న్యూఢిల్లీ: యూపీలోని లఖింపూర్లో రైతుల మీద నుంచి వాహనాన్ని తీసుకువెళ్లిన కేసులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా బెయిల్ పిటీషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో చర్చించారు. అయితే ఆశిష్ మిశ్
అంబులెన్స్ అంటే ఆపద సమయాల్లో మనల్ని దవాఖానకు చేర్చేది. అందుకే అంబులెన్స్ కనిపిస్తే అందరం దారిస్తాం. అంబులెన్స్కు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉండవు. సంబంధిత అధికారులతోపాటు అంబులెన్స్ డ్రైవర్ల�
ఓ వైపు సీఎంగా యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం ప్రమాణం చేస్తుండగానే సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి, ఆయన మంత్రి వర్గ బృందానికి అఖిలేశ్ శ�
Yogi Adityanath | ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) రెండోసారి ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐదేండ్లపాటు పూర్తికాలం సీఎం పదవిలో కొ
యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతాప్ఘఢ్ రైల్వేస్టేషన్లోని మరుగుదొడ్డిలో 20 ఏండ్ల యువతిపై లైంగిక దాడి జరిగిందని పోలీసులు వెల్లడించారు.
లక్నో: రైల్వే స్టేషన్ సమీపంలోని పబ్లిక్ టాయిలెట్లో ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది. ఉత్తర ప్రదేశ్లోని ప్రతాప్గఢ్ రైల్వే స్టేషన్ వద్ద ఈ దారుణం జరిగింది. 20 ఏండ్ల వివాహిత అహ్మదాబాద్ వెళ్లేందుకు భర్త�
Uttar pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar pradesh) బాఘ్పట్లో హోలీ (Holi) వేడుకలు పలువురి ప్రాణం మీదికి తెచ్చాయి. బాఘ్పట్లో ప్రజలు హోలీ పండుగను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు యువకులు రోడ్డుపై వెళ్తున్నవారిపై రంగు
లక్నో: ఒక పిల్లల పార్క్లో ఊయల వంటి ఆట వస్తువులకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) రంగులు వేయడం వివాదస్పదమైంది. దీంతో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఈ ఘటన జరిగింది. ఉన్నావ్ కలెక్టరే
డబుల్ ఇంజిన్ పాలన అంటూ బీజేపీ గొప్పగా చెప్పుకొనే ఉత్తరప్రదేశ్లో అభివృద్ధి ఎంత అధ్వాన్నంగా ఉన్నదో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన తాజా నివేదిక మరోసారి బహిర్గతం చేసింది
లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం ఎస్పీ నేతలంతా ఈవీఎంలపై విమర్శలు చేస్తున్నారు. ఖుషీనగర్ జిల్లాలోని ఫాజిల్నగర్ అసెంబ్లీ స్థాన�