మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులపై పెను భారమే పడుతున్నది. గడిచిన ఇరవై ఏండ్ల నుంచి గమనిస్తే ప్రస్తుతం ప్రతీదాని రేటు పైపైకే పోయింది. ద్రవ్యో�
కేంద్రప్రభుత్వంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్షా ఎక్కడ అడుగు పెట్టినా.. అక్కడ ఏదో ఒక ప్రభుత్వ ఆస్తిని విక్రయిస్తారని విమర్శించారు. ఇటీవల అమిత్ షా హైదరాబాద
న్యూఢిల్లీ: సినిమాలు నిర్మిస్తున్న దేశాల్లో ఇండియా అతిపెద్ద దేశమని ప్రధాని అన్నారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రత్యేక సందేశం రిలీజ్ చేశారు. సినిమాలు, సమాజం ఒకటికి ఒకటి ప్రత�
మీడియా రంగంలోకీ మోదీ సన్నిహితుడి అడుగు క్వింటిలియన్లో 49 శాతం వాటా కొనుగోలు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలో రెగ్యులేటరీ ఫైల్ దాఖలు సిమెంట్ అదానీదే రోడ్లు అదానీవే ఎయిర్పోర్టు అదానీదే పోర్టు అదానీదే బొ�
భారత్- నేపాల్ మధ్య సంబంధాలు చిగురిస్తున్నాయని, ఈ చిగురిస్తున్న సంబంధాలు మానవాళికి ఎంతో ఉపయోగకరంగా వుంటాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఈ స�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై నెటిజన్లు మరోసారి సెటైర్లతో విరుచుకుపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర, తుక్కుగూడ బహిరంగ సభ విజయవంతం అయినందుకు ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి, తనతో మాట్లాడారని సోషల్