Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US foreign Secretory) మార్కో రూబియో (Marco Rubio).. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనస�
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.
PM Modi : పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ జల్మురి తిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానికి ఆ జల్మురి ఇచ్చిన వ్యాపారిని చంపేస్తామంటూ ఇప్పుడు బాంబు బెదిరింపులు వస్తున�
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంల�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్ష�
Modi-Meloni: ప్రధాని మోదీ యూరోప్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆయన ఇటలీ వెళ్లారు. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీ .. ఆయనకు స్వాగతం పలికారు. ఆ ఇద్దరూ రోమ్లోని కొలోస్సియం వెళ్లారు. అక్క�
PM Modi | ప్రధాని మోదీ స్వదేశంలోనే కాదు విదేశాల్లోనూ మీడియా ముందుకు రావడానికి జంకుతున్నారు. నార్వే రాజధాని ఓస్లోలో సోమవారం జరిగిన సమావేశం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, నార్వే ప్రధాని జోనాస్ గార్ స్టోర్ పత్�
కష్టాలతో ‘సాగు’తున్న అన్నదాతలపై మరో పిడుగు పడింది. రసాయన ఎరువుల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. సర్కారు నిర్లక్ష్యంతో వడ్లు, మక్కలు, జొన్నలు అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక రైతులు ఇప్పటి�
ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో జరగబోయే బ్రిక్స్ సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కానున్నారు. రష్యా దౌత్య కార్యాలయం ఈ విషయాన్ని ప్రకటించింది.
Helle Lyng: నార్వే జర్నలిస్టు హెల్లి లింగ్.. ఓ డిప్లమాటిక్ బ్రీఫింగ్లో ప్రధాని మోదీని ప్రశ్నించారు. కానీ ఆ ప్రశ్నకు మోదీ జవాబు ఇవ్వలేదు. దీంతో ఆమె తన ట్వీట్లో ఆ విషయాన్ని రాశారు. పత్రికా స్వేచ్ఛ �
Petrol Price | వాహనదారులకు మళ్లీ షాక్.. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్పై 90 పైసల చొప్పున రేట్లను పెంచింది. కాగా, ఇంధన ధరల పెంపు వారం రోజుల్లో ఇది రెండోసారి కావడం గమనార్హ�