Rahul Gadhi | బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar assembly elections) నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష కూటముల నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒకరిపై ఒకరు పోటాపోటీగా దూషణలకు దిగుతున్నారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంచి మిత్రులన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోదీపై ట్రంప్ తాజాగా ప్రశంసలు కురిపించారు.
PM Modi | ఆసియా దేశాలు ఉమ్మడి విలువలకు కట్టుబడి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఈ ఆసియాన్ సమావేశం మలేషియాలో జరుగుతండగా.. ఆ దేశ ప్రధా�
Mann Ki Baat | దసరా, దీపావళి పండుగల వేళ జీఎస్టీ శ్లాబుల (GST slabs) లో తీసుకొచ్చిన మార్పులు అన్ని వర్గాల్లో సంతోషాన్ని నింపాయని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. మన్కీ బాత్ 127వ ఎపిసోడ్లో ఆయన మాట్లాడారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే దేశంలోని మక్కజొన్న రైతులు నట్టేట మునిగిపోతారంటూ పత్రికల్లో కథనాలు వస్తున్న త�
కేంద్రంలోని మోదీ సర్కారు 2016లో ఆర్భాటంగా ప్రారంభించిన స్టార్టప్ ఇండియా పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉన్నది. భారీ సంఖ్యలో స్టార్టప్లు మూతపడుతున్నాయి.
కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదంపై ప్రధాని మోదీ (PM Modi), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒకవైపు తీవ్ర ఆంక్షలు విధించినా.. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని గట్టిగా ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేసింది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో ది�
PM Modi | మలేసియా (Malaysia)లో ఈ నెల ఆసియాన్ సదస్సు (ASEAN summit) జరగనున్న విషయం తెలిసిందే. కౌలాలంపూర్లో అక్టోబరు 26 నుంచి 28 వరకు జరగనున్న ఈ సదస్సుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరుకావడం లేదు.
Donald Trump | రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు (Russian oil imports) చేసే విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మళ్లీ అదేమాటే మాట్లాడుతున్నారు.
భారతీయ రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. వ్యవసాయం, ఫార్మా రంగాలపై ఆంక్షలను ఎత్తివేయాలని మొదటి నుంచీ ఒత్తిడి చేస్తున్న ట్రంప్ ప్రభుత్వం రష్య�
PM Modi | వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. అందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తాజాగా స్పందించారు.