Akhilesh yadav | సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. మొదటిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేస్తున్న
Electric bus | ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఓ ఎలక్ట్రిక్ బస్సు (electric bus) బీభత్సం సృష్టించింది. కాన్పూర్లో అదుపుతప్పిన బస్సు మూడు కార్లు, పలు మోటారు సైకిళ్లను ఢీకొట్టింది.
ఆర్ఎల్డీని తమ వైపు తిప్పుకునేందుకు బీజేపీ విశ్వ ప్రయత్నాలు తొలుత ఆహ్వానం.. తర్వాత బుజ్జగింపులు.. ఇప్పుడు బెదిరింపులు ఎస్పీ అధికారంలోకి వస్తే ఆజంఖాన్దే పెత్తనమన్న అమిత్షా ఆర్ఎల్డీకి ప్రాధాన్యముండద�
ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తున్నదా? ప్రచారం కోసం వెళ్తున్న ఆ పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను,మంత్రులను ప్రజలు తరిమికొడుతున్న ఘటనలు ఏ సంకేతాలను ఇస్తున్నాయి? ఇటువంటి ఘటనలు ఇటీవల రైతు �
యూపీలో ప్రతికూల పరిణామాలతో బీజేపీలో గుబులు అభివృద్ధి పేరిట ఓట్లడిగే పరిస్థితి లేక మళ్లీ పాత పాట హిందూత్వ, జాతీయవాద ఎజెండాతో ఏమార్చే యత్నం 80-20, శివాజీ-ఔరంగజేబు, అయోధ్య నినాదాలు అందులో భాగమే మత ప్రాతిపదికన �
UP Polls : BSP releases list of 53 candidates | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మూడో విడుత ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ (BSP) 53 మందితో అభ్యర్థుల జాబితాను గురువారం విడుదల చేసింది. ఇంతకు ముందు రెండో విడుత ఎన్నికల కోసం 51 మంది
లక్నో : యూపీలో రాజకీయ నేతపై ఎద్దు దాడి చేయడం కలకలం రేపింది. లఖింపూర్ ఖేరిలో ఎస్పీ నేత జహిద్ అలీ ఖాన్పై ఎద్దు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్పీ ప్రతినిధి జహిద్ అలీ ఖాన్ బుధవారం ర�
లక్నో: కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లో స్కూళ్లను ఫిబ్రవరి 15వ తేదీ వరకు మూసివేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆన్లైన్ క్లాసులను కొనసాగించనున్నారు. కోవిడ్ పై