Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు విద్యార్థులపై టీచర్ ఆగ్రహించింది. కర్రతో వారిని చితకబాదింది. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్ర�
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్కు గాయాలు అయ్యాయి. నిందితుడిని సూర్యాంశ్ కొచార్గా గుర్తించారు.
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్ని ఎంచు
Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది
Crime news | ఆమె ఒక విద్యార్థిని (Female student). అతడు ఒక టీచర్ (Teacher). పిల్లలకు విద్యాబుద్ధులతోపాటు సంస్కారం నేర్పాల్సిన బాధ్యత అతడిది. కానీ అతడే సంస్కార హీనంగా ప్రవర్తించాడు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. వేగలేక
Teacher Get Foot Massage From Student | ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ టీచర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
ఒక అధికారి బదిలీ అయితే సదరు పోస్టులో ఇన్చార్జినిగానీ, లేదా మరో అధికారినిగానీ నియమిస్తారు. ఒకవేళ ఒక అధికారి ఉద్యోగ విరమణ పొందితే.. విరమణ రోజు సాయంత్రానికి అతడి స్థానంలో మరో అధికారిని నియమిస్తారు.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట