PM Modi : నెదర్లాండ్స్లో ఉన్న భారతీయ చారిత్రక వస్తువుల్ని ఇండియాకు తిరిగి ఇచ్చేందుకు ఆ దేశం అంగీకిరించింది. 11వ శతాబ్దానికి చెందిన చోళుల కాలం నాటి రాగి పలకల్ని తిరిగి ఇచ్చేందుకు నెదర్లాండ్స్ అంగీకరించిందని �
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నెదర్లాండ్స్ రాజు విల్లెమ్ అలెగ్జాండర్, రాణి మాక్సిమాలతో అక్కడి రాయల్ ప్యాలెస్లో సమావేశం అయ్యారు. డిజిటల్ టెక్నాలజీ, ఫిన్టెక్, బ్లూ ఎకానమీ తదితర రంగాల్లో ఇరు దేశాల మ
Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీపై లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను పదవి నుంచి తొలగించాలని డిమ�
Bhagwant Mann : పంజాబ్ సీఎం భగవంత్ మన్ కూడా ప్రధానిపై ఈ అంశంలో విమర్శలు చేశారు. అందరికీ వర్క్ ఫ్రం హోం చేయాలంటూ సూచించే మోదీ.. ఆయన మాత్రం వర్క్ ఫ్రం హోం ఎందుకు చేయరు అంటూ ప్రశ్నించారు.
PM Modi | భారతదేశంలో 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికల్లో మొత్తం 64 కోట్ల మంది ఓటు వేశారని.. యూరప్ దేశాల (Europe Countries) జనాభా మొత్తం కలిపినా 64 కోట్ల మంది కూడా లేరని వ
పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పడానికి సాధ్యమైనంత మద్దతును ఇచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉన్నదని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు షేక్ మొహమద్ బిన్ జయేద్ అల్ నహ్యాన�
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం సామాన్యుడి నెత్తిపై పెట్రో బాంబు వేసింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ. 3 చొప్పున పెంపు విధించింది. పెరిగిన ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినట్టు ఆయిల్ కంపె�
PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
Petrol Price | దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు సగటున రూ.3 పెంచుతున్నట్లు ప్
దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది.
PM Modi Convoy: ప్రధాని మోదీ కాన్వాయ్లో ఇప్పుడే రెండే కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్.. టొయోటా ఫార్చూనర్ కార్లు మాత్రమే ఆయన కాన్వాయ్లో ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో ఆ రెండు కార్ల కాన్వాయ్తో ఆయన ప్రయాణించారు. పొ�
బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మరోసారి ఐదు రోజుల పనిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పనిని కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా