పేద, మధ్య తరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలకు అత్తెసరు నిధులను కేటాయించారంటూ నిరుడు కూడా మోదీ ప్రభుత్వంపై పెద్దయెత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.
Budget 2026 : కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026 బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ఇది మనం కలగంటున్న వికసిత్ భారత్ 2047కు సరైన దిశను చూపే బడ్జెట్ అని �
Darbhanga AIIMS | సుమారు 187 ఎకరాల స్థలంలో రూ.1,264 కోట్ల అంచనాతో పదేండ్ల క్రితం నిర్మాణం ప్రారంభించిన బీహార్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)-దర్భంగా కేవలం మెయిన్గేట్ పిల్లర్ నిర్మ
PM Modi | బడ్జెట్ సమావేశాల (Budget session) నేపథ్యంలో ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఇవాళ (గురువారం) పార్లమెంట్ (Parliament) ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా యూరోపియన్ యూనియన్ (EU) తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం �
Grok | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ (X) ఏఐ టూల్ గ్రోక్ (Grok AI) పై తాజాగా మరో వివాదం చెలరేగింది. రిపబ్లిక్ డే సందర్భంగా మాల్దీవుల నుంచి వచ్చిన శుభాకాంక్షల సందేశా�
India-EU : ఇండియా-ఈయూ (యురోపియన్ యూనియన్) మధ్య భారీ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఇది చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ప్రధాని మోదీ అభివర్ణించారు.
PM Modi | ప్రజాస్వామ్య ప్రక్రియల్లో యువత భాగం కావాలని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవడం కేవలం దేశ ప్రజల హక్కు మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మనకు ఉన
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
LIC | ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని విచ్ఛిన్నం చేయడానికి కేంద్రం కార్యాచరణను సిద్ధం చేస్తుందన్న వార్తలపై అటు ఎల్ఐసీ వర్గాలు, ఇటు ఆర్థిక నిపుణులు ఆగ్�
LIC | ‘69 ఏండ్ల చరిత్ర.. లక్ష మంది ఉద్యోగులు.. దేశవ్యాప్తంగా రూ. 56 లక్షల కోట్లకు పైగా ఆస్తులు.. కోట్లాది మంది పాలసీదారులు.. అత్యంత శక్తివంతమైన గ్లోబల్ ఇన్సూరెన్స్ బ్రాండ్ జాబితాలో మూడో ర్యాంకు.. ద్రవ్య నిల్వల్�
PM Modi | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మరో పథకం లక్ష్యం చేరకుండానే నీరుగారిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2021 అక్టోబర్లో అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ) ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ
Amrit Bharat Express: కేరళ రూట్లో కొత్త రైలు వచ్చేసింది. తిరువనంతపురం-చర్లపల్లి మధ్య అమృత్భారత్ రైలు ప్రారంభమైంది. ఇవాళ ప్రధాని మోదీ ఆ రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చర్లపల్లి నుంచి ప్రతి మంగళవా�
PM Modi | భారతీయ జనతా పార్టీ కొత్త జాతీయ అధ్యక్షుడి (BJP national president)గా నితిన్ నబిన్ (Nitin Nabin) ఇవాళ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.