అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను బంధించినట్లుగానే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి మసూద్ అజర్ను పాకిస్థాన్ నుంచి బంధించి తీస�
PM Modi | ‘ఒలింపిక్స్-2036 (Olympics-2036)’ క్రీడల నిర్వహణకు భారత్ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోందని ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. గత పదేళ్లలో అంతర్జాతీయ క్రీడలకు భారత్ వేదికగా నిలిచిందని చెప్పారు.
Asaduddin Owaisi | వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఘటనపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజువెలాలో సైనిక చ�
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, ని�
‘శాసనసభను స్పీకర్ కస్టోడియన్లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు.. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో �
LPG Cylinder | కొత్త ఏడాది తొలిరోజే కేంద్రం భారీ షాక్ ఇచ్చింది. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కిలోల సిలిండర్ ధరను ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఏకంగా రూ.111 పెంచేశాయి. గురువారం నుంచి కొత్త ధర అమల్లోకి వచ్చింది.
వందేభారత్ స్లీపర్ కోచ్ రైళ్లు త్వరలో రాబోతున్నాయి. ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న పశ్చిమబెంగాల్, అస్సాం రాష్ర్టాలను కలుపుతూ గువాహటి-కోల్కతా మధ్య తొలి రైలును ప్రారంభించేందుకు కేంద్రంలోని మోదీ సర
Vande Bharat sleeper | రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ (Vande Bharat Sleeper) రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నట్లు ప్రకటించింది.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు’ అని ఊరికే అనలేదు... నిష్ఠూరంగా ఉన్నా ఇది నిజం. బయటోడు మనల్ని మోసం చేసేందుకు ప్రయత్నం చేస్త�
LPG Subsidy | వంటగ్యాస్ (ఎల్పీజీ)కు ప్రభుత్వం అందచేస్తున్న సబ్సిడీపై కోత పడనున్నదా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తున్నది. ప్రభుత్వ రంగంలోని చమురు కంపెనీలు గత నెలలో అమెరికా ఎగుమతిదారులతో ఎల్పీజ�
Rohit Shroff | అచ్చేదిన్ తెస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పాలనలో దేశం తిరోగమనం చెందుతున్నది. నయాభారత్, వికసిత్ భారత్ అంటూ ప్రధాని, బీజేపీ పరివారం ఆర్భాటపు ప్రకటనలు చేస్తుండగా, వాస్తవ పరి�
PM Modi | భారత్ 2025లో ఎన్నో విజయాలు సాధించిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ‘మన్కీ బాత్ (Mann Ki Baat)’ 129వ ఎసిపోడ్లో ప్రధాని ప్రసంగించారు. ఇందులో భాగంగా 2025లో భారతదేశం సాధించిన విజయాలను గుర్తు చేసుకున్న�
Samosa Snack : మోదీ పాల్గొన్న ఈవెంట్లో సమోసాలు పంచారు. అవి అందకపోవడంతో సభకు వచ్చిన కార్యకర్తలు కొట్టుకున్నారు. సమోసా సమరానికి చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతున్నది.