Rahul Gandhi | లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) మరోసారి ప్రధానిపై విమర్శలు చేశారు. ఆదివారం బీహార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. ఓట్ల కోసం ప్రధాని (Prime minister) న�
Stampede | శ్రీకాకుళం (Srikakulam) జిల్లా కాశీబుగ్గ (Kasibugga) లోని వేంకటేశ్వరస్వామి ఆలయం (Venkateswara Swamy temple) లో శనివారం ఉదయం తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలైన ఘటనపై ప్రధాని (Prime minister) నరేంద్రమోదీ (Naredra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశా�
PM Modi | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా భారత్ బలాన్ని (Indias strength) ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
Sardar Patel | స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి నేడు (birth anniversary).
Rahul Gadhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కూటముల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు పోటాపోటీగా దూషణలకు దిగుతున్నారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై ట్రంప్ తాజాగా ప్రశంసలు కురిపించారు.
PM Modi | ఆసియా దేశాలు ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఈ ఆసియాన్ సమావేశం మలేషియాలో జరుగుతండగా.. ఆ దేశ ప్రధా�
Mann Ki Baat | దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబుల (GST slabs) లో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మన్కీ బాత్ 127వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న త�
కేంద్రంలోని మోదీ సర్కారు 2016లో ఆర్భాటంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. భారీ సంఖ్యలో స్టార్టప్లు మూతపడుతున్నాయి.
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.