Banaras, the third most polluted city of the country: nine cities of UP in the list of top-10 | దేశంలోనే పది అత్యంత కాలుష్య నగరాల్లో తొమ్మిది ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. కాలుష్య నగరాల జాబితాలో మొదటి స్థానంలో ఘటంపూర్, జౌన్పూర్ రెండో స్థానంలో ఉండగా.. మూడో స్థానం�
సుప్రీంకోర్టు ఎదుట నోయిడా వ్యక్తి ఆత్మహత్యాయత్నం భార్యా పిల్లల ఆకలికేకలు చూడలేకేనని వెల్లడి ఆకలి సమస్యే లేదని సుప్రీంకోర్టుకు చెప్పిన కేంద్రం అదనంగా ధాన్యం సేకరించాల్సి వస్తుందని సామూహిక వంటశాలలపై వ
గతుకుల రోడ్లతో విసిగిపోయిన యూపీలోని ఓ గ్రామ ప్రజలు ఎన్నికలను బహిష్కరిస్తూ తీర్మానం నియోజకవర్గ ఎమ్మెల్యే బీజేపీ నేతే! ఎతాహ్, జనవరి 22: ఎన్నికలప్పుడొస్తారు.. హామీలు కురిపిస్తారు.. గెలిచాక మళ్లీ ఐదేండ్ల వరక�
యూపీలో ఒంటరిగానే పోటీలో నితీశ్ పార్టీ పట్నా: అశోకుడు, ఔరంగజేబ్ మధ్య పోలికలు ఉన్నాయని బీజేపీ కల్చరల్ సెల్ చీఫ్ దయా ప్రకాశ్ సిన్హా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్�
Aparna yadav | ఎవరు ఆ చిన్న కోడలు అనుకుంటున్నారా..? ఆమె సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కోడలు అపర్ణా యాదవ్. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అనంత�
తమ ఓట్లు, సీట్లతో పెద్ద పార్టీలకు సాయం ఉత్తరప్రదేశ్లో కులానికో రాజకీయ పార్టీ పార్టీ మద్దతు ఉంటే కులం బలం ఉన్నట్టే సీట్లు రాకపోయినా ఆయా కులాల ఓట్ల కోసం పొత్తులకు పెద్ద పార్టీల మొగ్గు న్యూఢిల్లీ, జనవరి 20: ఉ
యూపీలో అధికార పార్టీ నేతకు దారుణ పరాభవం ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కారును చుట్టుముట్టి తరిమికొట్టిన గ్రామస్థులు భయంతో వెళ్లిపోయిన బీజేపీ నాయకుడు ఎన్నికల వేళ కాషాయ పార్టీలో గు�
Uttar Pradesh | సీనియర్కు నమస్తే చెప్పలేదని జూనియర్ విద్యార్థిపై తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో చోటు చేసుకుంది. పదో తరగతికి చెందిన ఓ దళిత
Robbery | ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో �
తొలి నుంచీ బీజేపీకి దళితులు దూరం మూడు దశాబ్దాలుగా బీఎస్పీ వైపే మొగ్గు ఈ ఎన్నికలను లైట్గా తీసుకొన్న మాయావతి? యోగి హయాంలో దళితులపై దాడులు ముఖాముఖి పోరులో ఎస్పీకే మేలు మాయావతి కూడా అందుకే సైలెన్స్! రాజకీ�
లక్నో, జనవరి 19: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఇదివరకటి ఎన్నికల్లో బీజేపీని సమర్థిస్తే ఆ పార్టీ రైతులను రాజకీయాల కోసం వాడుకున్నదని బీకేయూ నేత నరేశ్ టికాయిత్ దుయ్యబట్టారు. ఈసారి రైతుల ఉద్యమం ప్రభావంతో �
యూపీలో ఆ పార్టీకి మరో దెబ్బ లక్నో: ఉత్తరప్రదేశ్లోని మథుర నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత ఎస్కే శర్మ బీజేపీకి రాజీనామా చేశారు. బీఎస్పీలో చేరారు. అంతకు ముందు పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్త�