West Bengal : పశ్చిమ బెంగాల్లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ దుస్సాహసానికి పాల్పడింది. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుతో దేశ రాజకీయ నిర్మాణాన్ని మార్చేందుకు యత్నించి, పరాభవం ఎదుర్కొన్నది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 2 శాతం కరవు భత్యాన్ని పెంచుతూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో డీఏ పెంపుతో పాటు భారత్ మేరీటైం ఇన్సూరె
PM Modi | మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు విషయంలో విపక్షాలు చాలా ప�
PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నోట్ల రద్దు, ఆర్టికల్ 370 రద్దు, లాక్డౌన్ లాంటి సంచలనాత్మక నిర్ణయాల సమయంలోనే మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించార
Lok Sabha : లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో పార్లమెంట్లో ఆమోదం పొందిన పాత బిల్లును అమలు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Delimitation | మహిళా బిల్లు పేరిట డీలిమిటేషన్ను చేపట్టాలన్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వ చర్యలు బ్యాక్ఫైర్ అయ్యాయి. శుక్రవారం నిర్వహించిన ఓటింగ్లో అవసరమైన మెజారిటీని సాధించలేక 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభ
Delimitation | కేంద్రంలోని బీజేపీ సర్కార్కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరిట నియోజకవర్గాల పునర్విభజన క్రతువును పూర్తి చేయాలనుకొన్న మోదీ-షా ద్వయానికి గట్టి షాక్ తగిలింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతున్నదని, వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సూచించారు.
ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలత