ఉత్తరప్రదేశ్లో ఓ వ్యక్తి ల్యాండ్ మాఫియాకు వ్యతిరేకంగా 27 ఏండ్ల నుంచి పోరాడుతున్నాడు.
షామ్లి జిల్లాలోని తన గ్రామంలో భూమి కబ్జాకు గురవుతుండటంతో విజయ్ సింగ్ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, 1996 నుంచి ముజఫర్నగర్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నా ఇప్పటికీ కొనసాగుతున్నది.