Bihar: బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. పార్టీ జెండాలతో బీహార్లోని పాట్నాలో ఒకర్ని ఒకరు కొట్టుకున్నారు. నిరసన ర్యాలీ భారీ విధ్వంసానికి దారి తీసింది.
PM Modi | భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అని, త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు.
ప్రధాని మోదీ (PM Modi) పర్యటన వేళ సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాకు (America) జపాన్ (Japan) షాకిచ్చింది. పెట్టుబడులపై చర్చించేందుకు అగ్రరాజ్యంలో పర్యటించాల్సిన జపాన్ వాణిజ్య మంత్రి చివరి నిమిషంలో తన పర్యటనను రద్ద
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ (PM Modi) జపాన్ చేరుకున్నారు. టోక్యో విమానాశ్రయంలో దిగిన ప్రధానికి జపాన్ మంత్రులు, భారత అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ టోక్యోలో ల్యాండ్ అ�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈనెల చివర్లో చైనా (China) పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా తొలిరోజు అంటే ఆగస్టు 31న చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో (Xi Jinping) మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహ�
US-India | మిత్రదేశం అంటూనే భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన అక్కసును వెళ్లగక్కుతున్నారు. రష్యా చమురు కొనుగోలు (Russian Oil) కారణం చూపి న్యూఢిల్లీపై భారీగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే.
Donald Trump | భారత్-పాకిస్థాన్ (India-Pakistan) మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి చాటింపు వేసుకున్నారు. భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదన�
‘ఒక దేశం-ఒక పార్టీ’ దిశగా దేశాన్ని బీజేపీ తీసుకువెళ్తున్నది. 30 రోజులపాటు కస్టడీలో ఉంటే 31వ రోజు ప్రధాని, సీఎం ఎవరైనా రాజీనామా చేయాలి లేదా పదవీ దానంతట అదే ఊడిపోయేలా 130వ రాజ్యాంగ సవరణ బిల్లును బీజేపీ ప్రభుత్వ�
Vikram Misri: జపాన్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిశ్రీ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించారు. రెండు రోజల పాటు పర్యటన కొనసాగనున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీకి సంబంధించిన వివరాలు బయటపెట్టాలని ఆదేశిస్తూ కేంద్ర సమాచార కమిషనర్ (సీఐసీ) గతంలో ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు సోమవారం పక్కనపెట్టింది.
Amit Shah | 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రధాన మంత్రి (Prime Minister)కి కూడా వర్తిస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) తెలిపారు. ప్రధాని మోదీ జైలుకు వెళ్లినా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనన్నారు.
ఓవైపు గోదావరి-కావేరీ (జీసీ) నదుల అనుసంధానం అంటూ కేంద్రం.. మరోవైపు గోదావరి- పోలవరం-బనకచర్ల (జీపీబీ) లింక్ ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్నాయి.
దేశానికి, దేశ ప్రజలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే ఈ సంస్కరణలంటూ ఊదరగొడుతూ వస్తున్న మోదీ సర్కారు.. గడిచిన 11 ఏండ్లలో తీసుకున్న ఏ నిర్ణయంతోనూ ఎవరికీ పెద్దగా ఒనగూరిన లాభమేమీ లేకపోవడం గమనార్హం.