లక్నో: కూతురి ప్రేమ వ్యవహారంపై తండ్రి ఆగ్రహించాడు. ఆమె హత్య కోసం ఒక వ్యక్తికి లక్ష సుపారీ ఇచ్చాడు. అయితే ఈ విషయం బయటపడటంతో పోలీసులు ఆ తండ్రితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఉత్తర ప్రదేశ్లోని మీరట్ జ�
మధ్యాహ్న భోజన పథకంపై యోగి సర్కారు శీతకన్ను మూడు నెలలుగా నిధుల విడుదలను నిలిపేసిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లింపు పిల్లల ఆకలి బాధలు చూడలేక సొంత డబ్బు వెచ్చిస్తున్న టీచర్లు లక్�
ఉత్తరప్రదేశ్లోని మైన్పురీ జిల్లాలో ఉన్న ఇసాన్ నదిలో ఓ పెద్ద రాయి నీటిపై తేలుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ రాయిపై హిందీలో ‘రామ్' అని రాసి ఉన్నది. జూలై 30న చేపల వేటకు వెళ్లిన
గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బ�
దేశవ్యాప్తంగా జిల్లాకోర్టుల్లో 4 కోట్ల పెండింగ్ కేసులు కోటి కేసులు ఐదేండ్లకుపైగా పెండింగ్లో లక్ష కేసులు మూడు దశాబ్దాలుగా కోర్టుల్లోనే న్యాయవ్యవస్థలో సిబ్బంది కొరతే కారణం ఉత్తరప్రదేశ్ కోర్టుల్లో అ
Road Accident | ఉత్తరప్రదేశ్లోని బందా జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా – ఆటో ఢీకొట్టుకోగా.. ఆరుగురు దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఏడు, పదేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులున
ఆరేండ్లలో దేశంలో నమోదైన మరణాలు సగటున కోటి జనాభాకు 85 కస్టడీ డెత్స్ యూపీ టాప్.. రెండేండ్లలో 952 మంది మృతి లోక్సభలో వివరాలు వెల్లడించిన కేంద్రం న్యూఢిల్లీ, జూలై 27: కస్టడీలో ఉన్నవారు అర్ధాంతరంగా కడతేరుతున్నా
లక్నో: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. ఉత్తర ప్రదేశ్లో రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను బుధవారం గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. �
ఇప్పటికే పలు రాష్ర్టాల్లో వెలుగుచూసిన ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ఉత్తరప్రదేశ్లోనూ కలకలం రేపింది. బరేలీ జిల్లా ఫరీద్పూర్లోని ఓ పందుల పెంపక కేంద్రంలో ఈ ఫీవర్తో 20 పందులు మరణించాయి
Purvanchal Expressway | ఉత్తరప్రదేశ్లోని పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వేపై (Purvanchal expressway) ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బారాబంకి జిల్లాలోని
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ఉత్తరప్రదేశ్లోని లక్నో పబ్లో ఓ వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న యువతులు చితకబాదారు. ఈ ఘటన అన్ప్లగ్డ్ కేఫ్ వెలుపల అర్థరాత్రి జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ అవుతోం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలోగల ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీ విశ్వనాథ ఆలయ గర్భగుడిలో భక్తులకు, ఆలయ సిబ్బందికి మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలు ఒకరినొకరు తోసుకున్నాయి. ఈ ఘటన ఈ ఘటన శనివారం సాయం�
తెలంగాణకు 10,50 లక్షల మెట్రిక్ టన్నులు నామా ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానం హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్
Lightning | ఉత్తరప్రదేశ్లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి ప్రకోపానికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొరోజులో డజనుకుపైగా మంది బలయ్యారు. బుధవారం పిడుగుపాటు వల్ల 14 మంది మృతిచెందారని