Rahul Gandhi : అయోధ్యలోని రామ మందిరంలో విరాళాలకు సంబంధించి అక్రమాలు, అవకతవకలపై తాజాగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఈ అంశంపై విచార�
PM Modi:
స్కైరూల్ ఏరోస్పేస్ సంస్థ బృందానికి ప్రధాని మోదీ బెస్ట్ విషెస్ తెలిపారు. విక్రమ్1 రాకెట్ ప్రయోగం.. రాబోయే ఆవిష్కర్తలకు ప్రేరణగా నిలవాలన్నారు. స్కైరూట్ సంస్థ రూపొందించిన విక్రమ్1 రాకెట్�
దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును శుక్రవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో నార్తర్న్ రైల్వే ఆధ్వర్యంలో 89 కిలోమీటర్ల పరిధిలో ఈ రైలు నడుస్తుంది.
విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రాజకీయ లక్ష్యాల కోసం బీజేపీ సర్కార్ ఉపయోగించే సాధనాల్లో ఈడీ కేసులు ప్రధానమైనవని దేశంలో చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోయింది. ‘అయితే మోడీ.. కాదంటే ఈడీ’ అనే నాన�
పుణెకు చెందిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఆయన తల్లి రాఖీ అగర్వాల్ ప్రధాని మోదీకి కన్నీటితో లేఖ రాశారు. తన కుమారుడి మరణంతో తమ ప్రపంచం శూన్యమైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె, ఈ కేసులో స�
ముందుగా సిద్ధం చేసుకోకుండా నిర్వహించే విలేకరుల సమావేశాలను ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా నిరాకరిస్తూ దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగిస్తున్న వైఖరి ఇటీవలి ఆయన ఆస్ట్రేలియా పర్యటన, ప్రస్తుతం న్యూజిలాండ
PM Modi | భారతదేశం అంతర్జాతీయ పెట్టుబడులకు ఒక గమ్యస్థానమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. తమ దేశం ప్రపంచ ఉత్పత్తులకు మార్కెట్గా మాత్రమే లేదని, ప్రపంచ వృద్ధికి ఒక ప్రయోగ వేదిక అని ప్రధాని అభివర్ణి
PM Modi: 2030 నాటికి సుమారు 35వేల కోట్ల ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంచుకోవాలని భారత్, కివీస్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, కివీస్ ప్రధాని కిస్టోఫర్ లుక్సాన్ మధ్య దీనిపై ఒప్పందం జరిగింది. ఇక స్థా�
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో పరిస్థితి మళ్లీ ఉద్రిక్తంగా మారింది. అమెరికా (USA), ఇరాన్ (Iran) దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులతో దద్ధరిల్లుతోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా (Australia) లో ఉన్న ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ప
Prambanan Temple: ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ దేశంలో ఉన్న వెయ్యేళ్ల క్రితం నాటి హిందూ ఆలయాన్ని ఆయన సందర్శించారు. యోగ్యకర్తలో ఉన్న ప్రంబనన్ ఆలయాన్ని ఆయన విజిట్ చేసి అక�
BrahMos Missile: సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ ఒప్పందంపై స�
IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రె