CITU Rally | కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక, వ్యవసాయ విధానాలను నిరసిస్తూ సీఐటీయూ , వ్యవసాయ కార్మిక సంఘం తాండూర్లో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించింది.
Mohan Bhagwat | నిరసనలు తెలపడం వల్ల ‘జెన్-జెడ్’ దేశవ్యతిరేకులు లేదా దేశద్రోహులు కారని రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ‘జెన్ జెడ్’ మన వాళ్లని, వారు నిరసన తెలుపుతుంటే వార�
భీమ్గల్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కఠోర దీక్షకు పూనుకోగా, ప్రభుత్వం కక్షగట్టి విఫలం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చే�
ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం చేస్తున్న సర్కారు తీరుతో కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. 40 రోజుల క్రితం కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా సర్కారు నిర్ల�
ఆశ కార్యకర్తలు అంటేనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చులకనగా చూస్తున్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒకరి చొప్పున నియమితులైన వీరికి వేతన స్థిరీకరణ అనేది లేదు. నెలంతా కష్ట పడితే రూ.9 వేలు మాత్రమే ఇస్తున్నారు.
గ్రేటర్లో ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల విలీనం అవ్వనున్న నేపథ్యంలో కాంట్రాక్టర్లు కార్పొరేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయాల్లోనే తిష�
మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లిలో యూరియా కోసం రైతులు కొట్టుకున్నారు. ఈ ఘటనలో గోపాల్రెడ్డి అనే రైతుతో పాటు పలువురు అన్నదాతలకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం చోటుచేసుకుం
Chalo Armor | శక్కర్ నగర్ : గ్రామాల్లో కులవృత్తులపై వేటు వేసే విధంగా గ్రామ అభివృద్ధి కమిటీలు చేస్తున్న దౌర్జన్యాలకు నిరసనగా ఈనెల 29న చలో ఆర్మూర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు దేగాం యాద
Patna DM slaps BPSC aspirant | పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రం లీక్ అయ్యిందని అభ్యర్థులు ఆరోపించారు. ఒక పరీక్షా కేంద్రం వద్ద నిరసన చేపట్టారు. అక్కడకు చేరుకున్న జిల్లా కలెక్టర్ ఒక అభ్యర్థి చెంపప�
TDP | ఏపీలో కూటమి జాబితా రెండు పార్టీల్లో చిచ్చును రేపుతుంది. స్థానికులకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులకు టికెట్ ఇస్తే సహించేది లేదంటూ నిరసనలు తెలుపుతున్నారు.
Fishermens Protest | సముద్రంలోకి వ్యర్ధాలకు విడుదల చేయవద్దని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటలో వందలాది మత్స్యకారులు (Fishermens) రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు.
farmers protest | నిరసనలో పాల్గొన్న వృద్ధ రైతు గుండెపోటుతో మరణించాడు. పంజాబ్-హర్యానా సరిహద్దు ప్రాంతమైన శంభులో ఈ సంఘటన జరిగింది. కనీస మద్దతు ధరతోపాటు పలు డిమాండ్ల సాధన కోసం రైతులు మరోసారి పెద్ద ఎత్తున నిరసనకు ఢిల్ల
Cop Attacked | కొత్త నేర చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న లారీ డ్రైవర్లు ఒక పోలీస్పై దాడి చేశారు. (Cop Attacked) కర్రలతో కొట్టడంతోపాటు అక్కడి నుంచి తరిమారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.