మార్కులు తక్కువగా ఎందుకొచ్చాయని ప్రశ్నించినందుకు గురువునే చంపేశాడు ఓ విద్యార్థి. రాజేశ్ బారువా బెజవాడ (Rajesh Baruah Bejawada) అనే వ్యక్తిఅస్సాంలోని శివసాగర్ జిల్లాలోని ఓ పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా పనిచేస�
మండలంలోని ఆకునూరు ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సన్మానించారు. అనంతరం ఉపాధ్యాయులు మాట్లాడుతూ మంచిగా చదువుకోవాలని సూచనలు చేస్తూ వెళ్లి�
ఆహ్లాదకర వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు అవస్థల మధ్య పాఠాలు నేర్చుకుంటున్నారు. శిథిలావస్థకు చేరిన తరగతి గదులు... ఎప్పుడు మీద కూలుతాయో తెలియని పైకప్పులు ఉండడంతో చెట్ల కిందే చదువులు సాగిస్తున్నారు డోం�
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం ఎల్లాపూర్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్న లింగంపల్లి యోగేశ్ కొడుకు శ్రీరాం ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. బుధవారం పాఠశాల ప్రారంభమైన కొద్దిసేపటికే �
Principal Gets Facial In School | లేడీ ప్రిన్సిపాల్ స్కూల్లో క్లాసులు ఎగ్గొట్టింది. ఫేషియల్ చేయించుకోవడంలో బిజీ అయ్యింది. ఇది గమనించి వీడియో తీసిన లేడీ టీచర్ చేయి కొరికింది. ఇటుక రాయితో ఆమెను కొట్టింది. ఈ వీడియో క్లిప్ �
Yadadri | అన్నెంపున్నెం ఎరుగని ఆరుగురు బాలికలు ఓ టీచర్ చేతిలో బలయ్యారు. వారికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ టీచర్ మృగంలా మారాడు. మనవరాళ్ల వయసున్న ఆ బాలికలపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
అనగనగా ఓ టీచర్, ఓ విద్యార్థిని. ఆ స్టూడెంట్ అంటే టీచర్కు చాలా ఇష్టం. తను చేసే అల్లరి అంటే ఇంకా ఇష్టం. ఆ టీచర్ అంటే ఆమెకు ప్రత్యేకమైన అభిమానం. బడి చదువు పూర్తయ్యాక ఇద్దరూ మళ్లీ కలుసుకోలేదు. కాలం గిర్రున తి
ఓ ఉపాధ్యాయుడి నిర్వాకానికి తొమ్మిదో తరగతి విద్యార్థి బలయ్యాడు. 20 లీటర్ల క్యాన్లో నీళ్లు తేవాలని బైక్ ఇచ్చి పంపడంతో రోడ్డు బారిన పడి మరణించాడు. అతడి వెంట ఉన్న మరో విద్యార్థి గాయాలపాలయ్యాడు.