Vladimir Putin | రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ (Vladimir Putin) త్వరలో భారత్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 5-6 తేదీల్లో పుతిన్ న్యూఢిల్లీలో పర్యటించనున్నట్లు తాజా సమాచారం.
PM Modi | న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో బుధవారం జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా రూపొందించిన స
అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాలతో పాటు యూరప్లోని పలు ప్రాంతాల్లో వలసలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి. ఆస్ట్రేలియాలో వలసదారులకు వ్యతిరేకంగా జరిగిన భారీ ప్రదర్శన నిజానికి అన్ని దేశాలకు చెందిన వలసదారులక�
PM Modi | ఇజ్రాయెల్- హమాస్ల (Israel-Hamas) మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు కీలక ముందడుగు పడిన విషయం తెలిసిందే. గాజాపై ట్రంప్ ప్రణాళికను భారత్ (India) కూడా స్వాగతించింది.
Ind Vs Pak | ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్ను భారత్ చిత్తు చేసింది. ఐదు వికెట్ల తేడాతో దాయాది దేశాన్ని ఓడించి విజయం సాధించింది. గెలుపు అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోహ్సిన్ నఖ
Modi-Meloni | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని (Italian Prime Minister)జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించి ఆసియా కప్ను (Aisa Cup)లో టైటిల్ను సొంతం చేసుకున్న టీమ్ ఇండియాను (Team India) ప్రధాని మోదీ (PM Modi) అభినందించారు. యుద్ధ భూమిలోనూ, మైదానంలో ఫలితం ఒక్కటే అని పేర్కొన్నారు.
PM Modi | ప్రపంచ ఆర్థిక రంగం అస్థిరతను, అనిశ్చితిని ఎదుర్కొంటున్న తరుణంలో మిగతా దేశాల మాదిరిగానే మనం కూడా సొంత ఆర్థిక ప్రయోజనాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, స్వదేశీ ఉత్పత్తుల వాడకానికి పెద్దపీట వేయాలని ప్రధ�
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ల సంఘం సభ్యుడు రవి బగోటి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో �
టీవీకే పార్టీ బహిరంగ సభలో ప్రాణనష్టంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, కాం�
PM Modi | తమిళనాడులోని కరూర్లో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, నటుడు విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 31 మంది మృతి చెందినట్లుగా సమాచారం. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్ర�