భారతీయ వస్తువులపై భారీ సుంకాలు విధించిన అమెరికా ప్రభుత్వం పాకిస్థాన్పై ఉదారంగా వ్యవహరిస్తూ తక్కువ సుంకాలు విధించిందని భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ విమర్శించారు.
PM Modi | ప్రముఖ కవి, వాగ్గేయకారుడు అందె శ్రీ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం మన సాంస్కృతిక, మేధో ప్రపంచంలో పూడ్చలేనిలోటు అని అభివర్ణించారు.
ఉత్తరాఖండ్లోని దేవ్ భూమి యూనివర్సిటీ తన విద్యార్థులకు ప్రకటించిన ఆఫర్ వివాదాస్పదమైంది. ఈ యూనివర్సిటీలో ఆదివారం జరిగే ఒక కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు.
Vande Bharat | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాలుగు వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. వారణాసి రైల్వేస్టేషన్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. సెమీ హైస్పీడ్ రైళ్లను జాతికి అంకితం చేశారు. మూడు రైళ్లను వీ�
నేను ఇంటిలో నుంచి బయటకి వచ్చి అలా వీధిలోకి వెళ్లాను. చుట్టూరా కలియజూశాను. పదేండ్లకు, ఇప్పటికీ పెద్ద మార్పు ఏమీ లేదు. ట్రాఫిక్ మాత్రం ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయింది.
Vande Bharat | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చి వందే భారత్ రైళ్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో దూసుకెళ్తున్నాయి. రేపటి నుంచి మరో నాలుగు రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi: వందే మాతరం గీతంలోని కొన్ని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించినట్లు ప్రధాని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మోదీ ఆ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. విభజనకు చెందిన కొన్ని చర
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కాస్త మెత్తబడినట్లు కనిపిస్తున్నది. త్వరలోనే తాను భారత్కు (India) వచ్చే అవకాశం ఉం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
Team India | చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్లు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో హర్మన�
Pawan Kalyan | గ్రామాల్లో రహదారుల స్థితిగతులను మార్చి నూతన రోడ్లు నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘సాస్కి’ (Special Assistance to States for Capital Investment) పథకం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ కు రూ. 2 వేల కోట్లు నిధులు సమకూర్చింది.