పశ్చిమ బెంగాల్లో ఎవరైతే ప్రజాధనాన్ని దోచుకున్నారో వారు ఇప్పుడు దానిని తిరిగి ఇచ్చేసి జైలు శిక్షను అనుభవించాల్సి వస్తున్నదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో శనివారం
ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై) కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 70 లక్షల మందికి పైగా ఉపాధి పొందారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Cockroach Janta Party: నీట్ పరీక్ష వివాదం వల్ల కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆ సూసైడ్ బాధిత కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ చీ
దేశంలో కొత్త ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిరుడు ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన (పీఎం-వీబీఆర్వై)’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 15 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ర
Donalad Trump | ఫ్రాన్స్ (France) లో జరుగుతున్న జీ-7 శిఖరాగ్ర సదస్సు (G-7 Summit) లో భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ దేశాల నేతలు పాల్గొన్�
Italian PM Meloni: మనమే మోస్ట్ ఫేమస్ కపుల్.. ఇంటర్నెట్ ఇక ఊరికే ఉండదు.. అని ఇటలీ ప్రధాని మెలోనీ అన్నారు. జీ7 ఫోటో సెషన్ సమయంలో ప్రధాని మోదీతో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ ఘటనకు చెందిన వీడయో ప్ర�
ఈ నెల 19న సంగారెడ్డి ఈపీఎఫ్వో రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో ‘ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన(పీఎంవీబీఆర్వై) ఉత్సవ్' నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఈపీఎఫ్వో అ
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. ఫ్రాన్స్లో జరుగుతున్న జీ7 సదస్సు దీనికి వేదికైంది. మోదీ, ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత కలుసుకున్నారు. జీ7 సదస్సు మంగళవారం ఫ�
గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాలతో అతి విలువైన లోహాల ధరలు రివ్వున ఎగిశాయి.
పశ్చిమాసియాలో ఘర్షణలను ముగించేందుకు అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ప్రధాని మోదీ తన ‘ఎక్స్' పోస్టులో ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక అంతరాయానికి కారణమై
Rahul Gandhi | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో ఇటీవల అమెరికా సైన్యం (US Military) చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయ నావికులు (Indian sailers) మరణించడంపై భారత ప్రభుత్వ స్పందన సరిగా లేదని లోక్సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మండిపడ్
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఫ్రాన్స్, స్లోవేకియాలలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయా దేశాలతో ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార సంబంధాలపై చర్చలు జరపడంతోపాటు ఫ్రాన్స్లో జరిగే
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు.
కాలం కర్పూర ధూమదీపంలా కాలుతూనే ఉంటుంది. గడియారం ఎవ్వరికోసమూ ఆగదు. రోజుకు ఇరవై నాలుగ్గంటలు. వాడుకో, మానుకో అంతే. కార్యభారం ఎప్పుడు మొదలు పెట్టాం.. ఎక్కడిదాకా వచ్చాం అనేది కాదు. ఏం సాధించామనేదే ముఖ్యం. వార్షి