బంగారాన్ని వ్యూహాత్మక ఖనిజంగా వర్గీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సూచించింది. దేశీయంగా మైనింగ్ను ఉత్సాహపర్చేందుకు, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకొనేందుకు ఇది అవ
Arvind Kejriwal : మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ �
2014 నుంచి నరేంద్ర మోదీ ఎవరికీ జవాబుదారీగా లేకుండా పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించడం ఆయన ప్రభుత్వానికి అరుదైన ఎదురుదెబ్బ. నీట్ ప్రశ్న�
నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టేందుకు రాజ్యాంగ సవరణ కోసం కొత్త బిల్లును తీసుకురావడంపై నరేంద్ర మోదీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన రానప్పటికీ ఒకవేళ తీసుకువచ్చిన పక్షంలో లోక్సభల�
Abhijeet Dipke | బీజేపీ కార్యకర్త ఒకరు సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా తన విద్యార్హతల వివరాలను కోరడంపై కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పందించారు. బీజేపీ నేతలు కూడా కూడా తమ విద్యకు సం�
Delhi Police | నీట్ పేపర్ లీక్ ఆందోళనల్లో భాగంగా ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలిక (Minor Girl) పై కేసును కొనసాగించబోమని ఢిల్లీ పోలీసు వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఘటనకు సంబంధించి
యువత డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడొద్దని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. వికసిత్ సంకల్ప్ అభియాన్లో భాగంగా ఆదివారం నషా ముక్త్ యువ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
PM Modi : దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం నూతన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ పేరుతో సాగే 100 వారాల జాతీయస్థాయి క
ఈ-20 పెట్రోల్ను కేంద్ర ప్రభుత్వం బలవంతంగా దేశ ప్రజలపై రుద్దతున్నదని ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ విమర్శించారు. శనివారం ఎక్స్ వేదికగా ఆయన ఈ-20 పెట్రోల్పై స్పందించారు. ఈ-20 వల్ల ప్రజల వాహనాలు పాడువుతున్నాయ�
ఏపీలోని భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. విమానాశ్రయ రూపకల్పన, ఆధునిక సదుపాయాలు, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎంఆర్ ప్రతినిధులు
Shehzad Poonawalla : ప్రధాని మోదీపై బీజేపీ కీలక నేత షెహజాద్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ ప్రధాని పదవి చేపట్టి 12 ఏళ్లు అవుతోందని, అయినప్పటికీ సరైన నియంతగా మారడంలో ఆయన విఫలమయ్యారని పూనావాలా వ్యాఖ్యానించారు.
Arvind Kejriwal : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ20 పెట్రోల్కు వ్యతిరేకంగా భారీ ఆందోళనకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సిద్ధమవుతున్నారు. ఆగష్టు 4న ప్రధాని మోదీ నివాసం వరకు మార్చ్ నిర్వహించనున�
KTR | మొన్న జరిగిన పోరాటం కూడా వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్కు, ఇన్స్టాగ్రామ్ పిల్లలకు మధ్యలో జరిగిన పోరాటం. మొదటి రౌండ్లో ఎవరు గెలిచారో మీరు చూశారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.