రాష్ట్ర సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తీసుకొన్న చర్యలపై ఉత్తరప్రదేశ్ సహకార బ్యాంకు అధికారుల బృందం అధ్యయనం చేసింది. ఈ బృందం సోమవారం టెస్కాబ్ కార్యాలయాన్ని సందర్శించింది. దేశవ్యాప్తంగా సహకార బ్�
లక్నో : ఉత్తరప్రదేశ్ సహరాన్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకున్నది. సర్సావా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్పూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపి�
Yamuna Expressway | ఉత్తరప్రదేశ్లోని మథురలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున యమున ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway) మథుర వద్ద వ్యాగనార్ కారు మరోఆ కారును ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఏడుగురు అక్కడికక
లక్నో : అతనో కామాంధుడు.. ఒకరిద్దర్నీ కాదు.. ఏకంగా వందల మంది మహిళలను, అమ్మాయిలను వేధింపులకు గురి చేశాడు. అది కూడా 36 జిల్లాలకు చెందిన మహిళలను, యువతులను లైంగికంగా వేధించాడు. ఆ కామాంధుడి ఆగడాల�
బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతున్నది. రోజురోజుకి వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో మరో రెండు దారుణ ఘటనలు వెలుగుచూశాయి. గ్యాంగ్ రేప్ చేశారని ఓ మైన�
ఉత్తరప్రదేశ్లోని మన్రాజ్పూర్ గ్రామానికి చెందిన నిషా వయస్సు 21 ఏండ్లు. అమె తండ్రి కన్హయ్యను అరెస్టు చేయాలంటూ ఆదివారం సాయంత్రం పోలీసులు వాళ్లింటికి వచ్చారు. కన్హయ్య ఇంట్లో లేడు. అతని కొడుకును తీసుకెళ్
Nurse | ఆమె ఓ నర్సు (Nurse). ప్రైవేటు నర్సింగ్లో ఉద్యోగం వచ్చింది. కోటి ఆశలతో మొదటి రోజు విధులకు వెళ్లింది. తెల్లారేసరికి అదే దవాఖాన గోడకు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది.
ఉత్తరప్రదేశ్లో ఓ చెత్తకుప్పలో కరోనా వ్యాక్సిన్లు బయటపడ్డాయి. కన్నౌజ్లోని ఓ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సమీపంలో ఉన్న చెత్తకుప్పలో కొవిషీల్డ్ వ్యాక్సిన్లు బయటపడటంతో అధికారులు విచారణకు ఆదేశించారు
expressway | ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం ఉన్నావ్ వద్ద ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై (expressway) వేగంగా వెళ్తున్న కారు టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుతప్పి బోల్తాపడింది.
లక్నో : పాఠశాలకు వెళ్లి వస్తున్న సమయంలో ఓ విద్యార్థినిపై ఓ వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన లక్నోలోని అలంబాగ్ మెట్రోస్టేషన్లోని లిఫ్ట్లో మంగళవారం చోటు చేసుకున్నది. ఆ తర్వాత విద్యార్థి పరు
లక్నో: వరుస పండుగలకు ముందు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాలు, మసీదుల్లో మైక్ల తొలగింపుపై స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. ఈ నేపథ్యంలో వందలాది మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొ
హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన ఫ్లెక్సీలు దేశంలోని బీజేపీ పాలిత రాష్ర్టాల్లో జిగేల్ మంటున్నాయి. ఈ నెల 27న నిర్వహించే వేడుకలకు సంబంధించిన ఫ్లెక్సీలు
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: బధిర మహిళల జాతీయ టీ20 చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు బరిలోకి దిగుతున్నది. ఈనెల 26 నుంచి 29 వరకు ముంబైలో టోర్నీ జరుగుతున్నట్లు రాష్ట్ర బధిర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఖవాయిపుర్ ప్రాంతంలో జరిగింది. మృతిచెందిన అయిదుగురిలో రెండేళ్ల చిన్న