Rohit Shroff | అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. నయాభారత్, వికసిత్ భారత్ అంటూ ప్రధాని, బీజేపీ పరివారం ఆర్భాటపు ప్రకటనలు చేస్తుండగా, వాస్తవ పరి�
PM Modi | భారత్ 2025లో ఎన్నో విజయాలు సాధించిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ‘మన్కీ బాత్ (Mann Ki Baat)’ 129వ ఎసిపోడ్లో ప్రధాని ప్రసంగించారు. ఇందులో భాగంగా 2025లో భారతదేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్న�
Samosa Snack : మోదీ పాల్గొన్న ఈవెంట్లో సమోసాలు పంచారు. అవి అందకపోవడంతో సభకు వచ్చిన కార్యకర్తలు కొట్టుకున్నారు. సమోసా సమరానికి చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది.
PM Modi | ఆటగాళ్ల ఎంపికలో బంధుప్రీతి 2014 లోనే అంతమైందని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. ఇప్పుడు కష్టపడేతత్వం, నైపుణ్యం ఉన్న పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారని అన్నారు. యువతలో క్రీడా సం
ఢిల్లీ మెట్రో విస్తరణకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఫేజ్ 5(ఏ) ప్రాజెక్టుకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్రం రాష్ర్టానికి మళ్లీ మొండి చేయి చూపింది. చోటే భాయ్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టించాలని కలలు కంటుంటే... బడే భాయ్ ఆశలు నీళ్లు చల్లుతున్నారు. న�
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా పథకాలను ప్రారంభించింది. అయితే, మొదలుపెట్టిన ప్రతీ పథకమూ అట్టర్ఫ్లాప్గా నిలిచింది. ఈ వరుసలో 2015లో ప్రారంభించిన ప్రధానమంత్ర
భారత దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించే ఎంజీనరేగా చట్టం స్థానంలో పలు మార్పులతో కొత్త చట్టం తేవడం చారిత్రక తప్పిదంగా పలువురు అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు.
Adani Group | ఇటీవల ఎయిర్ ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలోని లక్షలాది మంది విమాన ప్రయాణికులు ఎదుర్కొన్న ప్రయాణ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. దీనంతటికీ దేశీయ విమానయాన రంగంలో ఇండిగో సంస్థకు ఉన్న గుత్తాధిపపత్యమే కారణమ
ప్రధాని మోదీ, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఆప్తమిత్రులని, అదానీ కోసం బీజేపీ సర్కారు ఏమైనా చేస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుంటారు. బీజేపీ పాలిత రాజస్థాన్లో ఇటీవల జరిగిన ఓ ఘటనను పరిశీలిస్తే ఇది ని�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అస్సాం రాజధాని గువాహటి (Guvahati) లోని లోకప్రియ గోపినాథ్ బర్దోలోయ్ అంతర్జాయ విమానాశ్రయం (LGBIA) లో కొత్త టెర్మినల్ను శనివారం మధ్యాహ్నం ప్రారంభించారు.