ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలి.. దానికోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి, ఎన్ని హామీలైనా గుప్పించాలి.. ఇదీ బీజేపీ తీరు. 2022 నాటికి దేశంలోని రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రధాని మోదీ
వారణాసి : ఉత్తరప్రదేశ్లోని బనారస్ హిందూ యూనివర్సిటీలో నిర్వహించిన విజువల్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ వివాదానికి దారి తీసింది. విజువల్ ఆర్ట్స్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ అమ్రేష్ కుమా
Polling | మూడు రాష్ట్రాల్లో ఎన్నికల (Elections) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. ఉత్తరప్రదేశ్లో రెండో దశ పోలింగ్ జరుగుతుండగా, గోవా, ఉత్తరాఖండ్లో ఒకే విడతలో పోలింగ్ ముగియనుంది.
లక్నో: కారులో వ్యక్తులున్నప్పటికీ దానిని క్రేన్తో లాక్కెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగింది. కారు డ్రైవర్ సునీల్, తన స్నేహితుడితో కలిసి �
లక్నో/పనాజీ/డెహ్రాడూన్: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడుత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. అలాగే ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలకు కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం యూపీలోని 55 స్థ�
Salim khan | ఎన్నికల వేళ నాయకులు పార్టీలు మారడం సాధారణమే. కాంగ్రెస్ పార్టీకి (Congress) చెందిన ఓ లీడర్ కూడా సమాజ్వాదీ పార్టీలోకి జంప్ అయ్యాడు. ఎన్నికల సీజన్ కాబట్టి టికెట్ నిరాకరించినందుకు
Rajnath Singh | నయా ఉత్తరప్రదేశ్ కోసం ఓట్లు వేయాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ యూపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఓట్లు వేయడమే ఓటర్లకు పెద్ద కర్తవ్యమని, ఎన్నికల్లో
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. తొలి దశలో 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.
దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన
బాలియా: ఉత్తర్ప్రదేశ్ క్రీడాశాఖ మంత్రి ఉపేంద్ర తివారీ పరుగులు తీశారు. నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం దగ్గరపడడంతో ఆయన స్ప్రింట్ చేశారు. బాలియాలో ఉన్న కలెక్టరేట్ ఆఫీసుకు తొలుత నామినేషన్