నీతి ఆయోగ్ ప్రారంభమైన (2015) తరువాత గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తొలిసారిగా మొత్తం 28 రాష్ర్టాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
PM Modi : కాంగ్రెస్ పాలనలో దేశం నిరాశలోకి కూరుకుపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. 12 ఏళ్లు కాంగ్రెస్ను అధికారానికి దూరంగా ఉంచగలగడమే ఎన్డీయే అసలైన విజయమని ప్రధాని అన్నారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపిందని, ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శ
Jairam Ramesh | ఎన్డీయే (NDA) అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తయ్యింది. ఈ పన్నెండేళ్లు ప్రభుత్వానికి ప్రధాని మోదీ (PM Modi) యే నేతృత్వం వహించారు. దాంతో దేశంలో వరుసగా పన్నెండేళ్లు ప్రధానిగా కొనసాగిన ఏకైక నేతగా ఆయన రికార్డు సృ�
PM Modi: అత్యధిక కాలం ప్రధానిగా చేసిన మోదీని ప్రశంసిస్తూ ఇవాళ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. నేటితో వరుసగా 4399 రోజుల పాటు మోదీ ఆ బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో ఉన్న నెహ్రూ రికార్డును ఆయన అధిగమి
President Droupadi Murmu: మోదీ కొత్త రికార్డు క్రియేట్ చేశారు. అత్యధిక కాలం ఎన్నికైన ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్
ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఫిచ్.. మంగళవారం దేశ జీడీపీ అంచనాలకు కోత పెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత ఆర్థిక వృద్ధిరేటు 6.4 శాతంగానే ఉండొచ్చని అంచనా వేసింది.
PM Modi : ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు వెళ్లనున్నారు. ఈ నెలలో ఫ్రాన్స్, స్లొవేకియా దేశాలలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో జరిగే జీ7 దేశాల సదస్సుకు హాజరుకానున్నారు. ప్రధాని మోదీ ముందుగా జూన్ 13, 14 తేదీ�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నీట్' పేపర్ లీకేజీకి కేంద్ర ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. లోపభూయిష్టమైన వ్యవస్థ కారణంగా నష్టపోయిన విద్యా
PM Modi : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆత్మనిర్భర భారత్’ పథకంపై కాంగ్రెస్ పార్టీతోపాటు, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పదేపదే విమర్శలు చేయడాన్ని ప్రధాని మోదీ తప్పుబట్టారు. దేశ సంకల్పాన్ని కాంగ్రెస్ నేతలు
PM Modi: సూరత్లో ఉన్న ఎల్ అండ్ టీకి చెందిన ఆర్మ్డ్ సిస్టమ్స్ కాంప్లెక్స్ను ప్రధాని మోదీ ఇవాళ విజిట్ చేశారు. అక్కడ ఆయన రక్షణరంగ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. సూరత్ ఎల్ అండ్ టీలో అత్యాధునిక ర�
భారత్పై యూఎస్ మళ్లీ టారిఫ్ బాంబులు వేయడానికి రెడీ అవుతున్నది. ఇండియా-యూఎస్ మధ్య ప్రస్తుతం ట్రేడ్ డీల్ మీద చర్చలు జరుగుతున్నప్పటికీ ఈ టారిఫ్లు వేసేందుకు యూఎస్ సిద్ధమవుతున్నది.