మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒమన్ సుల్తా న్ హైతమ్ బిన్ తారిఖ్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను ప్రదానం చేశారు.
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
PM Modi | ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించ�
PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ Ethiopian Parliament)లో ప్రసంగించారు.
Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్ను సందర్శించిన విషయం తెలిసిందే.
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) జోర్డాన్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని (Jordan Museum) సందర్శించారు.
Kishan Reddy | తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టడం మంచిది కాదని అన్నారు. మీటింగ్ వి�
మూడు దేశా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఆ దేశంతో భారత్కు దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరుగుతున్నది.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్ (Jordan) లోని అమ్మాన్ (Ammaan) కు చేరుకున్నారు.
PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.
‘ఎన్నిసాైర్లెనా మొర పెట్టుకోండి. మేం మాత్రం స్పందించం’ అనే విధంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్నది. అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీని, ఆయన కంపెనీలను కాపాడటం కోసం బీజేపీ సర్కారు వ్యవహరిస్�
‘వికసిత్ భారత్', ‘5 ట్రిలియన్ డాలర్ ఎకానమీ’ అంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఒకవైపు ఆర్భాటపు ప్రచారాలు చేసుకొంటున్నది. అయితే, దేశంలో నెలకొన్న తీవ్రమైన సమస్యలు పౌరులను మాత్రం ఉక్కిరిబిక్కిరి చేస్తున్�
దేశీయ బీమా రంగం.. పరదేశీ సంస్థల గుప్పిట్లోకి వెళ్తోంది. అవును.. విదేశీ పెట్టుబడులకు మోదీ సర్కారు తలుపులు బార్లా తెరిచింది. భారత్లో ఆయా దేశాల కంపెనీలు స్వేచ్ఛగా బీమా వ్యాపారం చేసుకోవడానికి శుక్రవారం కేంద�