బీసీ కులగణన విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట మార్చి బీసీలను మోసం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. బీసీ కులాల లెక్కలను శాస్త్రీయంగా చేపట్టాలని డిమాండ్
దేశంలో సాయుధ నక్సలిజం అంతమైందని, అయితే ‘దిమాగీ నక్సల్స్' (మేధో నక్సల్స్) నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు భేదాభ
PM Modi: ఓ సంవత్సరంలోగా దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ నేర్పించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. సప్త ధార విజ�
PM Modi: దిమాగీ నక్సల్స్ అని ప్రధాని మోదీ కొత్త శత్రువు గురించి తన ప్రసంగంలో తెలిపారు. ఇవాళ ఎర్రకోట నుంచి ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దిమాగీ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వారి
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) నేటి తరం యువత (Zen-G) కి పలు కీలక సూచనలు చేశారు. జీవితంలో అడ్డదారుల వెంట పడవద్దని, అవి అంతిమంగా తీవ్ర నష్టాలకే దారితీస్తాయని ఆయన హెచ్చరించారు. అదే సమయంలో సోషల్ మీడియ�
PM Modi : యువత ఆత్మకథ పుస్తకాలను చదవాలని, ఇతరుల కష్టాల నుంచి నేర్చుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఇది రీల్స్ యుగం అని, కానీ కేవలం షార్ట్కట్లు నేర్చుకుంటే, జీవితం షార్ట్ అవుతుందని కూడా ఆయన హెచ�
కాషాయపక్షానికి కంచుకోటలుగా భావించే ఉత్తరప్రదేశ్, బిహార్లో ప్రధాని నరేంద్రమోదీకి జనాదరణ బాగా తగ్గిపోయింది. బిహార్లోని బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నిక ఇది నిరూపించింది. బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఎన్ని
విద్యార్థుల నిరసనలు, పోలీసు చర్యలపై చర్చకు సిద్ధమని, హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇస్తారని ప్రభుత్వం చేసిన ప్రతిపాదనతో కూడా సోమవారం పార్లమెంట్లో మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ప్రతిష్టంభన ముగియలేదు.
సంఘ్ పరివార్ సుదీర్ఘ ప్రస్థానంలో మూడవది అయిన మోదీ మాడల్ ముగింపు దశలోకి ప్రవేశిస్తున్నది. ఆర్ఎస్ఎస్ 1925లో ఏర్పడినప్పటి నుంచి వాజపేయి ప్రధానమంత్రిత్వ కాలం (1998-2004) ముందు వరకు గలది మొదటిదశ. ఆయన కాలం పరివా�
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ప్రజా సంఘాలు మండిపడ్డాయి. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో దేశవ్యాప్తంగా చేపట్టిన జైల్బరో కార్యక్రమం బూర్గంపహాడ్ మండలంలో సోమవార�
Sharad Pawar | మహారాష్ట్రలోని శరద్ పవార్ ఎన్సీపీకి చెందిన ఎంపీల బృందం సోమవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో కలిశారు. శరద్ పవార్ కుమార్తె, ఆ పార్టీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని ఈ బృందం సుమారు �