Uttar Pradesh | ఓ ఇద్దరు దంపతులు మ్యాట్రిమోని సైట్లో ఫేక్ ప్రొఫైల్స్ పెట్టి రూ. 1.6 కోట్లు మోసం చేశారు. ఈ మోసానికి పాల్పడిన దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని మోర్దాబాద్ల�
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని హర్దోయి జిల్లా బిల్గ్రామ్ పట్టణంలో నడిరోడ్డుపై ఓ రెండు ఎద్దులు బీభత్సం సృష్టించాయి. ఆ రెండు ఎద్దులు భీకరంగా పొట్లాడుకున్నాయి. స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి �
మొన్న ఒక మహిళపై గ్యాంగ్ రేప్.. నిన్న ఒక మైనర్పై గ్యాంగ్రేప్.. నేడు మరో మహిళపై గ్యాంగ్రేప్. ఇదీ ఉత్తరప్రదేశ్లో మహిళలకు ఉన్న రక్షణ. ఇందులో కొన్ని ఘటనలు పోలీస్స్టేషన్కు చేరుతుండగా, అనేకం రికార్డులో
ఉత్తరప్రదేశ్లో మరో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రతాప్గఢ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలికను నిందితుల్లో ఒకడు ప్రయాగ్రాజ్-అయోధ్య హైవేలోని గంజేర్హా అటవీ సమీపంలోని
మాది ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్. పుట్టింది, పెరిగింది అక్కడే. ప్రస్తుతం బీకామ్ చదువుతున్నా. తొలిసారిగా తెలుగు సీరియల్లో చేస్తున్నాను. నాకు చిన్నప్పటి నుంచీ హీరోయిన్ అవ్వాలనే కోరిక. అనుకోకుండానే �
Uttar Pradesh | ఓ వ్యక్తి 18 నెలల క్రితం చనిపోయాడు. ప్రయివేటు ఆస్పత్రి వైద్యులు డెత్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు. కానీ అతను బతికే ఉన్నాడని చెప్పి 18 నెలల పాటు ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచారు. ప్రతి రోజు అతన�
Uttar Pradesh | కాన్పూర్కు చెందిన ఓ వ్యక్తి తన పిట్ బుల్ డాగ్ను తీసుకొని బయటకు వచ్చాడు. అక్కడే ఉన్న ఓ ఆవుపై కుక్క దాడి చేసింది. ఆవు నోటి భాగాన్ని కుక్క తన పండ్లతో గట్టిగా పట్టుకుంది. ఈ రెండు జంతువులను
Badaun death sentence:ఉత్తరప్రదేశ్లోని బద్వాన్ జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి మరణశిక్షను విధించింది. 2017లో జరిగిన ఓ మర్డర్ కేసు విషయంలో కోర్టు ఆ తీర్పును ఇచ్చింది.
తెలంగాణ నుంచి కేంద్రానికి పోతున్న నిధులెన్ని ? తిరిగి కేంద్రం రాష్ర్టానికి ఇస్తున్నవి ఎన్ని ? లెక్కలు తెలుసుకోండి అని ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బీజేపీ ఎంపీ లక్ష్మణ్కు సూచించారు. సొమ్ము కేంద్రానిద
అప్పటికే ఐదుగురు కలిసి లైంగిక దాడి చేస్తే సగం కుంగిపోయిందా బాలిక.. బట్టలు కూడా లేకుండా చేస్తే ఏం చేయాలో పాలుపోక, ఇంటికి బయల్దేరింది.. ఒంటి మీద నూలు పోగు లేదు, అక్కడక్కడా రక్తపు మరకలు, కండ్ల నిండా నీళ్లు.. పట్�
Minister KTR | బీజేపీ నేత కే.లక్ష్మణ్పై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సొమ్ము కేంద్రానిది.. సోకులు టీఆర్ఎస్ పార్టీవి అంటూ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎవరి సొమ్ముతో ఎవరు
Wall collapsed | ఉత్తరప్రదేశ్ నోయిడా సెక్టార్-21లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. ప్రహరీగోడ కూలిపోయిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొద్ది మంది శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని
Uttar Pradesh | ఉత్తరప్రదేశ్లోని (Uttar Pradesh) డియోరియా పట్టణంలో విషాదం చోటుచేసుకున్నది. భారీవర్షాలతో పట్టణంలోని రెండంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు