దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
హెల్మెట్లు, అంబులెన్స్లతోపాటు అత్యవసర వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాని మోదీకి గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(ఐఆర్ఎఫ్) సూచించింది.
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శా�
మోదీ మూడు టర్మ్ల పాలనా కాలంలో తొలిసారి విదేశీ గడ్డపై చేదు అనుభవం నార్వేలో ఎదురైంది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై దాడి గురించి మోదీని మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇవ్వలేదు.
Kharge | అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల కీలక సూచనలు చేశారు. మంచి నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస�
CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.
సుమారు పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ దుష్టపాలనతో విసిగిపోయిన ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నెన్నో ఆశలు కల్పించింది. అడ్డగోలుగా హామీలు గుప్పించింది. మధ్యతరగతికి, నిరుద్యోగ యువతకు అరచేతి�
Tamil Nadu CM | కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల మధ్య కావేరీ నది (Kaveri river) నీటి పంపకాల వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటక కొత్త డ్యామ్ పనులకు సిద్ధమవడంతో తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుత
Modi Govt Failures 12 ఏండ్లు.. 144 నెలలు.. 4,383 రోజులు.. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీయే సర్కార్కు నేటికి పుష్కర కాలం. అయితే, ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులను నిరాశావాదం ముంచెత్తింది.
యువతరం గళమెత్తితే, నవతరం శిరసెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’ అన్నాడో కవి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావ వికాసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ వెనుక ఉన్నది ఈ ఆకాంక్షేనని చెప్పక తప్
Editors Guild of India: మీడియా పట్ల కేంద్ర సర్కారు అసహనంతో వ్యవహరిస్తున్నదని, ఇది ఆందోళనకరమైన అంశమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. 2014 నుంచి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ఓపెన్గా మీడియా సమా
Gold Investors | కనీసం ఏడాదిపాటు దేశ ప్రజ లు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దేశంలోకి వచ్చే పసిడి, వెండి దిగుమతులపై వసూలు