Vande Bharat | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. రేపటి నుంచి మరో నాలుగు రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi: వందే మాతరం గీతంలోని కొన్ని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించినట్లు ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మోదీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. విభజనకు చెందిన కొన్ని చర
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. త్వరలోనే తాను భారత్కు (India) వచ్చే అవకాశం ఉం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
Team India | చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్లు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో హర్మన�
Pawan Kalyan | గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చింది.
అమెరికా టారిఫ్ల జాబితాలో ఇప్పుడు భారత్దే అగ్రస్థానం. నిన్నమొన్నటిదాకా చైనాపై అత్యధిక సుంకాలు వేసిన ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. డ్రాగన్తో దోస్తీ కుదరడంతో అమెరికాలోకి దిగుమతయ�
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
PM Modi | న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ (ESTIC)ని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ప్రైవేట్ రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించేలా వాతావరణం �
Chevella Accident | రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Chevella Accident) సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
PM Modi | పహల్గాం ఉగ్రదాడి (Pahalgam terror attack) కి ప్రతీకారంగా జరిగిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) షాక్ నుంచి పాకిస్థాన్, కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేకపోయాయని ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఎద్దేవా చేశారు.