పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత దేశమే ఎక్కువగా నష్టపోతున్నదని రాజ్యసభలో స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం. మన ప్రధాని నరేంద్ర మోదీకి ‘దేశమే ప్రథమం’ అన్న దృక్పథం కొరవడిందని, దేశంలో తీవ్ర సంక్షోభ�
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జేవర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
PM Modi : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతనంగా నిర్మించిన ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని నూతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో ఇరాన్ (Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ (USA, Israel) దేశాలు చేస్తున్న యుద్ధంతో ప్రపంచ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. పలు దేశాలను ఇంధన కొరత ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఈ క్రమంలో యుద్ధం వి�
Omar Abdullah | మానవత్వం కోసం ఇరాన్ యుద్ధంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కోరారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై రుద్దిన యుద్ధాన్ని ఆపడానికి ఇతర దేశాలతో సంబంధాలను
PM Modi : ఇరాన్ యుద్ధం, సంక్షోభం నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో శుక్రవారం మోదీ సమావేశం నిర్వహించనున్నారు.
PM Modi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్�
PM Modi : ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి �
Bomb Threat : దేశంలోని ప్రముఖులను హతమారుస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఈ అంశంపై భద్రతా సిబ్బంది, అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టారు.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
PM Modi : దేశంలో చమురు సరఫరా, ఎరువులు, విద్యుత్ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన పెట్రోలియం, చమురు, ఎరువులు, విద్యుత్ శాఖ మంత్రులతోపాటు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికార