PM Modi : ప్రస్తుత సంక్షోభ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల్ని ఇండియాకు తీసుకొస్తామని, ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని ప్రధాని మోదీ అన్నారు. ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్
PM Modi : దేశాన్ని చమురు ధరల పెంపు భయం ప్రజల్ని బెంబేలెత్తిస్తున్న వేళ కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితోపాటు, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో ప్రధాని మో�
Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
పశ్చిమబెంగాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవలి పర్యటన ఆ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించారంటూ ప్రధాని మోదీ.. మమత సర్కార్పై మండిపడ్డారు.
YS Sharmila | దేశంలో మహిళలకు భద్రత లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గంటకు 50 మంది మహిళల మీద దాడులు జరుగుతుంటే ఎక్కడుంది నారిశక్తి వందన్ అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ నారీ చట్టాలన్నీ �
Droupadi Murmu : టీఎంసీ ప్రభుత్వంపై కేంద్రంలోని బీజేపీ మండిపడుతోంది. మరోవైపు రాష్ట్రపతి పర్యటన కోసం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై, నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కేంద్ర హోం శాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.
PM Modi : దేశంలోనే మొదటి ‘రింగ్ మెట్రో’ను ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో ప్రారంభించారు. ‘రింగ్ మెట్రో’తో కలిపి ఢిల్లీ మెట్రోకు సంబంధించి రెండు కొత్త కారిడార్లను మోదీ లాంఛ్ చేశారు.
PM Modi: ప్రధాని మోదీని దేశద్రోహి అని సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వ్యక్తిపై కేరళలో కేసు బుక్ చేశారు. శ్రీకందపురంలోని కొత్తూరుకు చెందిన నివాసి రాజన్ సీ కొత్తూరుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు భారత్కు అమెరికా తాత్కాలిక అనుమతినిచ్చింది. అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ చమురు కొరతను ఎదుర్కొనే ముప్పు ఏర్పడిన నేపథ్యంలో ఈ వెసులుబాటు కల్పించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా సామ్రాజ్యవాద ఆదేశాలకు లొంగిపోయి, భారతదేశ సార్వభౌమత్వాన్ని రాజీ ద్వారా అవమానకరమైన, ఏకపక్ష వాణిజ్య ఒప్పందానికి అంగీకరించారు.
భారత్, కెనడా సోమవారం యురేనియం, కీలక ఖనిజాల సరఫరా ఒప్పందంపై సంతకం చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ద్వారా ఆర్థిక భాగస్వామాన్ని పెంపొందించుకోవాలని తీర్మానించుకొన్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బ�
PM Modi | ఇరాన్ (Iran) తో ఇజ్రాయెల్-అమెరికా (Israel-US) చేస్తున్న యుద్ధం కారణంగా పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న ఉద్రిక్తతలపై భారత ప్రభుత్వం (Indian Govt) తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిస్థితులపై ఇజ్రాయెల్ ప్రధాని (Israel PM)
రాజస్థాన్లోని అజ్మీర్లో శనివారం 14 ఏండ్ల లోపు బాలికల కోసం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పవీవీ) వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.