారు. రామజన్మభూమి సముదాయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఆలయం శిఖరాలపై జెండాలను ఎగుర వేయనున్నారు. అనంతరం ఈ కార్యక్రమం రామమందిరం న�
భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు.
PM Modi | ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందె శ్రీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేనిలోటు అని అభివర్ణించారు.
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. సెమీ హైస్పీడ్ రైళ్లను జాతికి అంకితం చేశారు. మూడు రైళ్లను వీ�
నేను ఇంటిలో నుంచి బయటకి వచ్చి అలా వీధిలోకి వెళ్లాను. చుట్టూరా కలియజూశాను. పదేండ్లకు, ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. ట్రాఫిక్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.