Dharmendra | బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు.
జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్బర్గ్లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే.
బీమా రంగంలోకి విదేశీ పెట్టుబడులకు ఇక లైన్క్లియర్ అయింది. గతంలో 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించిన నరేంద్ర మోదీ సర్కార్ ఇక నుంచి 100 శాతం ఎఫ్డీఐలకు పచ్చజెండా ఊపింది.
Modi-Meloni | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఇటలీ ప్రధాని (Italian Prime Minister) జార్జియా మెలోనీ (Giorgia Meloni) మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చాటింపు వేసుకున్నారు.
Nitish Kumar | బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ (Nitish Kumar) రాష్ట్ర ముఖ్యమంత్రిగా (Bihar CM) నేడు ప్రమాణ స్వీకారం చేశారు.
PM Kisan | రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పీఎం-కిసాన్ (PM Kisan) నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం కింద 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు.
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తి (Puttaparthi)లో పర్యటిస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా (Sri Sathya Sai Baba) శత జయంతి వేడుకలకు హాజరయ్యారు.
PM Modi | భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేడు పుట్టపర్తికి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. శ్రీ సత్యసాయి బాబాతో ఉన్న సంబంధాలను నెమరేసుకున్నా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గింది. రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగిస్తున్నందుకు 50 శాతం ప్రతీకారం సుంకాలు విధించిన అమెరికా నుంచి 2026లో ఏడాదిపాటు వంటగ్య�
దశాబ్ద కాలానికి పైగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి పరిపాలనలో దేశ ఆర్థిక స్థితి దిగజారిందని, అభివృద్ధి, సంక్షేమం అడుగంటిందని గణాంకాలు, అంతర్జాతీయ సూచీలు తెలియజేస్తున్నాయి. అత్యధిక కాలం పదవిలో కొనసా�
PM Modi | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు �
బీహార్లో (Bihar) ఎన్డీఏ కూటమి 202 సీట్లతో ఘన విజయం సాధించింది. దీంతో ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ (Nitish Kumar) 10వ సారి పగ్గాలు చేపట్టనున్నారు. ఈ నెల 20న (గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.