Student Stabs Teacher | ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) తీసుకునేందుకు విద్యార్థి స్కూల్కు వచ్చాడు. ఈ సందర్భంగా ఒక టీచర్, అతడి మధ్య వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన ఆ స్టూడెంట్ తన వెంట తెచ్చిన కత్తితో ఉపాధ్యాయుడ్ని పొ
విద్యార్థులు, ఉపాధ్యాయులు సమభావంతో ఉండాలన్న ఉద్దేశంతో విద్యార్థులు ధరించే సూల్డ్రెస్తో పాఠశాలకు వచ్చాడు ఓ ఉపాధ్యాయుడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటిమీదిగూడెం పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు వాం
Retirement Benefits | విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చే
Assam Teacher Beats Students | ఒక ఉపాధ్యాయుడు క్లాస్లోని విద్యార్థులను కొట్టడంతో పాటు హింసించాడు. ఒక స్టూడెంట్ను ఎత్తుకుని కిటికిలోంచి బయటకు విసిరేందుకు ప్రయత్నించాడు. సీసీటీవీ ఫుటేజ్ను హెడ్మాస్టర్ పరిశీలించడతో ఇ�
teacher points gun, begs for money | టీచర్గా పని చేస్తున్న వ్యక్తి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఒక చోట దోపిడీకి ప్రయత్నించాడు. గన్ గురిపెట్టిన అతడు డబ్బులు ఇవ్వమని బతిమిలాడాడు. అక్కడి నుంచి పారిపోతుండగా జనం పట్టుకుని పోలీసుల�
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలో 9వ తరగతి పిల్లలను టెన్త్ విద్యార్థులు చితకబాదిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు.
Teacher | శనివారం మధ్యాహ్నం నారాయణపేట జిల్లా విద్యాధికారి కార్యాలయంలో జిల్లా విద్యాధికారిని కలిసి జిల్లా పరిషత్ మేమినాపూర్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయుడు గురునాథ్ రెడ్డిని సస్పెండ్ చేయ�
Teacher | నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం మోమినపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో స్వామి అనే తెలుగు ఉపాధ్యాయుడు విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.
ఓ విద్యార్థినిపట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని జడ్పీహెచ్ఎస్లో పదో తరగతి చదువుత�
Maharashtra : మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో భార్యను హత్య చేయించిన భర్త బండారం బయటపడింది. భార్యను రోడ్డు ప్రమాదంలో చంపేసి అడ్డు తొలగించుకోవాలి అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి, కటకటాల పాలయ్యాడు.
ఉట్నూర్ డివిజన్ కేం ద్రంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాల అధ్యాపకురాలు తమని బూతులు తిట్టిందని వి ద్యార్థులు రోడ్డెక్కారు. శుక్రవారం కుమ్రం భీం ప్రాంగణంలోని డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకురాలు ప్రత్య�
పదో తరగతి విద్యార్థులు కష్టపడి చదివి మెరిట్తో ఉత్తీర్ణత సాధించాలని బేగంపేట జడ్పీ హెచ్ఎస్ పాఠశాల సీనియర్ ఉపాధ్యాయుడు మల్క రాం కిషన్ రావు సూచించారు. పాఠశాలలో శుక్రవారం పదో తరగతి విద్యార్థుల తల్లిదండ్ర
ఉపాధ్యాయ, విద్యారంగంలోని సమస్యలను పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవీఎన్రెడ్డి, మల్కకొమురయ్య డిమాండ్ చేశారు. గురువారం సచివాలయంలో సీఎస్ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పెన్షన్