Modi Welcomes UAE President | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ చేరుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్కు వెళ్లి ఆయనకు స్వాగతం పలికారు.
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) ప్రతికూల రాజకీయాలను దేశ ప్రజలు తిరస్కరిస్తున్నారని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల్లో మద్దతు పెరుగుతోందని చెప్పారు. ప్రజల మొదటి ఎంపి�
పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండటంతో టీఎంసీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దాడికి పదును పెట్టారు. ఉత్తర బెంగాల్లోని మాల్డా జిల్లాలో శనివారం జరిగిన బహిరంగ సభలో �
PM Modi | ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
Vande Bharat Sleeper: తొలి వందేభారత్ స్లీపర్ రైలును ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆయన ఆ రైలును స్టార్ట్ చేశారు. హౌరా నుంచి గౌహతి వరకు ఆ రైలు వెళ్తుంది.
Vande Bharat Sleeper Train: వందేభారత్ స్లీపర్ రైలు నేటి నుంచి పట్టాలెక్కనున్నది. బెంగాల్లోని మాల్దా రైల్వే స్టేషన్ నుంచి ఆ రైలును ప్రధాని మోదీ స్టార్ట్ చేస్తారు. తొలి వందేభారత్ స్లీపర్ రైలు హౌరా నుంచి గౌహతి వ�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేండ్లు నిండే నాటికి అంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని పాలకులు లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఇది జరుగాలంటే జీడీపీ వృద్ధిరేటు ప్రతీ ఏడాది కనీసం 8 శాతంగా నమోద�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. దేశ రాజధాని డిల్లీలో కేంద్ర మంత్రి (Union Minister) మురుగన్ (Murugan) నివాసంలో జరిగిన పొంగల్ వేడుకల (Pongal celebrations) లో ఆయన పాల్గొన్నారు.
Jana Nayagan : తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘జననాయగన్’ మూవీ సెన్సార్ ఇబ్బందుల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. విజయ్ తమిళనాడులో రాజకీయ పార్టీ స్తాపించిన నేపథ్యంలో ‘జననాయగన్’ మూవీ వాయిదా అంశం ఇప్పుడు రాజకీయ రం�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న సంక్రాంతి నాడు నూతన కార్యాలయ ప్రవేశం చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించిన సేవా తీర్థ్ సముదాయంలో ఈ కార్యాలయం ఉంది.
PMO: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే నెల లోగా కొత్త ఆఫీసులో అడుగుపెట్టనున్నారు. రైసినా హిల్స్లో ఆయన కోసం కొత్త ఆఫీసును నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పీఎంవోను సేవా తీర్థ్గా నామకరణం చేశారు.
Kite festival | ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా గుజరాత్లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival) మొదలైంది.