లక్నో : ఓ తండ్రి, తన ఇద్దరు కుమారులు రాత్రికి రాత్రే ధనవంతులు కావాలనుకున్నారు. అందుకు పథకం ప్రకారం ముందుకు వెళ్లారు. అత్యాశకు వెళ్లిన వారు అడ్డంగా బుక్కయ్యారు. వారి మోసం వెలుగులోకి రావడంతో గ్�
అన్ని ఠాణాల్లో సైబర్ విభాగాలు అధిక శాతం అంతర్రాష్ట్ర నేరగాళ్లే అక్కడికి వెళ్లి మరీ అరెస్టులు సంచలనాత్మక కేసులెన్నో పరిష్కారం హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): నేషనల్ క్రైం రికార్డ్స్ �
లక్నో: ఉత్తర ప్రదేశ్లో పరువు హత్య వెలుగుచూసింది. ప్రేమికులైన ముస్లిం యువతి, దళిత యువకుడ్ని ఆమె కుటుంబ సభ్యులు హత్య చేశారు. యూపీలోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రుధౌలీ ప్రాంతంలోని గ్రామానికి చెందిన 19
నీళ్లలో ఉండే మొసలి మీ ఇంటి ముందు ప్రతక్ష్యమైతే ఎలా ఉంటుంది? వామ్మో అని అనుకుంటున్నారా? ఉత్తరప్రదేశ్లోని శివకుటి గ్రామస్తులకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఇటీవల కురిసిన వర్షాలకు నివాస ప్రాం
Tractor | ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. 24 మందితో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నదిలో పడిపోయింది. దీంతో ఒకరు మృతిచెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు.
యూనిఫామ్ ధరించలేదనే సాకుతో మాజీ గ్రామ పెద్ద దుశ్చర్య బీజేపీ పాలిత యూపీలో ఘటన భదోహి (యూపీ), ఆగస్టు 23: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో దళితులపై ఆగడాలు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. యూనిఫామ్ ధర�
లక్నో: బీజేపీ పాలిత ఉత్తర ప్రదేశ్లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఒక దళిత వ్యక్తిని గ్రామ పెద్ద చెప్పుతో కొట్టాడు. మరో వ్యక్తి కూడా అతడ్ని కొట్టాడు. అంతే గాక కులం పేరుతో దూషించడంతోపాటు చంపుతామని అతడ్ని
Lucknow | ఉత్తరప్రదేశ్లోని లక్నోలో( Lucknow) అర్ధరాత్రి భారీ భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున 1.12 గంటల సమయంలో లక్నోలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS)
ఫిల్బిత్: ఉత్తరప్రదేశ్లో ఓ ఎస్ఐ, కానిస్టేబుల్ నాగిని డ్యాన్ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ తర్వాత ఆ ఇద్దరూ తన్మయత్వంతో నాగిని నృత్యం చేశారు. ఫిలిబిత్లోని పురాణ�
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�
లక్నో : ఉత్తరప్రదేశ్ మెయిన్పురిలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. ఇంట్లో ఇద్దరితో పాటు లారీలో ఉ�
న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ నోయిడాలోని 40 అంతస్తుల ట్విన్ టవర్స్ను ఈ నెల 28న కూల్చివేయనున్నారు. ఈ మేరకు కూల్చివేతకు అవసరమైన 325 కిలోల పేలుడు పదార్థాలను శనివారం నోయిడాకు తరలించారు. నోయిడా అథారిటీ పర్యవేక్షణ�
రద్దీగా ఉన్న ఓ రోడ్డు డివైడర్ మీద కానిస్టేబుల్ మనోజ్ కుమార్ చేతిలో ఓ ప్లేట్ పట్టుకొని కూర్చున్నాడు. పళ్లెంలోని రోటీ, అన్నం, పప్పుని దారినపోతున్న అందరికీ చూయిస్తూ ఏడుస్తున్నాడు. ‘భాయ్.. ఈ ఫుడ్ను కుక
ఒకేసారి రెండు వాయిదాలు విడుదల చేసిన ఆర్థిక శాఖ తెలంగాణకు 2,452 కోట్లు,యూపీకి రూ.20,928 కోట్లు హైదరాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): కేంద్ర పన్నుల నుంచి రాష్ర్టాలకు రావాల్సిన వాటాను బుధవారం విడుదల చేశారు. రాష్ర్ట�