అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రెండవ దశ పనుల్లో భాగంగా ఇవాళ రామాలయానికి చెందిన గర్భగుడి నిర్మాణం కోసం పనులను ప్రారంభించారు. ఆ రాష్ట్ర సీఎం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును అంబులెన్స్ ఢీకొన్న ఘటనలో ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీకి వెళ్లి హెల్త్ చెకప్ చేసుకుని వస్తున్న ఆరుగురు ఆ ప్రమ�
వారణాసిలోని జ్ఞాన్వాపీ, మథురలోని షాహీఈద్గా వివాదాలు కోర్టులకు చేరిన వేళ.. ఉత్తరప్రదేశ్ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌదరి దేవుళ్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుళ్ల కారణంగానే భారత్ ప్రపంచ శక్తి కేంద్రం
లక్నో : ఉత్తరప్రదేశ్ అయోధ్యలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్ర�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలకు రక్షణ కరువైంది. లైంగికదాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఓ బాధితురాలు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యకు యత్నించింది
Siddharthnagar | ఉత్తరప్రదేశ్లోని సిద్ధార్థ్నగర్లో (Siddharthnagar) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్నగర్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడ
CM KCR | సీఎం కేసీఆర్తో సమాజ్వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ సమావేశం ముసింది. రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ సమావేశంలో ఇరువు నేతలు పలు జాతీయ అంశాలపై చర్చించుకున్నారు.
CM KCR | దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్.. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్తో భేటీ అయ్యారు. ఢిల్లీలోని కేసీఆర్ నివాసంలో
ఇప్పటివరకూ మనం నగల దొంగతనానికి సంబంధించిన అనేక వీడియోలు చూశాం. కానీ ఇది వెరైటీ దొంగతనం. ఆభరణాలు కొనేందుకు వెళ్లిన ఓ మహిళ.. ఆ షాపు యజమాని కంటపడకుంగా చిన్న బంగారు ఉంగరాన్ని మింగేసింది. ఇ�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నుంచి కొత్త మదర్సాలకు నిధులు ఇవ్వకూడని ఆ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం ఆదిత్యనాథ్ అధ్యక్షతన నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర మంత�
లక్నో : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయంలో పలు నగరాల పేర్ల మార్పు కొనసాగుతున్నది. ఇప్పటికే యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మార్చింది. తాజ�
లక్నో : ఓ ఇంటి ఆవరణలోని బాత్రూమ్లో ఒకట్రెండు కాదు.. 60 పాములు బయటపడ్డాయి. ఈ పాములను చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్ జి�
లక్నో : ఓ ఇంట్లో ఒకట్రెండు నాగుపాములు కాదు.. ఏకంగా 90 నాగుపాములు బయటపడ్డాయి. ఇంట్లోని పాత మట్టికుండను తెరిచి చూడగా పాములు కనిపించడంతో ఆ ఇంటి యజమాని షాక్కు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్ అంబేద్క