Samrat Choudhary : బిహార్ నూతన సీఎంగా బీజేపీ నేత సామ్రాట్ చౌదరి ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభకు ఎంపికైన నితీష్ కుమార్ తన సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు.
PM Modi: మహిళా సాధికారత చట్టాన్ని 2029 నాటి వరకు కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. 2029 డెడ్లైన్ను దృష్టిలో పెట్టుకున్నామని, దీనిలో భాగంగానే ఏప్రిల్ 16వ తేదీ నుంచి
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లో తన ప్రచార సభలకు వస్తున్న జనాన్ని, వారి ఉత్సాహాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్ (Gujarat) లో కూడా ఎన్నడూ చూడలేదని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఈరోజు మధ్యాహ్నం తూర్పు బర్ధ�
PM Modi | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని హల్దియా (Haldia) లో ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐదేళ్ల క్రి�
Revanth Reddy | కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, తరచూ ప్రచారానికి వెళ్లడం, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్పై విమర్శలు చేయడంపై రాజకీయవర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
Privatization | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరు ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యవస్థల పాలిట శాపంలా మారింది. నిధుల సమీకరణే (మానిటైజేషన్) లక్ష్యంగా ఇప్పటికే ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థల్లో (పీఎస్యూ) పెట్టుబడులను ఉపసం�
భారత్ తమపై ఏదైనా దాడులకు పాల్పడితే కోల్కతాను లక్ష్యంగా చేసుకుంటామంటూ పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ప్రేలాపనలు చేసినా ప్రధాని ఎందుకు నోరు మెదపడం లేదని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహ�
PM Modi: ఉమ్మడి పౌరస్మృతి, వన్ నేషన్, వన్ ఎలక్షన్ గురించి తమ ప్రభుత్వం పాజిటివ్ కోణంలో ఉన్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. తమ పార్టీ అమలు చేయాల్సిన ఎజెండాల్లో ఆ రెండూ మిగిలి ఉన్నట్లు పేర్కొన్నారు. �
PM Modi | కాంగ్రెస్ పార్టీ (Congress Party) కి పాకిస్థాన్తో సంబంధాలు ఉన్నాయని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం అస్సాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ.. దేశ భద్రతపై
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన జరిగిన 10 నెలలు దాటుతున్నది. ఈ ఘటనలో అత్యంత కీలకమైన కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్), బ్లాక్బాక్స్ డాటాను బహిర్గతం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున�
తమిళనాడులో త్రిభాషా విధానాన్ని అమలుచేస్తామని దమ్ముంటే ప్రకటించండి అని తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు.
PM Modi : పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం ప్రజా ధనాన్ని కొల్లగొడుతోందని విమర్శించారు ప్రధాని మోదీ. ఆదివారం ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూచ్ బెహర్లో నిర్వహించిన ఎన్ని�
Air India crash : గత ఏడాది జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదం ప్రపంచాన్ని కలచివేసింది. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులు తాజాగా ప్రధాని మోదీకి లేఖ రాశారు. విమానంలోని బ్లాక్ బాక్స్ డాటాను విడుదల చేయాలన�