లక్నో : ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్స్టేషన్ పరిధిలోని మహుల్నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అదీ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హోర్డింగ్స్ ఏ ర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జాతీయ
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
లక్నో: కోవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు రోజు వారి ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నై
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
Uttar Pradesh | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్�
ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో నిర్వహించిన విజువల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ వివాదానికి దారి తీసింది. విజువల్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్రేష్ కుమా
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
లక్నో: కారులో వ్యక్తులున్నప్పటికీ దానిని క్రేన్తో లాక్కెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. కారు డ్రైవర్ సునీల్, తన స్నేహితుడితో కలిసి �