Italy PM | భారత ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) బుధవారం తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఇటలీ ప్రధాని (Italy prime minister) జార్జియా మెలోనీ (Georgia Melony) ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకా�
PM Modi | నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు (Birthday). ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు.
PM Modi | నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 75వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి (sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) సైతం ప్రధానికి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు.
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Naredra Modi) 75వ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu), ఉపరాష్ట్రపతి (Vice president of India) సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
Ayodhya Airport | దేశంలోని విమానాశ్రయాల్లో నాసిరకం నిర్మాణాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. గతేడాది వర్షాకాల సమయంలో దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల్లో ప్రమాదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా అయోధ్య ఎయిర్�
PM Modi : ఓట్ అధికార్ యాత్రపై ప్రధాని మోదీ విమర్శలు చేశారు. చొరబాటుదారుల్ని కాపాడేందుకు సిగ్గులేకుండా ఆ రెండు పార్టీలు కలిసి యాత్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. బీహార్లోని పుర్నియాలో ఆయన ప్రసంగ�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన తల్లి పేరు చెప్పుకుంటూ బీహార్ శాసన సభ ఎన్నికల్లో ఓట్ల వేట సాగిస్తున్నారు! ఆయన అస్సాంలో మాట్లాడినా, మనసు మాత్రం బీహార్లోనే ఉన్నట్లు కనిపించింది.
PM Modi | ప్రధాని (Prime minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఆదివారం అస్సాం (Assam) లో పర్యటించారు. దరంగ్ జిల్లాలో బీజేపీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ (Congress) పై తీవ్ర వ
ఖజానాకు ఆదాయమే ప్రధాన లక్ష్యంగా జీఎస్టీని అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మానవత్వం కోణాన్ని కూడా పూర్తిగా విస్మరిస్తున్నది. సకలాంగులూ.. వికలాంగులూ.. తమకు ఒకటేనంటూ నిర్దాక్షిణ్యంగా వారి సహాయ పరికరాలపై క�
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur)లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీ పర్యటనపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) చేరుకున్నారు. శనివారం ఉదయం మిజోరం పర్యటనకు వెళ్లిన ప్రధాని.. అక్కడి నుంచి ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ వెళ్లారు.