PM Modi: జార్గ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్నానని, కానీ దాని మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. కృష్ణనగర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ
ప్రధాని మోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు ఖర్గే ఉగ్రవాదిగా సంబోధించడాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై ఆయనకు బుధవారం షోకాజ్ నోటీస్ జారీ చేసింది.
Mallikarjun Kharge : కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. ప్రధాని మోదీ తీవ్రవాది అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది.
PM Modi:ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దానికి భారత్ తలవంచబోదు అని ప్రధాని మోదీ అన్నారు. పెహల్గామ్ ఉగ్రవాద దాడి ఘటన జరిగి ఏడాది అయిన సందర్భంలో ఆయన తన ఎక్స్ అకౌంట్లో స్పందించారు. పెహల్గామ్ బాధితులన�
తమ పాలనలో దేశ ఆర్థికం పరుగులు పెడుతున్నదన్న బీజేపీ నాయకుల మాటలు అబద్ధాలేనని మరోసారి రుజువైంది. ప్రపంచంలోనే అత్యంత జనాభా కలిగిన భారత్.. అతిపెద్ద ఎకానమీల్లో టాప్-5 జాబితాలోనూ లేకుండా పోయింది.
ప్రధాని మోదీ ఓ ఉగ్రవాది అని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆయన ప్రత్యర్థులను బెదిరించి, భయపెడతారని.. ఆ అర్థంలోనే ఆ పదం వాడానని తన వాఖ్యలపై వివరణ ఇచ్చారు.
పార్లమెంట్లో 131వ రాజ్యాంగ (సవరణ) బిల్లు వీగిన అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళారం సభా హక్కుల నోటీస్ అందించారు.
KC Venugopal : ప్రధాని నరేంద్ర మోదీ సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంట్కు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఏప్రిల్ 18వ తేదీన దేశ ప్రజలన�
రాజకీయ సంకల్పానికి, ప్రచార ఆర్భాటానికి మధ్య విచ్ఛిన్నమైన వంతెన బీజేపీ ‘డబుల్ గేమ్'ను భారత నారీలోకం ఎండగడుతున్నది. భారత ప్రజాస్వామ్య చరిత్రలో కొన్ని తేదీలు విజయాలకు చిహ్నాలుగా నిలిస్తే, 2026 ఏప్రిల్ 17వ త
విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి.
Fire At Rajasthan Refinery | ప్రధాని మోదీ ప్రారంభించాల్సిన రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పదుల సంఖ్యలో అగ్నిమాపక యంత్రాలు అక్కడకు చేరుకున్నాయి. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు. ప్రారంభోత్�
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. ఓ చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఝాల్మురీ (మసాలా మరమరాలు-JhalMuri) కొని తిని అందరినీ ఆశ్చర్యంలో ము