లక్నో : ఉత్తర ప్రదేశ్లో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నది. ఎన్నికల్లో బంపర్ విజయం సాధించగా.. ప్రభుత్వ ఏర్పాటుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కసరత్తు చేస్తున్నారు. కేబినెట్ బెర్తుల విషయంప�
ముంబై: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు కేంద్ర దర్యాప్తుసంస్థలు సహకరించాయని శివసేన ఆరోపించింది. ఇందుకు ఉదాహరణే మాయావతి అని పేర్కొంది. ‘ఉత్తరప్రదేశ్ను గతంలో మాయావతి పాలించారు. పులిల�
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపబోదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ పార్టీ నేత మాయావతి మాట్లాడారు. బీఎస్పీ అంచనాలకు �
లక్నో: గోరఖ్పూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. 1985 తర్వాత యూపీలో వరుసగా రెండోసారి బీజేపీ పార్టీ తమ ప్రభుత్వాన�
లక్నో: నిర్బల్ ఇండియన్ షోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్) పార్టీ.. ఉత్తరప్రదేశ్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కన్నా బెటర్గా నిషాద్ పార్టీ పర్ఫార్మ్ చేస్తున్నట్లు తెలుస్తో�
Uttar Pradesh | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
ఎక్కడైనా కార్లు, బైకులు అర్ధంతరంగా ఆగిపోయాయనుకోండి. ఏం చేస్తాం? ఎవరో ఒకరి సాయం తీసుకొని బండిని కొంచెం ముందుకు నెట్టించుకొని మళ్లీ స్టార్ట్ చేసుకుంటాం కదా. అచ్చం అలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రైలున�