Hyderabad | ఒక బుక్ అడిగితే మరొక బుక్ ఇచ్చాడని ఓ టీచర్ ఆగ్రహానికి గురైంది. ఒకటో తరగతి విద్యార్థి అని కూడా చూడకుండా బాలుడిపై క్రూరంగా ప్రవర్తించింది. వీపుపై వాతలు వచ్చేలా కొట్టింది. హైదరాబాద్లోని ఎర్రగడ్డ ది
Crime news | ఆమె ఒక విద్యార్థిని (Female student). అతడు ఒక టీచర్ (Teacher). పిల్లలకు విద్యాబుద్ధులతోపాటు సంస్కారం నేర్పాల్సిన బాధ్యత అతడిది. కానీ అతడే సంస్కార హీనంగా ప్రవర్తించాడు. ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించాడు. వేగలేక
Teacher Get Foot Massage From Student | ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థితో పాదానికి మసాజ్ చేయించుకున్నది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ టీచర్ చర్యపై విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర
ఒక అధికారి బదిలీ అయితే సదరు పోస్టులో ఇన్చార్జినిగానీ, లేదా మరో అధికారినిగానీ నియమిస్తారు. ఒకవేళ ఒక అధికారి ఉద్యోగ విరమణ పొందితే.. విరమణ రోజు సాయంత్రానికి అతడి స్థానంలో మరో అధికారిని నియమిస్తారు.
ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతో కూడిన పదోన్నతులు చేపట్టాలని స్టేట్ టీచర్స్ యూనియన్ (STU) జిల్లా అధ్యక్షుడు మచ్చ శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో సోమవారం ఎస్ట
Student Sets Ablaze In Odisha | లైంగిక కోరిక తీర్చాలని ఒక విద్యార్థిని టీచర్ వేధించాడు. లేకపోతే ఆమె భవిష్యత్తును నాశనం చేస్తానని బెదిరించాడు. ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ విద్యార్థిని నిప్పం�
TSUTF | ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట, టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ఎన్రోల్మెంట్ ప్రచారజాత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు.
రెండేండ్లుగా బకాయి ఫీజులు చెల్లించకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు తమ పిల్లలు దూరం అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాఠశాల, కళాశాలల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాళ్లే ఎక్కువ! కానీ, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లాంటి నాయకత్వ స్థానాల్లో మాత్రం.. మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ.
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడు భాషబత్తిని ఓదెల కుమార్ బోధనలో అత్యధిక సాంకేతికథ జోడించి, బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకుడిగా ఎస్సీఆర్ట�
ప్రభుత్వ విద్యను ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని నాణ్యమైన విద్యను అందించడానికి అందరం కలిసి కృషి చేద్దామని కరీంనగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య అన్నారు. ఆయన గురువారం జిల్లా కేంద్రంలోని పలు ఉ
టీచర్ల శిక్షణ పైన పటారం.. లోన లొటారాన్ని తలపిస్తున్నది. శిక్షణ తొలిరోజే అనేక సమస్యలు ఎదురయ్యాయి. టీజీ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ సర్వర్ మొరాయించింది. టీచర్లంతా ఫోన్లతో కుస్తీపట్టాల్సి వచ్చింది. రాష్ట్రవ