లక్నో : ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ మలుపు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఎస్యూవీ, బస్సు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందగ�
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను పొరుగుంటి వారు రూ.లక్ష విక్రయించారంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే విషయం వె�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఘజియ�
న్యూఢిల్లీ: లఖింపూరీ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీల�
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.
‘బదిలీ కావాలా? అయితే ఒక్క రాత్రికి నీ భార్యను పంపు’ అని ఓ క్లర్క్ను సీనియర్ అధికారి వేధింపులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితుడు నిప్పటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్ర
నోయిడా : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని సెక్టార్ 93-ఏలో అక్రమంగా నిర్మించిన సూపర్టెక్ ట్విన్ టవర్స్ కూల్చివేత కోసం ఆదివారం ట్రయల్ బ్లాస్ట్ నిర్వహించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో పెద్ద శబ్దంతో పేలుడు సంభవ�
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ప్రతిపాదన.. తదితర అంశాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆదివారం స్పందించారు. అ�
లక్నో: ఆశారాం బాపు ఆశ్రమం లోపలున్న కారులో అదృశ్యమైన బాలిక మృతదేహం లభించింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 5న ఇంటి బయట ఆడుకుంటున్న 14 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లి ముగ్గ�
లక్నో: యూపీలో ముస్లిం మహిళలకు వార్నింగ్ ఇచ్చాడు ఓ స్వామీజీ. సీతాపూర్ జిల్లాలో ఓ మసీదు ముందే ఆయన ఈ హెచ్చరికలు చేశాడు. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మైకులో ప్రజల్ని
లక్నో : సొంత అత్తవారింటికే కన్నం పెట్టింది ఓ కోడలు. ఇంట్లో వారందరికీ తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చి.. వారంతా నిద్రలోకి జారుకోగానే.. ఇంట్లో విలువైన ఆభరణాలన్నింటితో పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకు�
లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే,
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతిగా ఉన్న గోరఖ్నాథ్ ఆలయం వద్ద ముస్లిం వ్యక్తి హంగామా సృష్టించాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా కొడవలితో వారిపై దాడి చేసేందుకు య�