PM Modi | ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. ఇప్పుడు కష్టపడేతత్వం, నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని అన్నారు. యువతలో క్రీడా సం
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్రం రాష్ర్టానికి మళ్లీ మొండి చేయి చూపింది. చోటే భాయ్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టించాలని కలలు కంటుంటే... బడే భాయ్ ఆశలు నీళ్లు చల్లుతున్నారు. న�
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రారంభించింది. అయితే, మొదలుపెట్టిన ప్రతీ పథకమూ అట్టర్ఫ్లాప్గా నిలిచింది. ఈ వరుసలో 2015లో ప్రారంభించిన ప్రధానమంత్ర
భారత దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే ఎంజీనరేగా చట్టం స్థానంలో పలు మార్పులతో కొత్త చట్టం తేవడం చారిత్రక తప్పిదంగా పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
Adani Group | ఇటీవల ఎయిర్ ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలోని లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపపత్యమే కారణమ
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆప్తమిత్రులని, అదానీ కోసం బీజేపీ సర్కారు ఏమైనా చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఘటనను పరిశీలిస్తే ఇది ని�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అస్సాం రాజధాని గువాహటి (Guvahati) లోని లోకప్రియ గోపినాథ్ బర్దోలోయ్ అంతర్జాయ విమానాశ్రయం (LGBIA) లో కొత్త టెర్మినల్ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.
PM Modi | జంగిల్ రాజ్ నుంచి బెంగాల్కు విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమ బెంగాల్లోని తాహేర్పూర్కు వెళ్లారు. ప్రతికూల వాతావర
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి తహేర్పూర్లో హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అయితే, భారీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్కు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నద
తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి, పర్యాటక రంగ బలోపేతానికి కీలకంగా మారిన జాతీయ రహదారి 365బీని పొడిగించాలని, మానేరు నదిపై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్�
Priyanka Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసన�