RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ బాలిక ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని �
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీవి అవకాశవాద రాజకీయాలని దుయ్యబట్టారు. 30 ఏళ్లుగా డీఎంకే (DMK) తో కాంగ్రెస్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, డీఎంకేత�
Sumitranand | తెలంగాణపై మోదీ కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు.
PM Modi | తమిళనాడు (Tamil Nadu) నూతన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) కి ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవన ప్రమాణాలను మరింతగా మెరుగుపర్చడం కోసం తాము రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచ�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి ఎప్పుడు బర్తరఫ్ చేస్తారో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రధాని మోదీ
పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హో దా కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిషరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్
West Bengal: సువేందు క్యాబినెట్లో అయిదు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పౌల్, నిశిత్ ప్రమాణిక్, క్షుదిరామ్ తుడు, అశోక్ కీర్తనియా ఇవాళ ప్రమాణం చేశారు. ఇదే వేదికపై 98 ఏళ్ల బీజేపీ నేత �
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా సువేందు రికార్డు క్రియ
konda Surekha | మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు.
PM Modi : యూఏఈలోని ఫ్యుజైరా ఆయిల్ హబ్పై ఇరాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.