తిమ్మాపూర్ మండలంలోని ఎల్ఎండీ కాలనీలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న గురుప్రసాద్ బిరదర్ బెంగళూరులోని ప్రెసిడెన్సీ యూనివర్సిటీ పీహెచ్డీ పట్టా
మంచిర్యాల పట్టణంలోని ఆర్బీహెచ్ పాఠశాలలో విద్యార్థులను ఓ టీచర్ చితకబాదగా వారంతా అస్వస్థతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరి గా చదవడం లేదన్న కారణంగా పాఠశాలలో ఆరో తరగతి విద్యార్థులు రుషికుమ
ఎంఈవోపై ఉపాధ్యాయుడు దాడి చేశాడు. ఈ ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందులో శుక్రవారం చోటుచేసుకున్నది. ఇల్లెందు సీఐ తాటిపాముల సురేశ్ కథనం ప్రకారం.. ఇల్లెందు సుభాశ్నగర్లోని జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు �
ఉపాధ్యాయుడు కొట్టిన దెబ్బలకు విద్యార్థి కర్ణభేరి దెబ్బతిన్న ఘటన జడ్చర్లలోని స్వామి నారాయణ్ గురుకల్ పాఠశాలలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆగ్రహించిన విద్యా ర్థి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆం దోళన చేప
బోధనా సమయంలో టీచర్ గద్దించడంతో ఓ విద్యార్థినికి నోటి మాట బందైన విషయం మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహబూబాబాద్ జిల్లా బయ్యార ం మండలం వెంకట్రాంపురం జె డ్పీ పాఠశాలలో చోక్లతండాకు చెందిన ఓ విద
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు అడుగు ముందుకు దాటడం లేదు. ఇందుకు నిదర్శనమే జవహర్నగర్ కార్పొరేషన్ బీజేఆర్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల న
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
Teacher | జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ల సంఘం సభ్యుడు రవి బగోటి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో �
Acid Attack on Teacher | లేడీ టీచర్పై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసుల ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. అతడితోపాటు ఈ నేరానికి ఉసిగొల్పిన మహిళను కూడా అరెస్ట్ చేశారు.