Tamil Nadu CM | కర్ణాటక (Karnataka), తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాల మధ్య కావేరీ నది (Kaveri river) నీటి పంపకాల వివాదం మళ్లీ రాజుకుంది. కర్ణాటక కొత్త డ్యామ్ పనులకు సిద్ధమవడంతో తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ప్రాజెక్టును ఆపాలని కోరుత
Modi Govt Failures 12 ఏండ్లు.. 144 నెలలు.. 4,383 రోజులు.. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీయే సర్కార్కు నేటికి పుష్కర కాలం. అయితే, ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులను నిరాశావాదం ముంచెత్తింది.
యువతరం గళమెత్తితే, నవతరం శిరసెత్తితే లోకమే మారిపోదా.. చీకటే మాసిపోదా’ అన్నాడో కవి. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావ వికాసాలకు సంబంధించి జరుగుతున్న చర్చ వెనుక ఉన్నది ఈ ఆకాంక్షేనని చెప్పక తప్
Editors Guild of India: మీడియా పట్ల కేంద్ర సర్కారు అసహనంతో వ్యవహరిస్తున్నదని, ఇది ఆందోళనకరమైన అంశమని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా పేర్కొన్నది. 2014 నుంచి ప్రధాని మోదీ ఒక్కసారి కూడా ఓపెన్గా మీడియా సమా
Gold Investors | కనీసం ఏడాదిపాటు దేశ ప్రజ లు బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఇటీవల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విదేశాల నుంచి దేశంలోకి వచ్చే పసిడి, వెండి దిగుమతులపై వసూలు
Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
PM Modi | నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి (US foreign Secretory) మార్కో రూబియో (Marco Rubio).. ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనస�
ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో ఓటర్లను తొలగించి, బెంగాల్లో అధికారం చేపట్టి, పోల్ మేనేజ్మెంట్ తమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అనే విధంగా చెప్పుకొంటున్నది.
PM Modi : పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ జల్మురి తిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానికి ఆ జల్మురి ఇచ్చిన వ్యాపారిని చంపేస్తామంటూ ఇప్పుడు బాంబు బెదిరింపులు వస్తున�
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంల�
ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తన మంత్రివర్గ సహచరులతో నాలుగున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో తలెత్తిన పరిణామాలు, పరిపాలన, పాలనలో లోపాలపై ఆయన మంత్రులతో సమీక్ష�