PM Modi : యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శుక్రవారం అబుదాబి చేరుకున్నారు. మోదీకి యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఘన స్వాగతం పలికారు.
Petrol Price | దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్పై లీటర్కు సగటున రూ.3 పెంచుతున్నట్లు ప్
దేశంలో ఇంధన పొదుపు చర్యలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై బీజేపీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం స్పందించింది. పలు ఇంధన పొదుపు చర్యలు చేపట్టింది.
PM Modi Convoy: ప్రధాని మోదీ కాన్వాయ్లో ఇప్పుడే రెండే కార్లు ఉన్నాయి. రేంజ్ రోవర్.. టొయోటా ఫార్చూనర్ కార్లు మాత్రమే ఆయన కాన్వాయ్లో ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో ఆ రెండు కార్ల కాన్వాయ్తో ఆయన ప్రయాణించారు. పొ�
బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు మరోసారి ఐదు రోజుల పనిని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. గత కొన్నేండ్లుగా డిమాండ్ చేస్తున్న వారానికి ఐదు రోజుల పనిని కల్పించాలని ఉద్యోగ సంఘాలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
ప్రస్తుతం పశ్చిమాసియా సంక్షోభం క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా చమురు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ)కి తీవ్ర కొరత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో భారత్కు చవకగా ఎల్ఎన్జీ సరఫరా చేస్తామంటూ రష్యా
ఇంధనాన్ని పొదుపుగా వాడుకోవాలని ఓ వైపు ప్రజలకు పిలుపునిస్తూ, మరోవైపు తనకు మాత్రం భారీ కాన్వాయ్ ఉండటంపై సోషల్మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోదీ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలను కోరిన మర్నాడే మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ నేత ఒకరు దీనిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్రెడ్డి చతుష్టయం తెలంగాణ గడ్డ పైనుంచి నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిన్రు. ప్రధానికి వేరే పనేమీ లేనట్టు, ప్రొటోకాల్ను పక్కన పెట్టి మ
దేశంలో నిరుద్యోగం పెచ్చరిల్లుతున్నది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని మోదీ ఆ ఊసే మరచారు. దీంతో దేశంలో యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరుకుంది.
మోదీ హయాంలో పలు కీలక అంతర్జాతీయ సూచీల్లో భారత్ దిగజారుతున్నది. తాజాగా హెన్లీ పాస్పోర్టు సూచీలో భారత్ మూడు ర్యాంకులు క్షీణించి 78వ స్థానానికి చేరుకుంది.
PM Modi: ప్రధాని మోదీ ఆదివారం బెంగుళూరులో పర్యటించారు. హెచ్ఏఎల్తో పాటు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్ను సందర్శించారు. అయితే మోదీ కాన్వాయ్ ప్రయాణించే మార్గంలో రెండు జిలాటిన్ స్టిక్స్ను రికవరీ చేశారు. ఆ �
Saubhagya Singh Thakur : ఒక పక్క పెట్రోల్, డీజిల్ను జాగ్రత్తగా వాడాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు సలహా ఇస్తే.. ప్రజల సంగతేమోగానీ, బీజేపీ నేతలే లెక్కచేయడం లేదు.