SCO Meet: మోదీ, పుతిన్లు పాక్ ప్రధాని షెహబాజ్ను పట్టించుకోలేదు. ఎస్సీవో మీటింగ్ సమయంలో.. షరీఫ్ ముందు నుంచే ఆ ఇద్దరు నేతలు మాట్లాడుకుంటూ వెళ్లారు. పాక్ ప్రధాని ఆ ఇద్దర్నీ చూస్తూ నిలుచుండిపోయారు.
SCO Summit: మోదీ, పుతిన్ కలిసి ఒకే కారులో ఎస్సీవో మీటింగ్ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ వారికి స్వాగతం పలికారు. ఆ వీడియోను రష్యా విదేవశాంగ శాఖ పోస్టు చేసింది. దానికి వీడియాఆ
Hongqi: చైనాలో పర్యటిస్తున్న మోదీ అక్కడ హాంగ్కీ ఎల్5 కారులో చక్కర్లు కొట్టారు. హాంగ్కీ కారునే చైనా అధ్యక్షుడు వాడుతారు. ఈ కారు ఖరీదు సుమారు 7 కోట్లు. చైనాకు చెందిన ప్రభుత్వ ఆటోమోబైల్ సంస్థ దీన్ని ఉ�
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను కలవడం ఎల్లప్పుడు ఆనందంగానే ఉంటుందని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. చైనా పోర్టు నగరం తియాన్జిన్లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో ఇరువురు నేతలు కలి
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
Xi Jinping | షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక సదస్సు కోసం భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) తో ప్రధాని భేటీ అయ్యారు.
PM Modi in China | పరస్పర విశ్వాసం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా చైనాతో ద్వైపాక్షిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడానికి తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ అయ్యారు. రెండు రోజులు పర్యటనలో భాగంగా తియాన్జిన్ చేరుకున్న మోదీ.. షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.
ఎన్డీయే సర్కారును ఇబ్బందిపెట్టడానికే ఈ నోటీసుకు ధన్ఖడ్ ఆమోదముద్ర వేశారనే భావనతో ‘బీజేపీ కేంద్ర నాయకత్వం’ ఒత్తిడి చేయడం వల్లే ఆయన హఠాత్తుగా ‘అనారోగ్య’ కారణాలతో రాజీనామా చేశారనే ప్రచారం సర్వత్రా వ్య�
China | ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ముగించుకొని చైనాకు బయలుదేరారు. ప్రధాని చైనా పర్యటనకు ముందు శనివారం భారత్లోని చైనా రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. భారత్-చైనా కళ, విశ్వాసం
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనా (China) చేరుకున్నారు. దాదాపు ఏడేళ్ల తర్వాత బీజింగ్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా టియాంజిన్ ఎయిర్పోర్ట్లో ప్రధానికి రెడ్కార్పెట్ వేసి అక్కడి అధికారులు ఘనంగా స్వా�
Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.