ఉత్తరప్రదేశ్లోని ఇటావాలో (Etawah) మరో రైలు ప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2.40 గంటలకు జిల్లాలోని ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఢిల్లీ నుంచి సహరసా వెళ్తున్న వైశాలి ఎక్స్ప్రెస్లో (Delhi-Sahara
Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్నగర్ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్క�
Woman Gang Raped | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన ఆగ్రా (Agra)లో ఓ యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి (Woman Gang Raped) పాల్పడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రభుత్వ దవాఖానల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఔరాయా జిల్లాలో అంజలి (20) అనే యువతికి కరెంట్ షాక్ తగలడంతో కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్సీ)కి తీస�
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో రోజురోజుకు పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. క్షీణిస్తున్న గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ఆవేదన �
ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన విపక్ష ‘ఇండియా’ కూటమి మూణ్నాళ్ల ముచ్చట లాగా కనిపిస్తున్నది. ఒకసారి కూడా కలిసికట్టుగా ఎన్నికల్లో పోటీచేయకుండానే అప్పుడే కూటమికి బీటలు వారుతున్నాయి.
హిమాలయ దేశం నేపాల్లో (Nepal) వరుస భూకంపాలతో (Earthquake) వణికిపోతున్నది. శుక్రవారం రాత్రి భారీ భూకంపం రాగా, శనివారం మధ్యాహ్నం కూడా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున మరోసారి ప్రకంపణలు వచ్చాయి.
హిమాలయ దేశం నేపాల్లో 6.4 తీవ్రతతో భారీ భూకంపం (Earthquake) వచ్చింది. దీనిప్రభావంతో ఉత్తర భారతదేశంలోనూ (North India) ప్రకంపణలు (Tremors) వచ్చాయి. 15 సెకన్లపాటు భూమి కంపించింది.
Dalit Woman | బీజేపీపాలిత ఉత్తరప్రదేశ్లో దళితులకు, మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. గురువారం బాందాలో దారుణం చోటుచేసుకున్నది. దళిత మహిళపై కొంతమంది లైంగికదాడికి తెగబడటమేగాక, అనంతరం ఆమెను ముక్కలుగా నరికి పాశవిక�
Bank employee taken hostage | అప్పు తీర్చాలని కోరిన బ్యాంకు సిబ్బందిని రుణ ఎగవేతదారుడు, అతడి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు నిర్బంధించారు. (Bank employee taken hostage) ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి వారిని విడిపించారు. ఈ సంఘటనక�
Men Shoot Policemen | పోలీస్ను కొట్టినందుకు అరెస్టైన వ్యక్తుల్లో ఇద్దరు గన్స్ లాక్కొని ముగ్గురు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో ఆ ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. (Men Shoot Policemen) ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు
రైతు నేత రాకేశ్ టికాయిత్పై ఉత్తరప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే నంద కిషోర్ గుర్జర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాల విషయంలో టికాయిత్ రైతులను మోసం చ