Siddharthnagar | ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్లో (Siddharthnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్నగర్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడ
CM KCR | సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.
CM KCR | దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో
ఇప్పటివరకూ మనం నగల దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు చూశాం. కానీ ఇది వెరైటీ దొంగతనం. ఆభరణాలు కొనేందుకు వెళ్లిన ఓ మహిళ.. ఆ షాపు యజమాని కంటపడకుంగా చిన్న బంగారు ఉంగరాన్ని మింగేసింది. ఇ�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�
లక్నో : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయంలో పలు నగరాల పేర్ల మార్పు కొనసాగుతున్నది. ఇప్పటికే యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మార్చింది. తాజ�
లక్నో : ఓ ఇంటి ఆవరణలోని బాత్రూమ్లో ఒకట్రెండు కాదు.. 60 పాములు బయటపడ్డాయి. ఈ పాములను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జి�
లక్నో : ఓ ఇంట్లో ఒకట్రెండు నాగుపాములు కాదు.. ఏకంగా 90 నాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాత మట్టికుండను తెరిచి చూడగా పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ అంబేద్క
రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్�
లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపి�
Yamuna Expressway | ఉత్తరప్రదేశ్లోని మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway) మథుర వద్ద వ్యాగనార్ కారు మరోఆ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక
లక్నో : అతనో కామాంధుడు.. ఒకరిద్దర్నీ కాదు.. ఏకంగా వందల మంది మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. అది కూడా 36 జిల్లాలకు చెందిన మహిళలను, యువతులను లైంగికంగా వేధించాడు. ఆ కామాంధుడి ఆగడాల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్