మోదీ సర్కారు హయాంలో ‘లీకేజీ’లు ఆగడం లేదు. బీజేపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకునే ప్రీమియం వందేభారత్ రైళ్లలోనూ నీళ్లు లీక్ అవుతున్నాయి. ఢిల్లీ-వారణాసి మధ్య మంగళవారం ప్రయాణిస్తున్న ఓ రైలు కోచ్లో నీళ్లు ల�
PM Kisan | ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 17వ విడత నిధులను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సాయంత్రం ఉత్తరప్రదేశ్ వారణాసిలోని కిసాన్ సదస్సులో రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ప్రధానిగా మూడోసారి మోదీ పదవ�
Rahul Gandhi: వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. వారణాసిలో ఆయన ఓడిపోయేవారన్నారు. అయోధ్యలో బీజేపీ ఓడిపోయిందని, ద్వేషం.. హింసకు చోటు ల�
ప్రధానమంత్రి మోదీకి వారణాసి ఓటర్లు ఝలక్ ఇచ్చారు. 2014లో 3.71 లక్షలు, 2019లో 4.79 లక్షల భారీ మెజారిటీతో విజయం సాధించిన మోదీకి ఈ ఎన్నికల్లో మాత్రం మెజారిటీ భారీగా తగ్గిపోయింది. 1.52 లక్షల మెజారిటీ మాత్రమే ఆయన దక్కించుక�
PM Modi: వారణాసి నియోజకవర్గంలో ప్రధాని మోదీ లీడింగ్లోకి వచ్చేశారు. తొలుత వెనుకంజలో ఉన్న ఆయన.. రౌండ్ మారడంతో టాప్ గేర్లోకి వచ్చేశారు. ప్రస్తుతం 600 ఓట్ల తేడాతో మోదీ ఆధిక్యంలో ఉన్నారు. అజయ్ రాయ్ వ�
PM Modi : ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. వారణాసి నుంచి ఆయన లోక్సభకు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ .. ముందంజలో ఉన్నారు.
లోక్సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. సుదీర్ఘంగా సాగుతున్న లోక్సభ ఎన్నికల్లో చివరిదైన ఏడో దశలో ఏడు రాష్ర్టాలు, ఒక కేంద�
Amit Shah | ఉత్తరప్రదేశ్ వారణాసి (Varanasi)లోని ప్రఖ్యాత కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని (Kashi Vishwanath Temple) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) సందర్శించారు.