PM Modi | ఇండిగో సంక్షోభం (IndiGo Crisis)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి స్పందించారు. ప్రభుత్వం రూపొందించిన నియమ, నిబంధనలు పౌరులను ఇబ్బందులకు గురిచేయకుండా చూసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
పేద, మధ్యతరగతికి చెందిన సామాన్య రుణగ్రహీతలు తీసుకున్న అరకొర అప్పుల్ని ఎంతో బాధ్యతగా చెల్లిస్తుంటే.. వేల కోట్ల రుణాలు పొందిన కార్పొరేట్ కేటుగాళ్లు మాత్రం వాటిని ఎగవేసి దర్జాగా తిరుగుతున్నారు.
Gaurav Gogoi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) పై ప్రతిపక్ష కాంగ్రెస్ (Congress) తీవ్ర విమర్శలు చేసింది. లోక్సభ (Lok Sabha) లో వందేమాతరంపై చర్చ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను.. లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష ఉప �
Vande Mataram: జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు ముక్కలు చేసిందని, ఎందుకంటే ముస్లింలను ఆ గేయం రెచ్చగొడుతుందన్న ఉద్దేశంతో ముక్కలు చేశారని మోదీ అన్నారు. జిన్నాకు నెహ్రూ తలవంచారని ఆరో�
PM Modi: వందేమాతర మంత్రం స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో యావత్ దేశ ప్రజలకు శక్తిని, ప్రేరణను ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరంకు 50 ఏళ్లు నిండిన సమయంలో దేశం బ్రిటీషు పాలనలో ఉందని, ఇక వంద�
గోవాలోని ఓ నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై (Goa Nightclub Fire) రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu), ప్రధాని మోదీ (PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బిర్స్ నైట్ క్లబ్లో (Goa Nightclub) జరిగిన ప్రమాదం చాలా బాధాకరమన్నా
భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా తమ ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఓ పంచవర్ష ప్రణాళికకు ఆమోదం తెలిపాయి.
PM Modi: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. భారత్ తటస్థంగా లేదు అని, తాము శాంతి వైపు ఉన్నామని అన్నారు. ఢిల్లీలో శుక్రవారం హైదరాబాద్ హౌజ్లో పుతిన్తో జరిగిన సమావేశం సందర్భంగా ప్ర
Modi - Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. రెండు రోజుల పర్యటన నిమిత్తం నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం తెలంగాణ ప్రజలు మోస్తుండగా, ప్రతిఫలాలు మాత్రం బీజేపీ పాలిత రాష్ర్టాలు అందుకుంటున్నాయి. ఇందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్�
Hyderabad House | రెండు రోజుల పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్ట్లో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు శుక్రవారం భారత్-ర�
Vladimir Putin | రెండురోజుల పర్యటన భారత పర్యటన కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిన్ పుతిన్ ఢిల్లీకి చేరుకున్నారు. పాలం ఎయిర్పోర్ట్కు పుతిన్ విమానం చేరుకుంది. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలి