India-EU : ఇండియా-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
PM Modi | ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
LIC | ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం కార్యాచరణను సిద్ధం చేస్తుందన్న వార్తలపై అటు ఎల్ఐసీ వర్గాలు, ఇటు ఆర్థిక నిపుణులు ఆగ్�
LIC | ‘69 ఏండ్ల చరిత్ర.. లక్ష మంది ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా రూ. 56 లక్షల కోట్లకు పైగా ఆస్తులు.. కోట్లాది మంది పాలసీదారులు.. అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో మూడో ర్యాంకు.. ద్రవ్య నిల్వల్�
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మరో పథకం లక్ష్యం చేరకుండానే నీరుగారిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్లో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ
Amrit Bharat Express: కేరళ రూట్లో కొత్త రైలు వచ్చేసింది. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్భారత్ రైలు ప్రారంభమైంది. ఇవాళ ప్రధాని మోదీ ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి ప్రతి మంగళవా�
PM Modi | భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి (BJP national president)గా నితిన్ నబిన్ (Nitin Nabin) ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.
Modi Welcomes UAE President | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపి�
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఎంసీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాడికి పదును పెట్టారు. ఉత్తర బెంగాల్లోని మాల్డా జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో �
PM Modi | ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆయన ఆ రైలును స్టార్ట్ చేశారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది.