తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
PM Modi : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్లో నిర్వహించిన ఎన్ని�
Air India crash : గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ డాటాను విడుదల చేయాలన�
పశ్చిమాసియా యుద్ధం, దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి ఆ పార్టీ సీనియర్లు షాక్ ఇచ్చారు.
రాజ్యసభలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. ఎన్నో ఏండ్ల పోరాటం, అమర వీరుల త్యాగ ఫలితంగా ప�
కేరళ ఎన్నికల ప్ర చారంలో సీఎం రేవంత్రెడ్డి అక్కడి లెఫ్ట్ కూటమి పై నోరు పారేసుకున్నారు. లెఫ్ట్ కూ టమికి ఓటేస్తే ప్రధాని మోదీకి వేసినట్టేనని ఆరోపించారు.
PM Modi : పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (సీసీఎస్) భేటీ బుధవారం సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలో జరగనుంది.
మోదీ సర్కార్ పాలనలో సైనికులకూ సకాలంలో జీతాలు అందడం లేదు. సైనిక దవాఖానాల్లో అంతులేని లోపాలు, సైనిక సిబ్బందికి జీతాల చెల్లింపులో జాప్యాలు, రక్షణ మౌలిక సదుపాయాల నిర్వహణలో వైఫల్యాలను తెలియచేస్తూ కంప్ట్రో�
PM Modi | పశ్చిమాసియా (West Asia) లో నెలకొన్న యుద్ధ వాతావరణంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తరలించడంలో సహాయం అందించిన గల్ఫ్ దేశాలకు ప్రధానమంత్రి (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ధన్యవాదాలు తెలిపా�
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నక్సల్స్ రహిత భారతదేశం గడువు మార్చి 31తో ముగుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నక్సల్స్కు పెట్టిన డెడ్లైన్ మరో రెండు రోజులే మిగిలి ఉన్నది.
పశ్చిమాసియా యుద్ధం కారణంగా భారత దేశమే ఎక్కువగా నష్టపోతున్నదని రాజ్యసభలో స్వతంత్ర ఎంపీ కపిల్ సిబల్ ఆవేదన వ్యక్తం. మన ప్రధాని నరేంద్ర మోదీకి ‘దేశమే ప్రథమం’ అన్న దృక్పథం కొరవడిందని, దేశంలో తీవ్ర సంక్షోభ�
నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జేవర్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
PM Modi-Trump : ఇటీవల ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఫోన్ కాల్ మధ్యలో అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కూడా చేరినట్లు ప్రచారం జరుగుతోంది.
Balen Shah : నేపాల్ నూతన ప్రధానిగా బాలెన్ షా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.
PM Modi : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతనంగా నిర్మించిన ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని నూతన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు.