BrahMos Missile: సూపర్సోనిక్ బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులను ఇండోనేషియా కొనుగోలు చేయనున్నది. ఈ నేపథ్యంలో ఆ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఆ ఒప్పందంపై స�
IIM Bangalore : ఇండోనేసియాలో ఐఐఎం బెంగళూరు క్యాంపస్ ఏర్పాటుకానుంది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వెల్లడించారు. ప్రస్తుతం మోదీ ఇండోనేసియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇండోనేసియా ప్రె
PM Modi | భారత ప్రధాని (Prime Minister of India) నరేంద్ర మోదీ (Narendra Modi) మెల్బోర్న్ పర్యటన (Melborne tour) కు బయలుదేరడానికి కొద్ది రోజుల ముందు ఆయనను చంపేస్తామని ఆన్లైన్లో హత్య బెదిరింపు రావడం కలకలం రేపింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ఫెడరల్
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ వేళ.. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో.. వివిధ ఇంధన కంపెనీలు డీజిల్, పెట్రోల్పై సుమారు 75 వేల కోట్ల నష్టాన్ని చవిచూశాయని ప్రధాని మోదీ అన్నారు. ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరి�
ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్యూ)ల్లో వాటాల విక్రయం విషయంలో మోదీ సర్కార్ దూకుడు పెంచింది. గత కొన్నేండ్లుగా బడ్జెట్లో పెట్టుకున్న లక్ష్యాలకు దూరంగానే నిధుల సమీకరణ పరిమితమవుతుండటంతో ఈ ఆర్థిక సంవత్సరం ఎలాగ�
గ్రామీణ పేదలకు ఉపశమనంగా ఉన్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజీ నరేగా) వికసిత్ భారత్ గ్యారంటీ ఆఫ్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్-గ్రామీణ్ (వీబీ జీ రామ్ జీ)గా మార్చేసి పేదల ఊపిరిని తీయడా
PM Modi | భారత పర్యటన (India Tour) కు వచ్చిన జపాన్ ప్రధాని (Japan PM) సనాయె తకాయిచి (Sanae Thakaichi) ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సాదరంగా ఆహ్వానించారు. గురువారం ఇరువురు నేతలూ సంయుక్త మీడియా సమావేశం (Media Conference) లో పాల్గొన్నారు. ఈ సందర్భంగ
India-Japan : ఇండియా-జపాన్ మధ్య వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. ఈ మేరకు రాబోయే పదేళ్లలో ఇరు దేశాల మధ్య 10 ట్రిలియన్ యెన్ల (దాదాపు 6 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడులు లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు భారత ప్�
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బొద్దింకలు చేపట్టిన ఆందోళన నుంచి జరుగుతున్న వరుస పరిణామాలు చూద్దాం. తాజాగా అయోధ్య రామాలయ వ్యవహారాల్లో అక్రమాలు బయటపడ్డాయి.
PM Sanae Takaichi : జపాన్ ప్రధాని సనాయే తకైచి ఇండియాలో పర్యటించనున్నారు. ఆమె జూలై 1 నుంచి 3 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీతో భేటీ అవుతారు. జపాన్, ఇండియా మధ్య ద్వైపాక్షిక, వాణిజ్య, వ్యాపార, సాంకేతిక �
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గ్గరిటా, బీహార్ గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ను భారత ప్రభుత్వం పంపనున్నట్టు ప్రభుత్వ వర్గాలు సోమవారం ఇం�
‘స్వయంగా నేను అవినీతికి పాల్పడను. ఇతరులు అవినీతి చేయడానికి అంగీకరించను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో తరచూ చెప్తుంటారు. ‘పని చేయని, అవినీతికి పాల్పడిన అధికారులతో నిర్బంధ పదవీ విరమణ చేయించడాని�