ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ఓ వైపు ప్రజలకు పిలుపునిస్తూ, మరోవైపు తనకు మాత్రం భారీ కాన్వాయ్ ఉండటంపై సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరిన మర్నాడే మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఒకరు దీనిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్రెడ్డి చతుష్టయం తెలంగాణ గడ్డ పైనుంచి నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిన్రు. ప్రధానికి వేరే పనేమీ లేనట్టు, ప్రొటోకాల్ను పక్కన పెట్టి మ
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ఆ ఊసే మరచారు. దీంతో దేశంలో యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది.
మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది.
PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ఆ �
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు.
Swami Avimukteshwaranand: ప్రధాని మోదీ పొదుపు సందేశానికి అవిముక్తేశ్వరానంద కౌంటర్ ఇచ్చారు. ప్రధాని ముందుగా 8 వేల కోట్ల ఖరీదైన విమానాన్ని అమ్మేయాలన్నారు. ధర్మం అనేది ఇంటి నుంచే మొదలు అవుతుందని అన్నారు.
PM Modi | దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, దుబారా ఆపి ప్రజలందరూ దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చేసిన ప్రసంగంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
PM Modi | విదేశాల నుంచి దిగుమతి అయ్యే వస్తువుల వాడకాన్ని తగ్గించుకోవాలంటూ ఆదివారం ప్రధాని మోదీ చేసిన సూచనలు.. అంతిమంగా దేశీయ విపణిలో వస్తూత్పత్తి ధరల పెరుగుదలకు కారణం కావొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున�
‘వం ట నూనె, పెట్రో లు, డీజిల్ వాడకాన్ని తగ్గించాలి.. బంగారాన్ని కొనొద్దు’ అని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావ�
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని తగ్గించేందుకు పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ముగిసింది. వేల కోట్ల ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల ఆర్భాటం జరిగిపోయింది. కానీ లక్షలాది మంది హైదరాబాద్ వాసులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న మెట్రో రెండో దశ విస్తర�
పశ్చిమ ఆసియా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించడం సహా ప్రజలు పలు పొదుపు చర్యలు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు ఇవ్వడంపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి.