Uttar Pradesh | ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మళ్లీ బీజేపీయే అధికారం చేపట్టనుంది. ఎన్నికలు ప్రారంభమైన నాటినుంచి అందరి దృష్టిని ఆకర్షించిన యూపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కమలం పార్టీ అ
లక్నో: ఉత్తరప్రదేశ్లో మళ్లీ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకువెళ్తోంది. ఇప్పటికే లీడింగ్లో ఉంది ఆ పార్టీ. తాజా రిపోర్ట్ ప్రకారం 403 స్థానాల
Counting | ఐదు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. గోవా, మణిపూర్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్లో అసెంబ్లీ ఎన్నికల ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అయితే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ఫలిత�
ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. గురువారం 690 అసెంబ్లీ స్థానాలకు 1,200 కౌంటింగ్ హాళ్లలో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా చివరి విడుత పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల పరధిలో 54 శాసనసభ స్థానాల్లో పోలింగ్ జరుగుతుంది. �
ఎక్కడైనా కార్లు, బైకులు అర్ధంతరంగా ఆగిపోయాయనుకోండి. ఏం చేస్తాం? ఎవరో ఒకరి సాయం తీసుకొని బండిని కొంచెం ముందుకు నెట్టించుకొని మళ్లీ స్టార్ట్ చేసుకుంటాం కదా. అచ్చం అలాగే కొందరు ప్రయాణికులంతా కలిసి ఒక రైలున�
ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు ఉత్తరప్రదేశ్లో ఎక్కడ చూసినా ‘మేరే అంగనే మే తుమారా క్యా కామ్ హై’ అనే పాటలే వినిపిస్తాయని సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధ్యక్షుడు ఓం ప్రకాశ్ రాజ్భర్ చెప్పా�
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని, తనపై జరిగిన దాడే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆమెను అడ్డుకోవడానికి కొందరు తీవ్రంగా ప్రయ�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్ (Uttar pradesh) అసెంబ్లీ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. ఏడు విడుతల ఎన్నికల్లో భాగంగా నేడు ఆరో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంద�
ఎన్నికలు రాగానే ఓటర్లను కాకా పట్టేందుకు కొందరు నేతలు వింత పనులు చేస్తుంటారు. ఉత్తరప్రదేశ్లో కూడా ఓ బీజేపీ ఎమ్మెల్యే ప్రచార సభలోనే కుర్చీపై నిల్చుని రెండు చెవులను చేతులతో పట్టుకుని గుంజీలు
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�
కొంత మంది రాజకీయ ప్రత్యర్థులు నా చావు కోసం కాశీలో ప్రార్థనలు చేస్తున్నారు. రాజకీయాల్లో ఇంతగా దిగజారిపోతుండటాన్ని దేశంలో ఇప్పుడు మనం చూస్తున్నాం. అయితే ఈ విషయంలో
యోగి ఆదిత్యనాథ్ను మళ్లీ మఠానికే పంపాలని యూపీ ప్రజలు నిర్ణయించారు. ఆయనకు ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్లను వాడటం రాదు. వాటిని వాడటమే రాని వ్యక్తి రాష్ర్టాన్ని ఎలా పాలిస్తారు. వాటిని ప్రజలకు ఎలా ఉచితంగా �
వాజపేయి-అద్వానీ నేతృత్వంలోని బీజేపీకి, మోదీ-అమిత్షా బీజేపీకి మధ్య భూమ్యాకాశాల మధ్య ఉన్నంత తేడా ఉందనివాజపేయి దీర్ఘకాలిక సహచరుడైన బీజేపీ మాజీ నేత సుధీంద్ర కులకర్ణి అభిప్రాయపడ్డారు. విద్వేషం రెచ్చగొట్ట�
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ అందక పిల్లలు చనిపోవడాన్ని తెలంగాణ ఆదర్శంగా తీసుకోవాలా? అని రాష్ట్ర మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు బీజేపీ నేతను నిలదీశారు. ‘యూపీ మోడల్ గవర్నెన్స్