PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రభుత్వాధినేతగా 8,391 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అటు సీఎంగా, ఇటు ప్రధానిగా మోదీ ఈ ఘనత దక్కించుకున్నాడు.
దేశంలో అతి పెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కోల్కతాలో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ.. ‘దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు మోదీ.
Mamata Banerjee : దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయే అని విమర్శించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్లో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో మమత పాల్గొన్నారు.
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు (Iran President) పెజెష్కియాన్ (Pezeshkian) తో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్ (Ramadan), పర్షియన్ నూతన సంవత్స నౌ�
Viral news | 'నా తండ్రి చక్కెర (Sugar) ఎక్కువగా తింటున్నాడని, ఆయనకు చక్కెర తినవద్దని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పాలి' అని ఓ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ (Reel) చేశాడు. ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ప్ర�
ఆరు నెలల క్రితం అస్పష్టమైన కారణాలపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఒకింత ఆశ్
PM Modi | నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక �
PM Modi: రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. 59 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని తన సందేశంలో పేర్కొన్నారు.
మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమృత్ 2.0 పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉ
Rahul Gandhi : దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు.