PM Modi | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మర్కాపురం జిల్లాలోని రాయవరం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతిచెందిన ఘటన తనను తీవ్ర దిగ్భ్�
PM Modi : ఇరాన్తో యుద్ధం జరుగుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఇరాన్ యుద్ధం సహా పశ్చిమాసియా పరిస్థితులు, హార్ముజ్ జలసంధి వంటి �
Bomb Threat : దేశంలోని ప్రముఖులను హతమారుస్తామంటూ ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తాకు ఒక బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దీంతో ఈ అంశంపై భద్రతా సిబ్బంది, అధికారులు దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టారు.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో రేపు అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆల్ పార్టీ మీటింగ్కు కేంద్ర సర్కారు సందేశం పంపింది. కోవిడ్ లాంటి పరిస్థితి ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని �
PM Modi : దేశంలో చమురు సరఫరా, ఎరువులు, విద్యుత్ వంటి అంశాలపై ప్రధాని మోదీ ఆదివారం కీలక భేటీ నిర్వహించనున్నారు. మోదీ అధ్యక్షతన పెట్రోలియం, చమురు, ఎరువులు, విద్యుత్ శాఖ మంత్రులతోపాటు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికార
PM Modi : భారత ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ప్రభుత్వాధినేతగా 8,391 రోజులు పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. అటు సీఎంగా, ఇటు ప్రధానిగా మోదీ ఈ ఘనత దక్కించుకున్నాడు.
దేశంలో అతి పెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు. కోల్కతాలో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో ఆమె ప్రసంగిస్తూ.. ‘దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు మోదీ.
Mamata Banerjee : దేశంలో అతిపెద్ద చొరబాటుదారుడు ప్రధాని మోదీయే అని విమర్శించారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బెంగాల్ రాజధాని కోల్కతాలోని రెడ్ రోడ్లో శనివారం జరిగిన ఈద్ ర్యాలీలో మమత పాల్గొన్నారు.
PM Modi | పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఇరాన్ అధ్యక్షుడు (Iran President) పెజెష్కియాన్ (Pezeshkian) తో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా రంజాన్ (Ramadan), పర్షియన్ నూతన సంవత్స నౌ�
Viral news | 'నా తండ్రి చక్కెర (Sugar) ఎక్కువగా తింటున్నాడని, ఆయనకు చక్కెర తినవద్దని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పాలి' అని ఓ ఇన్ఫ్లుయెన్సర్ రీల్ (Reel) చేశాడు. ఆ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ప్ర�
ఆరు నెలల క్రితం అస్పష్టమైన కారణాలపై జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసిన లద్దాఖ్ పర్యావరణ ఉద్యమకారుడు, విద్యాసంస్కర్త సోనమ్ వాంగ్చుక్ను విడుదల చేయాలని ఈనెల 14న కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం ఒకింత ఆశ్
PM Modi | నూతన సంవత్సరాది ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు హృదయపూర్వక �
PM Modi: రాజకీయాల్లో ఫుల్స్టాప్ ఉండదని ప్రధాని మోదీ అన్నారు. 59 మంది రాజ్యసభ సభ్యులు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఓ ఓపెన్ యూనివర్సిటీ లాంటిదని తన సందేశంలో పేర్కొన్నారు.