లక్నో : వరుడు విగ్గు ధరించడంతో.. వివాహం పెళ్లి పీటలపైనే ఆగిపోయింది. విగ్గు ధరించిన వరుడు నాకొద్దు అంటూ వధువు తెగేసి చెప్పింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ ఎతవా జిల్లాలోని భర్తనా ఏరియాలో బుధవారం �
దేశంలోనే ఇంటింటికి శుద్ధిచేసిన నల్లా నీటిని అందించటంలో చిట్టచివరన ఉత్తరప్రదేశ్ ఉన్నదని రాష్ట్ర స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ తెలిపింది. 100 శాతంతో తెలంగాణ అగ్రభాగాన ఉన్నదని, మిషన్ భగీరథ ద్వారా తెలం�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar pradesh) నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. నాలుగో దశలో 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు ఓటింగ్ జరుగుత�
ఉత్తరప్రదేశ్లో నాలుగో విడుత అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 9 జిల్లాల్లోని 59 నియోజకవర్గాలకు బుధవారం పోలింగ్ జరుగనుంది. వీటిలో 16 రిజర్వ్డ్ స్థానాలు. మొత్తం 624 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు
యూపీ ఎన్నికల ప్రచారంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కు నిరుద్యోగ యువత నుంచి మరోసారి నిరసన సెగ ఎదురైంది. మంగళవారం బల్లియా జిల్లాలోని బన్షి బజార్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. మూడేండ్లు
లక్నో : ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. అహ్రాలా పోలీస్స్టేషన్ పరిధిలోని మహుల్నగర్ పంచాయతీలో కల్తీ మద్యం సేవించి తొమ్మిది మంది మృతి చెందారు. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పుట్టిన రోజు సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.. అదీ ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో హోర్డింగ్స్ ఏ ర్పాటు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. జాతీయ
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మూడో విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
హైదరాబాద్లోని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (బీజేపీ)కి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షాక్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే బుల్డోజర్లతో తొక్కిస్తామంటూ బెదిరింపులకు దిగ
లక్నో: కోవిడ్ పాజిటివిటీ రేటుతో పాటు రోజు వారి ఇన్ఫెక్షన్ల సంఖ్య తగ్గుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా నై
ఎన్నికలు దగ్గరపడితే ఏ రాజకీయ పార్టీ నేతలైనా.. తమ హయాంలో జరిగిన అభివృద్ధి, అమలుచేయబోయే పథకాల గురించి ఓటర్లకు వివరిస్తారు. బీజేపీ నేతలు ఇందుకు పూర్తిగా వ్యతిరేకం. తమ హయాంలో ఎలాగో అభివృద్ధి జరుగదని తెలిసిన వ
గత నాలుగున్నరేండ్లుగా మౌనంగా ఉండి.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెచ్చిపోతున్న వారి ఇండ్లమీదకు బుల్డోజర్లు పంపిస్తామని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు
Uttar Pradesh | రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైందని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన రాష్ట్రంగా మారిందని విమర్�