PM Modi | జంగిల్ రాజ్ నుంచి బెంగాల్కు విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమ బెంగాల్లోని తాహేర్పూర్కు వెళ్లారు. ప్రతికూల వాతావర
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమ బెంగాల్ పర్యటనకు వెళ్లారు. కోల్కతా ఎయిర్పోర్ట్ నుంచి తహేర్పూర్లో హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లారు. అయితే, భారీ పొగమంచు కారణంగా హెలికాప్టర్ ల్యాండింగ్కు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నద
తెలంగాణ రాష్ర్టాభివృద్ధికి, పర్యాటక రంగ బలోపేతానికి కీలకంగా మారిన జాతీయ రహదారి 365బీని పొడిగించాలని, మానేరు నదిపై రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జిని నిర్మించాలని ప్రధాని నరేంద్రమోదీకి బీఆర్ఎస్ రాజ్యసభ సభ్�
Priyanka Gandhi | పార్లమెంట్ (Parliament) శీతాకాల సమావేశాల్లో వాడీవేడి చర్చలు (Heated debates), వాకౌట్లు (Walkouts), నిరసనలు (Protests) చోటుచేసుకున్నాయి. వింటర్ సెషన్ ముగిసిన తర్వాత ఇవాళ మధ్యాహ్నం స్పీకర్ ఓంబిర్లా (Speaker Om Birla) వివిధ పార్టీల శాసన�
మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని మోదీ ఒమన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధానికి ఒమన్ సుల్తా న్ హైతమ్ బిన్ తారిఖ్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్'ను ప్రదానం చేశారు.
మోదీ పన్నిన ఈ వాగ్దాటి వలలో ప్రతిపక్షం సులువుగా చిక్కుకుంది. మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్పందించే క్రమంలో ‘మోదీ ప్రసంగమే అసలైన డ్రామా’ అని కాంగ్రెస్ పేర్కొంది.
PM Modi | ఇథియోపియా (Ethiopia) లో పర్యటిస్తున్న భారత ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) కి అపూర్వ గౌరవం దక్కింది. అక్కడి ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ‘గ్రేట్ ఆనర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా’ తో సత్కరించ�
PM Modi | భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఇథియోపియా పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని ఆ దేశ పార్లమెంట్ Ethiopian Parliament)లో ప్రసంగించారు.
Vande Mataram | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటన కొనసాగుతోంది. మూడు దేశాల పర్యటనలో భాగంగా తొలుత జోర్డాన్ను సందర్శించిన విషయం తెలిసిందే.
PM Modi | ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) జోర్డాన్ పర్యటన కొనసాగుతోంది. తన పర్యటనలో భాగంగా ఇవాళ ప్రధాని మోదీ జోర్డాన్ మ్యూజియాన్ని (Jordan Museum) సందర్శించారు.
Kishan Reddy | తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టడం మంచిది కాదని అన్నారు. మీటింగ్ వి�
మూడు దేశా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జోర్డాన్ చేరుకున్నారు. ఆ దేశంతో భారత్కు దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంలో ఈ పర్యటన జరుగుతున్నది.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్ (Jordan) లోని అమ్మాన్ (Ammaan) కు చేరుకున్నారు.