ఉత్తరప్రదేశ్లో దళితులపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, అమేథీ జిల్లాలోని జామోలో 15 ఏండ్ల దళిత బాలికపై ఓ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Mulayam Singh Yadav | ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అంది
Ravan effigy burning:దసరా రోజున రావణ దహనాన్ని దేశమంతా వేడుకగా నిర్వహించే విషయం తెలిసిందే. ఇక యూపీలోని ముజాఫర్నగర్లో ఈ వేడుక రివర్స్ అయ్యింది. రావణుడి భారీ దిష్టబొమ్మకు నిప్పు అంటించిన సమయంలో.. ఆ �
ఈ గ్రామస్తులు ఈ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నింటిలో సాధారణంగా ఉంటారు. రాక్షస రాజు రావణాసురుడ్ని వారు ఆరాధిస్తారు. సుమారు 5,500 మంది గ్రామస్తులు రావణుడి వారసులుగా చెప్పుకుంటారు.
Mulayam Singh Yadav | సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వి�
Durga Puja Pandal | ఉత్తరప్రదేశ్లోని భదోహిలో దుర్గామాత పూజ (Durga Puja Pandal) సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ముగ్గురు మృతిచెందగా, మరో 60 మంది గాయపడ్డారు.
Petrol Pump Owner | కారులో ఇంధనం పోయించుకొని పోయించుకొని.. అదే బంకు యజమానిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారు నలుగురు దుండగులు. బంకు సిబ్బంది చొరవతో బంకు యజమాని కిడ్నాప్ నుంచి తృటిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలి�
నేరం చేసినవారు జైలుకు వెళ్లి చిప్పకూడు తినడం సాధారణం. కానీ కొందరు ఉత్తరాది రాజకీయ నాయకులు జైలులో పెట్టే చిప్పకూడు ఇంటికి తెప్పించుకొని లొట్టలు వేసుకుంటూ ఆరగిస్తున్నారట.
Akhilesh Yadav | సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడిగా అఖిలేష్ యాదవ్ మరోసారి ఎన్నికయ్యారు. లక్నోలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ఈ విషయాన్ని ప్రకటించారు. 2017 నుంచి పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్న అఖిలేష్.. అంతకు