యూపీ సర్కారుపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు తదుపరి నిర్ణయం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని యూపీ పోలీసులకు ఆదేశాలు న్యూఢిల్లీ, జూలై 18: ఫ్యాక్ట్-చెకర్ మహమ్మద్ జుబేర్కు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించి
ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలో 9 వేల మందికి పైగా చనిపోయిన రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ డబ్బులు బదిలీ అయ్యాయి. వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన లబ్ధిదారుల రీవెరిఫికేషన్లో ఈ విషయం వెలుగులోకి వచ్�
జలౌన్: యూపీలోని బుందేల్ఖండ్లో సుమారు 296 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్వేను ఇవాళ ప్రధాని మోదీ ప్రారంభించారు. యూపీలోని ఏడు జిల్లాల మీదుగా ఈ రహదారి వెళ్తుంది. సుమారు 14,850 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు.
బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఉపాధి లేక చాలామంది కూలీలు తెలంగాణకు వలస వస్తున్నారు. ఒకప్పుడు ఉపాధి లేక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లిన ఇక్కడి వారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత టీఆర్ఎస్ సర్క�
ఇంటింటికీ ఓ జవాను ఉన్న యూపీలోని సైద్పూర్ గ్రామంలో కేంద్రంపై ఆగ్రహం ‘కాంట్రాక్టు’ సర్వీసుపై అభద్రతా భావం వేరే ఉద్యోగం వైపు చూడాల్సిన పరిస్థితి ఆర్మీ అభ్యర్థుల్లో నెలకొన్న తీవ్ర నైరాశ్యం సైద్పూర్(య�
పన్ను రాబడికంటే అధికంగా ఉచితాలపై ఖర్చు పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరం ఏపీ, ఎంపీ, పంజాబ్ పరిస్థితి మరీ ఘోరం వెంటనే ఆదాయ పెంపు చర్యలు చేపట్టాలి తాజా నివేదికలో రిజర్వ్ బ్యాంకు హెచ్చరిక జా�
నవభారత పునాదులను మరింత బలోపేతం చేసే భావి ఇంజినీర్లు చదువుకునేందుకు నిర్మిస్తున్న నాలుగంతస్తుల ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల భవనమది. అయితే, నిర్మాణ దశలో ఉన్న ఆ కాలేజీ గోడలు ముట్టుకుంటేనే పడిపోతున్నాయి. �
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు శివాంశ్ మోహిలే కేవలం 18 నిమిషాల్లో యమునా నదిని ఈది రికార్డు సృష్టించాడు. ఈ నెల ప్రారంభంలో ఆరాధ్య శ్రీవాస్తవ 22 నిమిషాల్లో నదిని (సుమారు 250 మీటర్లు
లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్లో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ, వసతి భవనాన్ని నిర్మిస్తున్నారు. అయితే నాసిరకంగా ఉన్న నిర్మాణ పనులను సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే బయటపెట్టారు. ఆయన చేతిత�
ఇప్పుడు బీజేపీ పాలిత డబుల్ ఇంజిన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో సరిగ్గా మూడు వారాల క్రితం మీటర్లు పెట్టారు.. పెట్టిన పదిహేను రోజులకే బిల్లులు పంపటమూ మొదలుపెట్టారు. అదీ అలా ఇలా కాదు.. ఏకంగా రూ.5 వేల నుంచి రూ.8 వే
Pilibhit | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డ