పాలమూరు-రంగారెడ్డి సాగునీటి పథకానికి జాతీయ హో దా కల్పించడంతోపాటు తెలంగాణ ప్రజల న్యాయమైన డిమాండ్లను పరిషరించాల్సిందిగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్
West Bengal: సువేందు క్యాబినెట్లో అయిదు మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పౌల్, నిశిత్ ప్రమాణిక్, క్షుదిరామ్ తుడు, అశోక్ కీర్తనియా ఇవాళ ప్రమాణం చేశారు. ఇదే వేదికపై 98 ఏళ్ల బీజేపీ నేత �
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా సువేందు రికార్డు క్రియ
konda Surekha | మోదీతో మీటింగ్ పెట్టిస్తరు. నాలుగు మాటలు హిందీలో మాట్లాడిస్తరు. వెళ్లగొడ్తరు. ఇక్కడున్నట్వంటి ఇద్దరు మంత్రులు చప్పుడు చేయరు. ఇక్కడున్న జిల్లా అధ్యక్షుడు చప్పుడు చేయడు.
PM Modi : యూఏఈలోని ఫ్యుజైరా ఆయిల్ హబ్పై ఇరాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు గాయపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
Jhalmuri: జాల్ముడి ఇప్పుడు బెంగాల్ సింబలైంది. మురమురాల స్నాక్ను బెంగాల్ ప్రజలు రస్మలై తరహాలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో మోదీ ఓ షాపుకు వెళ్లి జాల్ముడి స్నాక్ తిన్న విషయం తెల�
బీసీ కులగణన చేస్తామని ప్రకటించాకే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని బీసీ సంఘాలు డిమాండ్ చేశాయి. బీహార్ ఎన్నికలకు ముందు జనగణనలో బీసీ కులగణన చేపడుతామని ప్రధాని మోదీ ప్రకటించారని, ఎన్నికలు ముగిసిన �
Kaleshwaram | కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది.
డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారి