PM Modi | గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026 (CWG-2026) లో భారత బృందం అద్భుత ప్రదర్శన కనబరిచింది. మొత్తం 39 పతకాలు (39 Medals) సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో భారత పతక విజేతలతో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (
సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచిందని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఆదివారం ఆయన హనుమకొండలోని ఎన్ఐటీలో మీడియాతో మాట్లాడారు.
PM Modi : కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుతోపాటు, ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ ఢిల్లీ (Delhi) లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా బాగేశ్
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) రెబల్ ఎంపీలకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఎలాంటి ఆందోళన చెందవద్దని, తాను వారితో ఉన్నానని హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల నుంచి ఎన్డీఏల�
Lucknow Kanpur Expressway | నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆర్భాటంగా చెప్పుకునే అభివృద్ధి ప్రాజెక్టులు మేడిపండు లాంటివని మరోసారి రుజువైంది. లక్నో-కాన్పూర్ ఎక్స్ప్రెస్వే ప్రారంభోత్సవ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్ జాతీయ రహదార�
Pensioners | 2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాకముందు బీజేపీ ఇచ్చిన హామీ మేరకు ఈపీఎస్-95 పథకం కింద మెరుగైన ప్రయోజనాల కోసం దశాబ్ద కాలంగా సాగుతున్న తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేస్తూ వృద్ధ పింఛనుదా
ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు అయిదేండ్లలో అయిదు రెట్లు పెరిగింది. 2021 నుంచి ఇప్పటి వరకు రూ.550 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్మును ఆయన పర్యటనలకు ఖర్చు పెట్టారు.
కేంద్రం ‘గోబర్ధన్' పేరిట ఒక పథకాన్ని ప్రారంభించింది. దీనికి రూ. 23,731 కోట్లను కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకాన్ని 2026-27 నుంచి 2035-36 వరకు అమలు చేస్తారు.
మాజీ మంత్రి హరీశ్రావు చేతబడి చేశారని తాను అనలేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ అన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో మ�
సీజేపీ, ఇతర యువజన, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇటీవల తలపెట్టిన చలో పార్లమెంట్ సందర్భంగా జెన్ జీ ఉద్యమకారులపై లాఠీలు ఝులిపించడం, పెల్లెట్లను ప్రయోగించడం దారుణమని, ఈ విషయంలో యువతకు, దేశ ప్రజలకు ప్రధాని మ�
PM Modi | ఎన్డీయే (NDA) నుంచి కొత్తగా రాజ్యసభ (Rajya Sabha) కు ఎన్నికైన ఎంపీలకు ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పలు కీలక సూచనలు చేశారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు ముందు అల్పాహారం సందర్భంగా ఆయన కొత్త ఎంపీలతో దాదాప