లండన్: భారత దేశానికి చెందిన ఓ పురాతన విగ్రహాన్ని ఇంగ్లండ్ తిరిగి అప్పగించింది. 40 ఏండ్ల క్రితం స్మగ్లర్లు యూపీలోని లోఖారీ గ్రామంలోని ఆలయం నుంచి దీనిని ఎత్తుకెళ్లి విదేశాలకు తరలించారు. ఆ విగ్రహం ఇటీవల ఇం
ఎస్పీలో చేరి నేనే శంఖం పూరిస్తున్నా బీజేపీ పతనం నా రాజీనామాతో మొదలు మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్య అఖిలేశ్ సమక్షంలో ఎస్పీలో చేరిక ఎస్పీలోకి సైనీ, ఐదుగురు ఎమ్మెల్యేలు రేపు చేరనున్న దారాసింగ్, మరికొం
మాకే అని చెప్పలేకపోతున్న పార్టీలు మౌనం వ్యూహాత్మకమే అంటున్న విశ్లేషకులు 143 స్థానాల్లో నిర్ణాయక సంఖ్యలో ఓట్లు ఎస్పీ వైపు మొగ్గు చూపుతారని అంచనా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడల్లా
నాలుగు రాష్ర్టాల్లో ఓటమి ఛాయలు..భారీ మూల్యం తప్పదు చాన్స్ కోసం చూస్తున్న పాతతరం.. కత్తులు నూరుతున్న పరివారం న్యూఢిల్లీ, జనవరి 14: ఉత్తరప్రదేశ్తోపాటు మరో నాలుగు రాష్ర్టాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. పార్టీ టికెట్ రానందుకు ఒక పార్టీ నేత బోరున ఏడ్చారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య చేసుకుంటానని కూడా బెదిరిం
యూపీ బీజేపీకి వరుస షాక్లు ఇస్తున్న కీలక నేతలు యోగి క్యాబినెట్కు మరో మంత్రి ధరంసింగ్ సైనీ గుడ్బై దళితులు, ఓబీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఫైర్ అదేబాటలో ఎమ్మెల్యేలు ముఖేశ్ వర్మ, బాలాఅవస్థి కూడా 20వ �
Ram Janbhoomi Temple trust releases 3D video | శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ గురువారం అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి సంబంధించిన త్రీడీ (3D) వీడియోను విడుదల చేసింది. వీడియోలో
లక్నో: ఉత్తరప్రదేశ్లో బీజేపీని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా మరో ఎమ్మెల్యే ముకేశ్ వర్మ ఆ పార్టీకి గుడ్బై చెప్పేశాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. భారతీయ జనతా పార్టీకి వీ