లక్నో: వరుస పండుగలకు ముందు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలు, మసీదుల్లో మైక్ల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో వందలాది మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొ
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఖవాయిపుర్ ప్రాంతంలో జరిగింది. మృతిచెందిన అయిదుగురిలో రెండేళ్ల చిన్న
Viral | పెళ్లి కోసం ఏర్పాట్లన్నీ సిద్ధమయ్యాయి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మండపానికి చేరుకున్నాడు. బంధు, మిత్రులంతా వేడుకకు తరలివచ్చారు. ఈ సమయంలోనే అక్కడికి పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వధూవరులు పెళ్లి పీటల�
లక్నో : ఓ వివాహ వేడుక అంగరంగ వైభవంగా ముగిసింది. ఆనందోత్సాహల మధ్య అందరూ భోజనం చేస్తుండగానే.. ఆ పెళ్లింట విషాదం నెలకొంది. బాల్కనీ కూలిపోవడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ బిజ్నో
యోగి పాలనలో రామరాజ్యంగా మారిందని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్లో ప్రజలు అస్సలు సంతోషంగా లేరు. దేశంలోని మిగతా రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే యూపీ ప్రజలు ఎక్కువగా బాధల్లో ఉన్�
లక్నో: హార్డ్వేర్ షాపులో చోరీ చేసిన తర్వాత ఒక దొంగ ఆనందం పట్టలేక డ్యాన్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని చందౌలీలో శుక్రవారం అర్థ రాత్రి ఈ చోర�
రాయ్బరేలీ: ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ఓ దళితుడిపై దాడి చేసి అతని చేత కాళ్లు నాకించారు. ఈ ఘటనకు సంబంధించిన 2.30 నిమిషాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేలపై కూర్చుని చేతులతో చ�
లక్నో : ఉత్తరప్రదేశ్ డిఒరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గౌరీబజార్-రుద్రాపూర్ రోడ్డులోని ఇందూపూర్ కాళీ మందిర్ మలుపు సమీపంలో సోమవారం అర్ధరాత్రి ఎస్యూవీ, బస్సు ఢీకొట్టుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందగ�
లక్నో : ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన భార్యను పొరుగుంటి వారు రూ.లక్ష విక్రయించారంటూ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు విస్తుపోయే విషయం వె�
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రధానంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. పదుల సంఖ్యలో విద్యార్థులు కూడా వైరస్ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఘజియ�
న్యూఢిల్లీ: లఖింపూరీ కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ను ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీల�
Teacher | ఉత్తరప్రదేశ్లోని మెయిన్పులో నాటు తుపాకీతో తిరుగుతున్న ఓ ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. కరిష్మాసింగ్ యాదవ్ అనే మహిళ ఫిరోజాబాద్లో టీచర్గా (Teacher) పనిచేస్తున్నది.