Pilibhit | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను ఎదురుగా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలవగా.. మరో తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో పలువ�
Uttar Pradesh | రైల్వే స్టేషన్లో ఓ వృద్ధురాలు ఒక ప్లాట్ఫామ్ పైనుంచి మరో ప్లాట్ఫామ్ పైకి వస్తున్నది. ఈ క్రమంలో పట్టాలు దాటుతున్నది. అయితే ఓ ట్రాక్పై నుంచి రైలు వస్తున్నది. దానిని గమనించిన రైల్వే పోలీసు
Maharajganj | ఆమెకు నెలన్నర క్రితమే పెండ్లి అయింది. అయితే ఆమె నాలుగు నెలల గర్భవతి అని తేలడంతో అత్తింటివారు అవాక్కైన ఘటన ఉత్తరప్రదేశ్లో జరిగింది. రాష్ట్రంలోని మహారాజ్కు చెందిన యువకుడికి పొరుగు జిల్లాకు చెందిన
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సుల్తాన్పూర్ వద్ద ఓ మినీ బస్సు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా
ఉత్తరప్రదేశ్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న వారి ఇండ్లకు పోలీసుల కంటే ముందుగా బుల్డోజర్లు వెళ్తున్నాయి. శుక్రవారం ప్రయాగ్రాజ్లో చెలరేగిన హింసకు ప్రధాన కారకుడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న జావెద్ అహ్మద్�
ఎనిమిదేండ్ల కేంద్ర వైఫల్యాలను మరిపించే యత్నం శ్రీలంకలా మారిన గుజరాత్, ఉత్తరప్రదేశ్ పరిస్థితి ఇలాగే ఉంటే సోమాలియా స్థితి రావచ్చు హస్తినలో పీఠాన్ని కదిలించాలి: మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేట టౌన్, జూ
ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలో 13 ఏండ్ల దళిత బాలికను గ్యాంగ్ రేప్ చేసి గొంతునులిమి చంపేశారు. బుధవారం రాత్రి బాలిక ఇంటిబయట నిద్రపోతున్న సమయంలో నిందితులు ఆమెను ఎత్తుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్�
ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో మంకీపాక్స్ కలకలం రేగింది. ఐదేండ్ల బాలిక నమూనాలను మంకీపాక్స్ పరీక్ష కోసం పంపారు. దీంతో ఆ పాపకు మంకీపాక్స్ సోకిందన్న ప్రచారం జరిగింది
హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు శనివారం బీఆర్కే భవన్లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఇతర వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్�