దేశ విద్యార్థులు మూడు ప్రధాన డిమాండ్లను సాధించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కీలక ప్రకటనలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో మరో వీడియో విడుదల చేశారు. పరీక్షల్లో సంస్కరణల కోసం ప్రముఖ సాంకేతిక నిపు�
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఏదో సాధించినట్టు, విద్యావ్యవస్థ ప్రక్షాళన అయిపోతుందని భావించడం అమాయకత్వమే అవుతుంది. విద్యావ్యవస్థలో దిగజారుతున్న ప్రమాణాలు, ప్రశ్నపత్రాల లీకేజీలకు కారణం మంత్రి పదవిలో క
విద్యార్థుల ఉద్యమంతో మోదీ కుర్చీ కిందికే మంటస్తుందని భయపడినట్టు కనవడ్తాంది. నీట్ పేపర్ లీక్ మీద గొంతెత్తి రోడ్లెక్కిన విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసులు చేసిన లాఠీచార్జ్ చూస్తే.. పగపట్టినట్టు పడ్డారు
దేశంలో సుమారు నెలరోజులుగా కొనసాగుతున్న నీట్ లీకేజీ నిరసనలపై చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులపై మన దేశంలో కాబట్టి లాఠీచార్జీ మాత్రమే చేశారని, ఇతర దేశాల్లోనైతే క
Dharmendra Pradhan: తన రాజీనామా లేఖను ప్రధాని మోదీకి పంపినట్లు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. 10 రోజుల నుంచి జరిగిన పరిణామాలు తనను దుఖ్కానికి గురి చేశాయన్నారు. భారత యువశక్తియే ఈ దేశానికి
కేంద్రవిద్యాశాఖ మంత్రి రాజీనామా చేయకపోతే తాము ప్రధాని మోదీ రాజీనామాను డిమాండ్ చేస్తామని సీజేపీ అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అన్నారు. ప్రధాన్ రాజీనామా చేయడం కుదరదని ప్రభుత్వ వర్గాలు తెలిపిన నేపథ్యంలో �
ఢిల్లీలో విద్యార్థులు, యువతపై కేంద్రం ప్రదర్శించిన దాష్టీకాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమానికి యువ తరంగం పోటెత్త�
నీట్ పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యారంగంలో సంస్కరణలు తేవాలని, మెరుగైన పరీక్షల విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, యువతపై కేంద్రం ప్ర�
ప్రధాని మోదీపై నటుడు ప్రకాష్ రాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఎం మోదీ విడుదల చేసిన ఒక ఓ వీడియో ప్రకటనను ఉద్దేశిస్తూ, ప్రకాశ్ రాజ్.. ‘ఆయన భయపడ్డారని’ వ్యాఖ్యానించడంతో సోషల్ మీడియాలో వివాదం చెలరేగి�