PM Modi | సాంకేతికత మనం పనిచేసే విధానాన్ని మారుస్తుందని, దాన్ని అర్థం చేసుకుని అవసరానికి తగినట్లుగా వినియోగించుకోవాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారు. అంతేగానీ సాంకేతికతే మిమ్మల్ని బానిసలుగా మార
MYTA | మలేషియాలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు, స్థానిక భారతీయులతో స్వాగత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాకారుల బృందాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించి సత్కరించారు
PM Modi : ఇండియాలో దూసుకుపోతున్న యూపీఐ సేవలు త్వరలో మలేసియాలో కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ.. మలేసియా వేదికగా వెల్లడించారు.
PM Modi | ఉగ్రవాదం (Terrorism) విషయంలో భారత్ రాజీపడబోదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి స్పష్టంచేశారు. మలేషియా (Malaysia) పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీం (Anwar Ibrhim) తో ప్రధాని భేటీ అయ్యారు.
భారత్-అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ మేరకు ‘యునైటెడ్ స్టేట్స్-ఇండియా జాయింట్ స్టేట్మెంట్' పేరిట శ్వేత సౌధం ఓ ప్రకటనను విడుదల చేసింది.
PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటిస్తున్నారు. రెండు రోజులపాటు ఆయన మలేసియాలో ఉంటారు. ఈ మేరకు ప్రత్యేక విమానంలో శనివారం సాయంత్రం మోదీ మలేసియా చేరుకున్నారు.
Piyush Goyal : ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా టారిఫ్లను ట్రంప్ తగ్గించాడు. నేటి నుంచే ఈ టారిఫ్లు అమలవుతున్నాయి. ఈ అంశంపై కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖ మంత్రి పీయ�
Trade Deal : భారత్పై విధించిన సుంకాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గించారు. ఈ మేరకు టారిఫ్లు తగ్గిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చింది.
మన దేశ ఉత్తర, ఈశాన్య రాష్ర్టాలకు మధ్య వారధిగా ఉన్న బెంగాల్ రాష్ట్రం.. దేశ రక్షణ పరంగా కూడా అత్యంత కీలకమైనది. 2,217 కిలోమీటర్ల పొడవు, ఆరు జిల్లాలు, 46 అసెంబ్లీ నియోజకవర్గాలు గల బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతం ఉన్న�
PM Modi | పరీక్షలు పండుగల లాంటివని, వాటిని భారంగా భావించవద్దని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కేవలం మార్కులపైన మాత్రమే దృష్టిపెట్టి చదవద్దని, జీవితాన్ని మెరుగుపర్చుకోవడం కోసం చదవాలని సూచించారు. విద్యార్థులపై
Kharge | ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi) పై కాంగ్రెస్ పార్టీ (Congress Party) జాతీయాధ్యక్షుడు, రాజ్యసభ (Rajya Sabha) లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర విమర్శలు చేశారు. గురువారం రాజ్యసభలో ప్రధాని చేసిన �
Parliament | కాంగ్రెస్ పార్టీ (Congress Party) పై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీకి ఒక ఆలోచనా విధానంగానీ, దూరదృష్టి గానీ, ఎలాంటి ప్రణాళిక గానీ లేవని మండిపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగ