Pawan Kalyan | దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉంటే అంతర్గత శత్రువులతో పోరాడాలి. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది.. కేవలం మేమున్నాం.. మీ వెంట. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే.. ఇదే మనం వారికివ్వాల్సిందన్నారు
Bhogapuram Airport | ఆంధ్రప్రదేశ్లోని భోగాపురంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు.
Apology: ప్రధాని మోదీకి ఓ అమ్మాయి క్షమాపణలు చెప్పింది. తన వయసు 15 ఏళ్లు అని పేర్కొన్నది. జంతర్ మంతర్ వద్ద కొందరి ప్రోత్సాహం వల్ల తాను ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చెడు మాట్లాడినట్లు పేర్కొన్నది.
నేర చరిత్ర కలిగినవారు తప్ప..మిగిలినవారిపై చట్టపరమైన చర్యలుండవన్న ఢిల్లీ ప్రభుత్వం..అప్పుడే మాట తప్పింది! పేపర్ లీక్ నిరసనల్లో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ 25 ఏండ్ల యువతిపై ఢిల్లీ పోలీసులు క�
ఒక పక్క విద్యార్థులు నీట్ లీకేజీ లాంటి ప్రధాన సమస్యలపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తుంటే ప్రధాని మోదీ అనుసరించిన వైఖరిని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఎద్దేవా చేశారు.
దేశీయంగా బంగారానికి ఆదరణ పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికం (క్యూ2)లో గత ఏడాది ఇదే వ్యవధితో పోల్చితే గోల్డ్ డిమాండ్ 6 శాతం క్షీణించి 131.4 టన్నులకే పరిమితమైనట్టు ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) �
‘నేటి డిజిటల్ యుగానికి అనుగుణంగా చట్టాలూ మారాలి. సోషల్ మీడియా, ఏఐ ద్వారా నేడు కొన్ని నిమిషాల్లోనే సమాచారం కోట్లాది మందికి చేరుతున్నది. ఇలాంటి సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నియంత్రణ అ�
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్లో ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియోను కొంతసేపు నిలిపివేసినందుకు మెటా ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారంపై సమాజ్వాదీపార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
చేనేతపై అమలు చేస్తున్న జీఎస్టీ విధానాన్ని పునఃసమీక్షించాలని చేనేత దినోత్సవ వ్యవస్థాపకుడు యర్రమాద వెంకన్న డిమాండ్ చేశారు. ప్రధాని మోదీకి రాసిన లేఖను మీడియాకు సోమవారం విడుదల చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బలవంతుడే గాని సమర్థుడు, నిజాయితీపరుడు కాదు. బలవంతుడంటే ఏమిటి, తనకు ఆ లక్షణాలు ఏమి ఉన్నాయి? సమర్థత, నిజాయితీ అంటే ఏమిటి, ఆయనలో అవి ఏ విధంగా కనిపిస్తున్నవి, లేదా కనిపించటం లేదు? అన్న�
Bakka Judson | బీజేపీవాళ్లు మూసుకునే పరిస్థితి వచ్చిందని.. వాళ్లు మాట్లాడే మాటలు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. బీజేపోళ్లు గుడిని, గుడిలో ఉండే లింగాన్ని మింగే రకాలని మీ గురించి జనాలకు తెలిసిపోయిందన్నారు �
Student Suicides | విద్యార్థుల ఆత్మహత్యలు దేశాన్ని కలవరపెడుతున్నాయి. నీట్ లీకేజీ కారణంగా ఇటీవల దాదాపు 22 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.