Jai Shankar : 'ఆపరేషన్ సిందూర్' (Operation Sindoor) అంశంపై సోమవారం సభలో చర్చ సందర్భంగా విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ (Jai Shankar) మాట్లాడుతూ.. కాల్పుల విరమణలో అమెరికా జోక్యం లేదని తేల్చి చెప్పారు.
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్పై ఇవాళ లోక్సభలో చర్చ జరుగుతున్నది. రాత్రి 12 గంటల వరకు చర్చ కొనసాగనున్నది. రేపు మధ్యాహ్నం అమిత్ షాతో ఆ చర్చ పునర్ ప్రారంభం అవుతుంది. మంగళవారం రాత్రి ఏడు గంటలక
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై మండిపడ్డారు. మాల్దీవుల అధ్యక్షుడిని కౌగిలించుకునే ముందు ఆయన మతం ఏమిటని మీరు అడిగారా? అని ప్రశ్నించారు.
BJP And Tipra Motha Workers Clash | ప్రధాని మోదీ మన్ కీ బాత్ ప్రసారం సందర్భంగా బీజేపీ, మిత్రపక్షం పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. పలు బైకులు, కార్లు ధ్వంసమయ్యాయి. పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితి
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తమిళనాడు (Tamil Nadu) పర్యటనలో భాగంగా గంగైకొండ చోళపురం ఆలయాన్ని (Gangaikonda Cholapuram Temple) సందర్శించారు. ఆదివారం రాజేంద్ర చోళుడి జయంతి సందర్భంగా ఈ పర్యటన జరగడం విశేషం.
Mann ki Baat | ప్రధాని నరేంద్ర మోదీ నెలవారీ కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 124 ఎసిసోడ్లో జాతినుద్దేశించి మాట్లాడారు. విజ్ఞానం, క్రీడలు, సంస్కృతిక, భారత్ సాధించి విషయాలపై ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో భారత్లో చాలా విశ�
PM Modi | మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలా వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. కలాం గొప్ప శాస్త్రవేత్త, మార్గదర్శి, నిజమైన దేశభక్తుడని ప్రధాని పేర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) భారం అల్పాదాయ వర్గాలవారిపై తీవ్రంగా ఉంటున్నది. అదే సమయంలో సంపన్నులకు కార్పొరేట్ పన్ను రూపంలో వేలాది కోట్ల రూపాయల ప్రయోజనం దక్కుతున్నది.
ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద లక్షలాది మందికి ఆరోగ్య సేవలు అందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఊదరగొడుతున్నది.
పగ్గాలు చేపట్టింది మొదలు విదేశీ పర్యటనలకు ప్రధాని మోదీ అమితాసక్తిని కనబరుస్తూ వస్తున్నారు. దీంతో ఆయన విదేశీ పర్యటనలకు ప్రభుత్వం వెచ్చిస్తున్న వ్యయమూ అంతకంతకూ పెరిగిపోతుండటం విమర్శలకు దారి తీస్తున్నద
Monsoon Session | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఆపరేషన్ సిందూర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలపై పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించేందుకు అంగీకరించింది. ఈ రెండు అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తు�