దేశ రాజధాని ఢిల్లీలోని మాల్వీయా నగర్లో ఉన్న ‘లెమన్ గ్రీన్’ రెస్టారెంట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Delimitation Bill | నియోజకవర్గాల పునర్విభజన(డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో ప్రయత్నం చేసే అవకాశంపై కొత్త రాజకీయ చర్చలు తెరపైకి వచ్చాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా ‘పరీక్షా పే చర్చా’ పేరిట ఓ భారీ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఎంపిక చేసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు దీనిలో పాల్గొంటుంటారు. పరీక్షల విషయంలో సందేహాలు తొలగ�
PM Modi: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తెలం
PM Modi | భారత అథ్లెట్ (India Athlete) గుర్విందర్ సింగ్ (Gurvinder Singh) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narnedra Modi) ప్రశంసలు కురిపించారు. రాంచీ (Ranchi) లో జరిగిన జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల గురించి ఆదివారం మన్కీ బాత్ (Mann Ki Baat)
భారతదేశం పోషకాహార లోపంలో ఏ స్థాయిలో ఉన్నదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-6 కండ్ల ముందుంచింది. డబుల్ ఇంజిన్ సర్కార్ అని, డిజిటల్ ఇండియా అంటూ గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వమే దేశంలో ఇంకా 31.8 శాతం మంది ప�
Rahul Gandhi | ఒక్క పరీక్ష కూడా నిజాయితీగా నిర్వహించలేదని కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘సమస్త విద్యా వ్యవస్థను’ పూర్తిగా నాశనం చేశారని ఆరోపి�
దేశ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లో పడిందా? ఆ విషయం గ్రహించే ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పొదుపు పిలుపునిచ్చారా? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయిప్పుడు. వాస్తవ పరిస్థితులూ అందుకు అద్దం పడుత�
NEET UG : నీట్ పేపర్ లీకేజీ దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం అన్నివైపుల నుంచి విమర్శల్ని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో మళ్లీ జరగబోయే నీట్ యూజీ రీటెస్ట్ నిర్వహణలో ఎలాంట�
హెల్మెట్లు, అంబులెన్స్లతోపాటు అత్యవసర వైద్య పరికరాలపై జీఎస్టీని తగ్గించడం లేదా పూర్తిగా ఎత్తివేయాలని ప్రధాని మోదీకి గ్లోబల్ రోడ్ సేఫ్టీ బాడీ ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్(ఐఆర్ఎఫ్) సూచించింది.
ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం భారతీయ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) సంస్థలో మరింత వాటాను అమ్మేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతున్నది. వచ్చే నెల జూన్ ఆఖర్లో లేదా ఆపై నెల జూలై ఆరంభంలో దాదాపు 2 శా�
మోదీ మూడు టర్మ్ల పాలనా కాలంలో తొలిసారి విదేశీ గడ్డపై చేదు అనుభవం నార్వేలో ఎదురైంది. మానవ హక్కులు, పత్రికా స్వేచ్ఛపై దాడి గురించి మోదీని మహిళా జర్నలిస్టు హెల్లే లింగ్ ప్రశ్నించారు. ఆయన సమాధానం ఇవ్వలేదు.
Kharge | అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఇటీవల కీలక సూచనలు చేశారు. మంచి నీళ్లు బాగా తాగాలని, మధ్యాహ్నం సమయంలో అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, వడదెబ్బ తగిలినట్లుగా భావిస�
CM Vijay : తమిళనాడు సీఎం పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా విజయ్ ప్రధాని మోదీని కలిశారు. న్యూఢిల్లీలోని సేవా తీర్థ్లో బుధవారం ప్రధాని మోదీతో సీఎం జోసెఫ్ విజయ్ భేటీ అయ్యారు.
సుమారు పుష్కర కాలం క్రితం కాంగ్రెస్ దుష్టపాలనతో విసిగిపోయిన ప్రజలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఎన్నెన్నో ఆశలు కల్పించింది. అడ్డగోలుగా హామీలు గుప్పించింది. మధ్యతరగతికి, నిరుద్యోగ యువతకు అరచేతి�