బోధనా సమయంలో టీచర్ గద్దించడంతో ఓ విద్యార్థినికి నోటి మాట బందైన విషయం మంగళవారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహబూబాబాద్ జిల్లా బయ్యార ం మండలం వెంకట్రాంపురం జె డ్పీ పాఠశాలలో చోక్లతండాకు చెందిన ఓ విద
సర్కారు బడులను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు అడుగు ముందుకు దాటడం లేదు. ఇందుకు నిదర్శనమే జవహర్నగర్ కార్పొరేషన్ బీజేఆర్నగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల న
చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న భాషబత్తిని ఓదెలు కుమార్ కు సైన్స్ అకాడమీ(మాస్టర్ ఆఫ్ టీచర్స్ సైన్స్ ఎడ్యుకేటర్) టెక్ మహేంద్ర ఫౌండేషన్ వారు అవార్డు ప్
Teacher | జహీరాబాద్ పట్టణంలోని నెంబర్ 4 ఎంపీయుపిఎస్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సుజాత ఉదయం విధి నిర్వహణలో భాగంగా విద్యార్థులకు చదువు చెప్పేందుకు తరగతి గదిలోకి వెళ్లింది.
బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న టీచర్ల డిమాండ్లను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ టీచర్ల సంఘం సభ్యుడు రవి బగోటి ప్రధాని నరేంద్ర మోదీకి తన రక్తంతో �
Acid Attack on Teacher | లేడీ టీచర్పై యాసిడ్ దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసుల ఎన్కౌంటర్లో గాయపడ్డాడు. అతడితోపాటు ఈ నేరానికి ఉసిగొల్పిన మహిళను కూడా అరెస్ట్ చేశారు.
Teacher Thrashes Students | కాళ్ల మీదపడి మొక్కనందుకు విద్యార్థులపై టీచర్ ఆగ్రహించింది. కర్రతో వారిని చితకబాదింది. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తల్లిదండ్ర�
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నాగభూషణం విద్యార్థులు శనివారం వినూత్న రీతిలో ఆత్మీయంగా వీడ్కోలు పలికి గురుభక్తిని చాటుకున్నారు. ఆయన ఏడేండ్ల పనితీరు�
పిల్లలు పాఠశాలకు రాకపోతేనే.. వాళ్లు చదవకపోతేనే.. మాకు మాత్రం నెల తిరిగేలోపు జీతాలు వస్తున్నాయి కదా అని అనుకునే ఉపాధ్యాఉలు ఉన్న ఈ రోజుల్లో.. బడికి రాని పిల్లల భరతం పడితూ వారిని చదువులమ్మ ఒడిలోకి చేర్చుతూ మి�
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో 18 ఏళ్ల విద్యార్థి.. 26 ఏళ్ల టీచర్పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. ఈ ఘటనలో మహిళా టీచర్కు గాయాలు అయ్యాయి. నిందితుడిని సూర్యాంశ్ కొచార్గా గుర్తించారు.
తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందనే సూక్తి ప్రతి బడిలోనూ కనిపిస్తుంది. కానీ, దేశాన్ని మార్చే విద్యాబోధన ఎక్కడా జరగడం లేదు. తరగతి గదుల్లో విద్యాబోధన మారితే దేశం మారుతుందని ఆశతో టీచింగ్ కెరీర్ని ఎంచు