Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఒక ర్యాలీ కోసం ఖర్గే పాల్గొన్న వేదికను శుభ్రం చేయడాన్ని రాహుల్ తప్పుబట్టారు.
ప్రధాని నరేంద్ర మోదీ, ఆయనకు చెందిన బీజేపీ 2014 లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే నేడు భారత్ మరింత సుసంపన్నంగా, ప్రజాస్వామ్యయుతంగా ఉండేదని ఒక కొత్త పరిశోధన అధ్యయనం పేర్కొంది.
రక్షాబంధన్ను పురస్కరించుకొని ప్రధాని మోదీకి తెలుగు విద్యార్థిని సాయి మధుమిత రాఖీ కట్టారు. దేశంలోని పాఠశాలల నుంచి హాజరైన వంద మంది విద్యార్థుల్లో తెలుగు రాష్ర్టాల నుంచి సాయి మధుమిత ఒక్కరే ఉన్నారు.
PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆగష్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కిర్గిస్తాన్లో జరిగే ఎస్సీవో 2026 సదస్సుకు హాజరవుతారు.
Nepal PM | టిబెట్ సరిహద్దు ప్రాంతం (Tibet boarder) లో ఊహించని విధంగా వచ్చిన ఆకస్మిక వరదల (Flash Floods) వల్ల నేపాల్ (Nepal) తీవ్రంగా నష్టపోయింది. భోటేకోశి నది (Bhotekosi River) లో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి గ్రామాలు, ప్రాజెక్టు సైట్లు, వంతెనలు క
PM Modi : నేపాల్లో ఆకస్మిక వరదలు భారీ నష్టాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం నేపాల్ ప్రధాని బాలెన్ షాతో మాట్లాడారు. ఈ మేరకు ఫోన్లో సంప్రదించారు.
PM Modi | కులగణనలో వివరాల సేకరణ విధానంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి ఇద్దరూ సంయుక్తంగా లేఖ రాశారు. ప్
ప్రధాని మోదీ పాకిస్తాన్కు వెళ్లిరావచ్చు కానీ, తాను వెళ్లి న్యూయార్క్ మేయర్ మమ్దానీని కలిస్తే తప్పవుతుందా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మోదీకి తెలంగాణ అంటే వివక్ష, చిన్నచూపు అని మండిపడ
‘నాయకత్వం లేని, మీమ్ల ఆధారిత యువజన ఉద్యమం తమ మెడలు వంచడాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రత్యక్షంగా అనుభవించింది. దీంతో చట్టబద్ధమైన నిరసన పరిధిని కుదించడానికి నిర్ణయించింది. అందుకు అవసరమైన పదజాలాన్ని ముందుగాన
PM Modi | జాతీయ అంతరిక్ష దినోత్సవం (National Space Day) సందర్భంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) దేశ ప్రజలకు, శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష రంగం (Space Sector) లో భారత్ ప్రపంచవ్యాప్తంగా దూసుకుపోతోందని, పెట్టుబ
PM Ekta Mall | హైదరాబాద్లోని రాయదుర్గం మల్కం చెరువు ఎదురుగా చేపట్టనున్న ఏక్తామాల్ ప్రాజెక్టుపై వివరణ ఇవ్వాలని రేవంత్ సర్కార్ను కేంద్రం ఆదేశించింది. వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్లియరెన్స్లు, వ్యయ వి
భారతదేశ స్వాతంత్య్రానికి 80 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రసంగంలో ఉపయోగించిన ‘దిమాగీ నక్సల్" అనే పదం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. స్వాతంత్య్ర దినోత్స
తాను దిమాగీ నక్సల్ అని చెప్పుకోడానికి గర్వపడుతున్నానని మాజీ సీఎం కేజ్రీవాల్ సోమవారం అన్నారు. తాను నిజమైన దేశభక్తుడిని అని.. బీజేపీకి భయపడబోనని చెప్పారు.
PM Modi | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయ్యా యి..చప్పగా ముగిసాయి కూడా. ఈ సమావేశాలు అంతటా (ఒక్క చివరి రోజు తప్ప) హోం మంత్రి అమిత్ షా గైర్హాజరయ్యారు. గైర్హాజర్ అనే కన్నా విపక్షాలకు జడిసి పారిపోయారు, ము