లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు ప్రతిపాదన.. తదితర అంశాలపై బీఎస్పీ అధినేత్రి మాయావతిపై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్ ఆదివారం స్పందించారు. అ�
లక్నో: ఆశారాం బాపు ఆశ్రమం లోపలున్న కారులో అదృశ్యమైన బాలిక మృతదేహం లభించింది. ఉత్తరప్రదేశ్లోని గోండా జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఈ నెల 5న ఇంటి బయట ఆడుకుంటున్న 14 ఏండ్ల బాలిక అదృశ్యమైంది. దీంతో బాలిక తల్లి ముగ్గ�
లక్నో: యూపీలో ముస్లిం మహిళలకు వార్నింగ్ ఇచ్చాడు ఓ స్వామీజీ. సీతాపూర్ జిల్లాలో ఓ మసీదు ముందే ఆయన ఈ హెచ్చరికలు చేశాడు. ఖైరాబాద్ పట్టణంలో ఓ జీపులో ప్రచారం నిర్వహిస్తున్న ఆయన మైకులో ప్రజల్ని
లక్నో : సొంత అత్తవారింటికే కన్నం పెట్టింది ఓ కోడలు. ఇంట్లో వారందరికీ తినే ఆహారంలో మత్తు మందు ఇచ్చి.. వారంతా నిద్రలోకి జారుకోగానే.. ఇంట్లో విలువైన ఆభరణాలన్నింటితో పరారైంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకు�
లక్నో, ఏప్రిల్ 5: అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సకుల్ ప్రజాపతి అనే వ్యక్తి తోపుడు బండిపై స్వయంగా మూడు కిలోమీటర్ల దూరంలో దవాఖానకు తీసుకెళ్లిన ఘటన బీజేపీ పాలిత యూపీలోని బాలియా జిల్లాలో జరిగింది. అయితే,
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మఠాధిపతిగా ఉన్న గోరఖ్నాథ్ ఆలయం వద్ద ముస్లిం వ్యక్తి హంగామా సృష్టించాడు. అక్కడ సెక్యూరిటీగా ఉన్న పోలీసులు అతడ్ని అడ్డుకోబోగా కొడవలితో వారిపై దాడి చేసేందుకు య�
న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్
అంబులెన్స్ అంటే ఆపద సమయాల్లో మనల్ని దవాఖానకు చేర్చేది. అందుకే అంబులెన్స్ కనిపిస్తే అందరం దారిస్తాం. అంబులెన్స్కు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు. సంబంధిత అధికారులతోపాటు అంబులెన్స్ డ్రైవర్ల�
ఓ వైపు సీఎంగా యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం ప్రమాణం చేస్తుండగానే సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి, ఆయన మంత్రి వర్గ బృందానికి అఖిలేశ్ శ�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.