PM Modi | పరిశోధన రంగంలో భారత్ దూసుకుపోతున్నదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. ప్రపంచంలో ఏదైనా సాధించే సత్తా భారత్కు ఉందని చెప్పారు.
PM Modi | హైదరాబాద్ రావిల్యాలలోని స్కైరూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్-1ను ఆవిష్కరిం�
Shashi Tharoor | ప్రధాని మోదీ (PM Modi) ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ ఎంపీ (Congress MP) శశి థరూర్ (Shashi Tharoor) చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆ విమర్శలపై థరూర్ పరోక్షంగా స్పందిస్తూ కాంగ్రెస్ నేతలకు �
Constitution Day: రాజ్యాంగ విధులను సక్రమంగా నిర్వర్తించాలని దేశ పౌరులను ప్రధాని మోదీ కోరారు. బలమైన ప్రజాస్వామ్యానికి ఇవే పునాది అని ఆయన అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన దేశ పౌరులకు లేఖ రాశ�
Ayodhya Dhwajarohan: ధర్మ ధ్వజం కేవలం జెండా మాత్రమే కాదు అని, భారతీయ నాగరికతకు పునర్జీవంగా ఈ పతాకం నిలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. సంకల్పానికి, సక్సెస్కు ఈ జెండా చిహ్నమన్నారు. వందేళ్ల పోరాటానికి.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu) భారతదేశ పర్యటన మరోసారి వాయిదా పడింది. ఈ ఏడాది చివర్లో నెతన్యాహు ఢిల్లీకి (India Visit) రావాల్సి ఉన్నది. భద్రతా కారణాలతో ఆయన తన పర్యటనను వాయిదా (Postpone) వేసుకున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త లేబర్ కోడ్ల వల్ల ఫుడ్ డెలివరీ మరింత ఖరీదు కానుంది. గిగ్ వర్కర్ల కోసం కేంద్ర సంక్షేమ నిధికి డిజిటల్ ప్లాట్ఫామ్స్ తమ వా�
Dharmendra | బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.